మహేష్బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబుకు ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే తన తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇందిరాదేవి నటుడు కృష్ణ మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. ఈ...
తెలంగాణలో లాక్డౌన్ మరోసారి పొడిగింపు
తెలంగాణలో లాక్డౌన్ను మే 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 తరువాత కొన్నిటికి...
గూఢచారి-2కి సన్నాహాల్లో అడవిశేష్
టాలీవుడ్లో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాడు హీరో అడవిశేష్. గతంలో క్షణం, గూఢచారి, ఎవరు.. వంటి సినిమాలను తీసి విజయాన్ని సాధించడమే కాకుండా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు....
వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టిన ఇలియానా!
టాలీవుడ్లో దేవదాస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా తరవాత వరుసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మాస్...
ఆర్జీవీ ‘రక్తచరిత్ర’ నటుడు అరెస్ట్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నటుడు ఎజాజ్ ఖాన్ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీస్టులు తెలిపారు....
నిజమైన పురుషుడిలా ఉండండి.. రాజమౌళికి అర్జున్రెడ్డి డైరెక్టర్ సవాల్..
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి 'అర్జున్రెడ్డి' డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా సవాలు విసిరారు. లాక్డౌన్ కారణంగా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు సైతం ఇంటికి పరిమితమైయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటి పని, వంట పని చేస్తూ...
రక్తదానం చేసిన చిరంజీవి
కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయి. దీంతో రక్తదానం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో...
బిగ్బాస్ భామ దీప్తి సునైనా డ్యాన్స్ వైరల్
తెలుగు బిగ్బాస్ సీజన్ 2 తెలుగు వీక్షకులకు పరిచయమైన భామ దీప్తి సునైనా. ఈ షో ఈ అమ్మడు తన అమకత్వంతో, క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకుంది. అయితే తరచూ సోషల్ మీడియా ద్వారా...
ఆవార్తలను ఖండించిన ‘కలర్స్’ స్వాతి!
టాలీవుడ్ నటి 'కలర్స్' స్వాతి కొంతకాలం క్రితం పైలెట్ వికాస్ వాసును వివాహం చేసుకుంది. అయితే తాజా స్వాతి అతన్నుండి విడిపోనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తతలపై స్వాతి...
మిమ్మల్సి మిస్ అవుతున్నా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
కరోనా ఎఫెక్ట్తో సెలబ్రెటీల దగ్గరనుంచి సామాన్యుల వరకు అందరు ఇళ్లకే పరిమితమైపోయారు. ఎప్పుడు బిజీ బిజీగా గడిపే వారికీ లాక్ డౌన్ నేపద్యంలో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడిపే సమయం దొరికింది. ఇక...
‘సీసీసీ’కి తమన్నా విరాళం
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద సినీ కార్మికుల కోసం తమ వంతు సాయం అందించేందుకు (సీసీసీ) 'కరోనా క్రైసిస్ ఛారిటీ'ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి విరాళలు...
ఫ్యాంట్ జారిపోతున్న ఇషా గుప్తా ఫొటో.. నెటిజన్ల కామెంట్స్
కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపద్యంలో రోజువారి కూలీలు ఆకలి బాధలు ఎదుర్కొంటున్నారు. అయితే బలిసినమ్మ తిన్నది అరగక కొట్టుకుంటున్నట్లు .. కొంతమంది సెలెబ్రెటీలు ఇంట్లో ఏం చేయాలో...
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. ఇవాళ ఒక్కరోజు తెలంగాణలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల...
ఒకే కుటుంబంలో 26 మందికి కరోనా
ఢిల్లీలోని ఒకే కుటుంబంలో 26 మందికి కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ముంబై తర్వాత ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలను బయటకు రానివ్వకుండా...
హీరో విక్రమ్ బర్త్డే సందర్భంగా అభిమానులకు ట్రీట్
హీరో విక్రమ్ అంటే కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ క్రేజ్ ఉంది. వెరైటీ కథలతో సినిమాలు చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించే హీరో విక్రమ్. తెలుగు ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ...
ఇప్పుడు అలవాటైపోయింది..
టాలీవుడ్లో హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో బీజీగా ఉంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఛలో, గీత గోవిందం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో రష్మికకు యువతలో మంచి ఫాలోయింగ్...
సీక్రెట్ పెళ్లి పొటోలు షేర్ చేసిన రాఖీ సావంత్
బాలీవుడ్లో వివాదాల నటి రాఖీ సావంత్ గతేడాది సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో హల్చల్ చేసే అందాల భామ రాఖీ సావంత్. అసలు వివాదాలకు కేరాఫ్ రాఖీ సావంత్....
నితిన్ సినిమా హిందీలో రీమేక్..హీరో ఎవరంటే..?
ఈ మధ్య కాలంలో తెలుగులో పాపులర్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో కబీర్సింగ్గా సంచలన విజయం నమోదు చేయడం తెలిసిందే. ఆ తర్వాత తెలుగు సినిమాలు...
ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది.. సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్
తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సుశీల,జానకి ల తర్వాత అంత గొప్ప స్థానం సంపాదించుకుంది సింగర్ చిత్ర. తన పాటలతో సంగీత ప్రియులని ఎంతగానో పరవశింపజేసే చిత్ర తన కూతురి వర్ధంతి...
స్వీటీతో క్రిష్ పాన్ ఇండియా మూవీ!
బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన స్వీటీ అనుష్క ఎలాంటి పాత్రల్లోనైనా పరకాయప్రవేశం చేసేస్తుంది. ఇంకా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో టాప్లో ఉన్న స్వీటీ నటించిన 'నిశ్శబ్దం' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు...
పండగ చేసుకుంటున్న మహేష్ బాబు అభిమానులు..!
దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ వస్తే ఎలాగుంటుంది. బొమ్మ అదిరిపోద్ది. అందుకే అభిమానులు కూడా ఎంతో ఆశగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా...
కరోనా క్రైసిస్ ఛారిటీకి రామోజీరావు విరాళం
తెలుగు సినీ కార్మికుల కోసం చిరంజీవి మరికొందరు సినీ పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు వస్తున్నాయి. వీరు చేస్తున్న సేవలు చూసి పలువురు స్పందిస్తున్నారు. ఈ...
తెలుగు రాష్ట్రాల నుంచి 136 మంది బ్రిటన్ వాసులు..!
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసులను శుక్రవారం తిరిగి వారి స్వస్థలానికి పంపారు అధికారులు. దేశవ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా బ్రిటన్ వాసులు భారత్లో చిక్కుకుపోయారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టు...
తెలంగాణలో ఈ రోజు 66 కేసులు నమోదు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత రెండు రోజుల్లోనే 116...
కొత్త వ్యాపారం ప్లాన్ చేస్తున్న రకుల్
సినిమాలతో పాటు అటు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు మన స్టార్స్ . చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా ఎవరికీ వారు బిజినెస్ లతో బిజీ అయిపోతున్నారు. వీరి బాటలోనే కొంతమంది హీరోయిన్లు...
కరోనా టెస్ట్ చేయించుకున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా దేశం నుండి ఆంధ్రప్రదేశ్ లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సందర్భంగా జగన్ తన కార్యాలయంలో కిట్లను ప్రారంభించారు....
‘సీసీసీ’కి అమితాబ్ భారీ విరాళం.. ‘బిగ్’ థ్యాంక్స్ చెప్పిన చిరు
బాలీవుడ్ నటుడు బిగ్బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. 12 వేల కరోనా రిలీఫ్ కూపన్లను ఏర్పాటు చేశారు. వీటిని అవసరాల్లో ఉన్న సినీ కార్మికులకు పంపిణీ చేయబోతున్నారు....
హరీశ్ శంకర్ని లైన్లో పెట్టిన మహేశ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన నటించబోయే సినిమా కథ, పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతుంటాడు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తరువాత...
లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోతున్నా..
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఎఫెక్ట్ దేశంలో కూడా బాగానే ఉంది. దానితో భారత్ అప్రమత్తమై లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లాక్డౌన్ను మే 3వ తేదీ వరకూ...
హీరో నిఖిల్ పెళ్లిపై ప్రభుత్వం సీరియస్..
దేశవ్యాప్తంగా కరోనా మహ్మమారి విజృభిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు భారత్లో ప్రస్తుతం 21 రోజులు లాక్డౌన్ విధించారు.. అయిన ఈ వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో.. మే 3వ తేదీ వరకు లాక్డౌన్...





