తెలుగు News

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

కరోనా మహమ్మాకి విజృభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను కొందరు ఉల్లంఘిస్తుండటంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి...

ఆ హీరో.. ‘కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌’ అంటున్న పూజ హెగ్డే

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో లాక్ డౌన్ నడుస్తుంది. దానితో ఎప్పుడూ ఎవరి పనులల్లో వారు బిజీగా ఉండే వారంతా ఇప్పుడు కుటుంబంతో సన్నిహితులతో కాలం గడుపుతున్నారు. సాధారణ ప్రజలే కాకుండా షూటింగ్ లు...

కరోనాతో ఆరు వారాల చిన్నారి మృతి

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది. వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంటుంది ఈ మహమ్మారి. ఇప్పటికే ప్రపంచవ్యాస్తంగా దాదాపు 47వేల మందిని బలితీసుకుంది. వీరిలో అత్యధికంగా అమెరికా, యూరప్‌లోనే చనిపోతుండడం విచారకరం. ఇదిలా ఉంటే...

బర్త్‌డే సందర్భంగా.. బన్నీ మూవీ టైటిల్‌!

స్టైలిష్ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై....

విధులే ముఖ్యమంటూ తల్లి అంత్యక్రియలకు దూరమైన ఓ ఎస్సై

కరోనా భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే పోలీసులు మాత్రం మండుటెండల్లో సైతం పనిచేస్తున్నారు. రోడ్లపైకి ప్రజలు ఎవరూ రాకుండా కరోనా పట్ల వారికి అవగాహన కల్పిస్తూ తమ విధులు నిర్వహిస్తున్నారు. అవసరం ఉంటే...

కర్నూలు జిల్లాలో రోడ్లపైకి యముడు, చిత్రగుప్తుడు

కరోనా వైరస్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు అంటే చాలామందికి తెలుసు. మనం చాలాసినిమాల్లో వీరిని చూశాం. వారి గెటప్‌లతో ఉన్నవారిని రోడ్లపైకి...

ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 111కి పెరిగాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో 24 మందికి కరోనా పాజిటివ్‌గా...

కరోనా కూడా జ్వరం వంటిదే: ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌.. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లిన...

పవన్‌ కల్యాణ్‌తో బాలీవుడ్‌ బ్యూటీ రొమాన్స్‌..

టాలీవుడ్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, డైరెక్టర్‌ క్రిష్‌ కలయికలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటించబోతున్నట్లు సమాచారం. గతేడాది వచ్చిన సాహో సినిమాలో ప్రభాస్‌ సరసన ఒక...

కనిపించని నాలుగో సింహాం గురించి చెప్పిన సాయికుమార్‌

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో నటుడు సాయికుమార్‌ ఓ విడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం.. ఇది మన సంస్కారం. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని...

భారత్‌లో 1721 కు చేరిన కరోనా బాధితులు

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1721కి చేరుకుంది. ఇక ఈ వైరస్ బారినపడి ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశవ్యాప్తంగా...

కరోనాతో మరణించిన వారికి రూ. కోటి సహాయం

కరోనా మహమ్మారి విస్తరించకుండా కొందరు, కరోనా బారిన పడినవారిని తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందించేవారు కొందరు... కొందరు వైద్యులు కూడా ఈ మాయదారి వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలారు. అయితే...

వరుణ్‌తేజ్‌తో సల్మాన్ ఖాన్ హీరోయిన్

వెంకటేష్‌తో కలిసి వరుణ్‌ తేజ్‌ నటించిన 'ఎఫ్ 2' వందకోట్ల వసూళ్లు రాబట్టింది. 'ఎఫ్ 2' సినిమా తర్వాత ఈ హీరోలు ఇద్దరూ కలిసి హాలీవుడ్ సినిమా 'అలాద్దీన్'కి తెలుగులో డబ్బింగ్ చెప్పారు....

కిచెన్‌లో క్యూటీ.. ఏం వండిందో తెలుసా!

కరోనా ఎఫెక్ట్‌తో ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. అన్ని రంగాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. సినిమా రంగంలో కూడా ఇదే పరిస్థితి. నిత్యం షూటింగ్ లతో బిజీగా గడిపే...

కరోనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన

కరోనా మహమ్మారిపై పెద్దగా స్పందించని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 2 వారాలు అమెరికాకు అత్యంత కీలకమని ట్రంప్ వెల్లడించారు. మరణాల సంఖ్య లక్ష దాటే ప్రమాదం...

భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి

దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1624కి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య అసాధారణంగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 320కి...

కన్‌ఫ్యూజ్ చేస్తున్న రాజమౌళి టైటిల్

రాజమౌళి సినిమా టైటిల్స్ ఎప్పుడూ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో సినిమా మొదలు కాకుండానే RRR పేరుతో వర్కింగ్ టైటిల్‌ వదిలాడు రాజమౌళి. దీనిని అందరూ రాజమౌళి, రాంచరణ్, రామారావు అని ముద్దుగా...

కరోనాపై కీరవాణి పేరడి సాంగ్‌ అదుర్స్‌

ప్రజలల్లో కరోనా వైరస్‌పై చైతన్యం కలిగించడానికి హీరోలు వీడియోలు ద్వారా తమ సందేశాలు ఇస్తూ తమతమ స్థాయిలలో విరాళాలు ఇస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ తమదైన స్టైల్ లో పాటలు...

తర్వాత తరం వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలి: పూరీ జగన్నాద్‌

కరోనా వైరస్‌ నివారణ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతుంది. సినిమా షూటింగ్స్‌, థియేటర్స్ మూతపడ్డాయి. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాల రీలిజ్‌లు ఆగిపోయాయి. కరోనాపై అవగాహణపై...

భారత్‌లో 10 కరోనా హాట్‌స్పాట్‌లు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాలు కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ్టితో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1397కి...

ఏప్రిల్ 14 తర్వాత భారత్‌లో పరిస్థితులు ఏమిటి?

ఏప్రిల్ 14 తర్వాత దేశంలో పరిస్థితి ఏంటి? తర్వాత ప్రజలంతా రోజువారీ పనుల్లో మునిగిపోవచ్చా? కరోనాను మనం జయించినట్టేనా? దీనిపై పలురకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 తర్వాత ఎత్తివేస్తారా?...

త్వరలోనే మా పెళ్లి: గుత్తా జ్వాల

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు...

బర్త్‌డే స్పెషల్‌.. అనాథ పిల్లలకు హరీష్‌ శంకర్‌ సాయం

పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం 'కరోనా క్రైసిస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసారు. మరి కొంత మంది హీరోలు తమ వంతుగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్‌కు చేతనైనా సాయం చేస్తున్నారు....

వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మోడీ

కరోనా కట్టడిలో భాగంగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రత్యేక ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ టీమ్ కోవిడ్ 19పై పోరులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని...

తెలుగు రాష్ట్రాల్లో అల్లాడిపోతున్న మందుబాబులు

తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులు అల్లాడి పోతున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అందులో భాగంగా కల్లు దుకాణాలు, వైన్స్, బార్‌లు మూసివేయడంతో మందు బాబులకు కష్టాలు మొదలు అయ్యాయి....

నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి

కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదు కావడం ఆందోళనకరమని అన్నారు....

హీరోయిన్లపై సీనియర్ నటుడి ఆగ్రహం

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ హీరోయిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు 'సీసీసీ' ఛారిటీకి హీరోయిన్ల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడమే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా...

స్టార్ హీరో విజయ్‌కు కరోనా పరీక్షలు.. ఎందుకంటే!

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇండియాలో లాక్ డౌన్ విధించారు. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన...

తరుణ్‌ భాస్కర్‌తో ఎన్టీఆర్‌!

టాలీవుడ్‌లో పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభిచాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీలో క్రేజ్ ను సందించుకున్నాడు ఈ యువ దర్శకుడు. అంతే కాకుండా మొదటి సినిమాతోనే విజయ్...

సల్మాన్‌ ఖాన్‌ మేనల్లుడు మృతి

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్‌ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి...
error: Content is protected !!