‘సీసీసీ’కి జక్కన్న విరాళం
కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపద్యంలో రోజు కూలీలు, వలస కూలీలు అకలి బాధలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి 'కరోనా క్రైసిస్...
మెగా కోడలికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కృతజ్ఞతలు
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ తనకు తోచిన సహాయాన్ని అందిస్తుంటుంది. ఇప్పుడు కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశమంతటా లాక్డౌన్...
కరోనాపై జొన్నవిత్తుల పేరడి సాంగ్
భారత్లో కరోనా బాధితుల సంఖ్య రోజూరోజూకూ పెరుగుతోంది. కరోనా పేరు వినబడితే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న వేళ సెలబ్రిటీలు...
మార్ఫింగ్ ఫొటోలపై మండిపడ్డ అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయ్యింది. దీన్ని గుర్తించిన ఆమె అభిమానులకు విషయం తెలిపారు. ఆపై సెక్యూరిటీ కారణాల వల్ల ఆమె ఖాతాను డిలీట్ చేశారు. అంతేకాదు కొందరు ఆమె...
సినిమాలకు హీరో విక్రమ్ గుడ్బై?
తమిళ స్టార్ హీరో విక్రమ్ త్వరలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన పీఆర్వో స్పందించారు. విక్రమ్ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు....
మరోసారి భారీ విరాళం ఇచ్చిన అక్షయ్ కుమార్
కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టడానికి.. దాని నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలకు నిధులు చాలా అవసరం. అందుకే, ఈ నిధులను సేకరించడంలో దేశ ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర...
ఆమె నుండి నన్ను కాపాడండి: శ్రియ భర్త ఆండ్రీ
కరోనా వైరస్ కారణంగా మన దేశంలో లాక్డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఇంట్లోనే కూర్చున్న సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా కరోనా వైరస్ పై జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు....
భారత్లో 24 గంటల్లో 678 కరోనా కేసులు
భారత్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితులకు టెస్టులు చేస్తూ, పాజిటివ్ కేసులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కరోనా పాజిటివ్ కేసులపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్...
‘ముఖ్యమంత్రి సహాయ నిధి’కి దిల్ రాజ్ విరాళం
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. ఈ నేపద్యంలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ బారిన పడకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో దేశమంతా లాక్డౌన్లో ఉన్న...
‘చంద్రముఖి 2’ వచ్చేస్తుంది..
తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన 'చంద్రముఖి' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. రజనీకాంత్ కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం...
సీసీసీకి బ్రహ్మానందం విరాళం
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిపోతుంటది. ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై చూపిస్తుంది. సినిమా రంగం పై కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. సినీ కార్మికులు షూటింగ్ లు...
పోలీసు బిడ్డగా.. సెల్యూట్ చేస్తున్నా: చిరంజీవి
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు అన్ని జిల్లాలో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారా.. లేక పొడిగిస్తారా అనే చర్చ...
హైదరాబాద్లో 3 కిలోమీటర్లు దాటితే వేటు..!
దేశమంతటా లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్నా కొందరు మాత్రం అవేమీ లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని పోలీసులు మండిపడుతున్నారు. అందుకే రోడ్లపై జనాలు కనిపిస్తే లాఠీలకు...
రాజమౌళి ఓకే చెప్పడంతో చిరు హ్యాపీ..!
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్ ఓ...
ఘరానా మొగుడిపై చిరంజీవి ట్వీట్
1992లో విడుదలైన ఘరానా మొగుడు చిత్రం చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం 28 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా...
భారత్లో 6 వేలకు చేరువలో కరోనా బాధితులు
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశం మొత్తంలో ఇప్పటి వరకు 5,954 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 186 మంది...
నటుడు నర్సింగ్ యాదవ్కు తీవ్ర అస్వస్థత
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం...
రాఘవ లారెన్స్ .. మూడు కోట్లు విరాళం
కరోనా వైరస్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి...
బన్నీకి కేరళ సీఎం ప్రశంసలు
కరోనా వైరస్ భారత దేశం లో విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ ఇప్పటికే విరాళాలను ప్రకటిస్తున్నారు.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...
హైదరాబాద్లో 12 ప్రాంతాలు నిర్బంధం..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం హైదరాబాద్లోనే నమోదైన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏకంగా 154 మందికి కోవిడ్-19 సోకింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో 12 హాట్ స్పాట్స్...
సోనూసూద్ దాతృత్వం.. తన హోటల్ ని వసతిగా..
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సినీతారలు తమవంతు సాయం చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం తమవంతు ప్రయత్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు సినీ కార్మికులకి, పేదలకి ఆసరాగా నిలుస్తున్నారు....
ఆ గ్రామాలను దత్తత తీసుకునే ఆలోచనలో సూపర్ స్టార్..
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాల పడింది. ముఖ్యంగా రోజువారి కార్మికలు జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దీంతో ఆ వర్గాలను ఆదుకునేందుకు. ప్రముఖులంతా ముందుకు...
ఈ పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ..రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల జోలికి వెళ్లడం లేదని.. సంయమనంతో వ్యవహరిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో...
టవల్తో వయ్యారంగా ఫోజుల్చిన ఇస్మార్ట్ బ్యూటీ..
పూరీజగన్నాద్ డైరెక్షన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమాలో తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది. నిధి మొదటి నుంచి గ్లామర్ కు...
స్టార్ హీరోలు ఓకే ఫేమ్లో.. షేర్ చేసిన విజయశాంతి.. వైరల్
లాక్డౌన్ కావడంతో అందరు ఇళ్లకే పరిమైయ్యారు. ఇక సెలెబ్రిటీలు ఈలాక్ డౌన్ సమయంలో.. ఇంట్లో ఖాళీగా ఉన్న నేపద్యంలో పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో కొన్ని...
‘సీటీమార్’ లో కామెడీ ట్రాక్ హైలైట్!
టాలీవుడ్ యాక్షన్ హీరోల్లో గోపీచంద్ ఒకరు. ఆయన సినిమాల్లో ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా ఏ అంశాలు ఉన్నప్పటికీ యాక్షన్ పాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ సారి...
10 రోజులకు 5 కోట్లు… హాట్ టాపిక్
రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ప్రతిష్టత్మక చిత్రం 'రౌద్రం రణం రుధిరం'. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా, ఆయన జోడీగా అలియా భట్ కనిపించనుంది. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగులో...
తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు : మహేశ్ బాబు
కరోనా వైరస్ వ్యాప్తి అధికమౌతోన్న తరుణంలో దాని కట్టడికి తెలంగాణలో.. నిర్విరామంగా పనిచేస్తోన్న పోలీసులను ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు మహేశ్ బాబు ఓ ట్వీట్ పెట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం, మన...
కరోనా కాటుకు హాలీవుడ్ నటుడు బలి..
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తాడవం చేస్తుంది, ఈ మహమ్మారికి ధనిక, పేద అనే తేడా లేదు. రాజు, బంటు అనే వ్యత్యాసం లేదు. దేశాధినేతలను సైతం వదలడంలేదు. ఇక, సినీ ప్రముఖులను...
‘ఆచార్య’ సినిమాలో నిహారిక స్పెషల్ రోల్!
మెగా వారసురాలు నిహారిక.. హీరోయిన్గా రెండు మూడు సినిమాలు చేసింది. అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వకపోవడంతో వెబ్సీరిస్పై దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఆ తరువాత మెగా హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో...





