పొలిటికల్

గత జ్ఞాపకాలు కళ్ల ముందు కదులుతున్నాయి

ప్రపంచ వ్యాప్తంగా ఇది జనమా ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణ గిరిజనగూడేలు, లంబాడా తండాలు, మారుమూల పల్లెలు, ప్రాంతాల నుంచి నలువైపుల నుంచి తరలివచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. సభను చూస్తుంటే గత...

కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ “ప్రగతినివేదన సభ”

తెలంగాణలో కొంగరకలాన్‌ వద్ద టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న"ప్రగతినివేదన సభ" ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొంగర కలాన్‌ చేరుకున్నారు. సభాప్రాంగణం వెనుక వైపు హెలిపాడ్‌...

వైసీపీలోకి ఆనం రాంనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు....

ఈ నెల 5న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నాయకులు కొందరితో సమావేశమయ్యారు. నాయకులను, శ్రేణులను ఇప్పటినుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ, ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుని కార్యాచరణను...

కోనసీమ రాజకీయాలు

కోనసీమ రాజకీయం మరింత వైవిధ్యం. తూర్పుగోదావరి జిల్లాలో పసుపు జెండా ఎగరేస్తామని టీడీపీ నమ్మకంగా ఉంటే.. జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. జనసేన కూడా తెరపైకి రావడంతో తూర్పుగోదావరి...

ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర!

ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే మోడీని హత్య చేసేందుకు మావోయిస్టుల కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు....

ప్రజల దగ్గరకెళ్లి వారి బాధలు వినాలి: పార్టీ శ్రేణులకు పవన్‌ పిలుపు

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, ఆ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావులతో పాటు మరో 500 మంది జనసేనలో చేరారు....

ఎన్డీయేను ఓడించేందుకు అందరినీ కలుపుకొనిపోతా: చంద్రబాబు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వచ్చి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే...

రాజకీయాలకు విజయశాంతి ఎందుకు దూరమయ్యారు?

పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డ లేడీ అమితాబ్ విజయశాంతి గత నాలుగేళ్లుగా మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా, సినిమాల పరంగా విజయశాంతి అజ్ఞాతంలో గడుపుతున్నారు. టీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించిన విజయశాంతి...

జమిలి ఎన్నికలకు లా కమిషన్ గ్రీన్‌ సిగ్నల్

జమిలి ఎన్నికలపై లా కమిషన్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ను విడుదల చేసింది. జమిలీ ఎన్నికలను జరపటం సమంజసమే అని తన రిపోర్ట్ లో చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ తర్వాత ఈ ప్రక్రియకు...

250వ రోజుకు చేరుకున్న జగన్”ప్రజాసంకల్పయాత్ర”

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర "ప్రజాసంకల్పయాత్ర" 250వ రోజుకు చేరుకుంది. గతేడాది నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో...

కృష్ణా జిల్లా రాజకీయాలు

రాజకీయ రాజధాని బెజవాడ. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన నందమూరి తారక రామారావుతో పాటు ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ. కృష్ణమ్మ పరవళ్ల సాక్షిగా దుర్గమ్మ సన్నిధిలో కొలువైన జిల్లాలో రాజకీయం మలుపులు తిరుగుతోంది....

హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు: చంద్రబాబు

ప్రముఖ నటుడు, టీడీపీ సీనియర్‌ నేత నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ ప్రమాద...

అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

నల్గొండ జిల్లా రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర, అంత్యక్రియలపై కుటుంబసభ్యులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొయినాబాద్ లోని ఫాంహౌస్‌లో పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు...

ఏపీలో రెండు రోజుల సంతాప దినాలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది....

మేము ఒంటరి కాదు.. పవన్ అండగా దొరికారు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి. మధు.... జనసేన, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... కమ్యూనిష్టుల పోరాటానికి పెద్ద అండగా పవన్ లభించారని......

248వ రోజు యలమంచిలిలో జగన్‌ పాదయాత్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 248వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం యలమంచిలి నియోజకవర్గంలోని కొండకర్ల​ క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి కొండకర్ల జంక్షన్‌, హరిపాలెం...

ఢిల్లీలో ఉండే నాయకులు ఉలిక్కి పడాలి: చంద్రబాబు

గుంటూరులో "నారా హమారా టీడీపీ హమారా" ముస్లిం మైనారిటీ సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ముస్లిం సంప్రదాయ దుస్తులు ధరించి సభలో పాల్గొన్నారు.నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద మైనారిటీ సభను చూడలేదు,...

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏపీ మాజీ డీజీపీ?

ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరుతున్నారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానిపై స్పందిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ...

తణుకు నియోజకవర్గ రాజకీయం

పశ్చిమగోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గాల్లో తణుకు ఒకటి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి. 2 లక్షలకు పైగా ఓటర్లున్న తణుకులో నాలుగోవంతు...

రేపు గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సదస్సు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు (మంగళవారం) గుంటూరులో ముస్లిం మైనార్టీ సదస్సు 'నారా హమారా.. టీడీపీ హమారా' నిర్వహించనున్నారు. సదస్సు ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు, మంత్రులు అయ్యన్నపాత్రుడు,...

బొంబాయి పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్ తర్వాత మధ్యాహ్నం ముంబయిలోని తాజ్ పాలెస్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు రౌండ్‌ టేబుల్ సమావేశం అయ్యారు. ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో...

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం లిస్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, యనమల, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు...

పవన్‌కల్యాణ్‌ వంటివారితో జాగ్రత్తగా…

ఇవాళ కర్నూలులో ధర్మపోరాటదీక్ష సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొన్నటి వరకు పవన్‌కు తాను మంచిగా కనిపించానని, ఇప్పుడు అలా కనిపించడం లేదని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వంటివారితో...

కొండనైనా బద్దలు చేసే శక్తి టీడీపీకి ఉంది: చంద్రబాబు

మోసం చేసిన వారిని వదిలి పెట్టడం తెలుగువారి లక్షణంకాదు.. కసిగా పోరాడుదాం..ఎన్డీఏ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ ధర్మపోరాట సభకు చంద్రబాబు హాజరై...

తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయం

పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం ఒకటి. జిల్లా వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం రాజకీయాల్లో కొత్తవారికి ఎప్పుడూ అవకాశాలు తెరిచే ఉంటాయి. లక్షా 81 వేల మంది ఓటర్లుండే ఈ...

చంద్రబాబు ఆరో పెళ్లికి సిద్ధమైపోయారు: జగన్‌

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 241వ రోజు సోమవారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటఉరట్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు....

రెండు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతపై చంద్రబాబు కీలక చర్చలు

వచ్చే ఎన్నికల్లో పార్టీ విధానం ఎలా ఉండాలి, ఏపార్టీతో పొత్తులు పెట్టుకోవాలి, ఏ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలి, తెలంగాణలో పార్టీ వైఖరి ఎలా ఉండాలి, జాతీయ స్థాయిలో పార్టీ విధానం ఏవిధంగా ఉండాలి...

కేరళకు కేంద్రం మొక్కుబడి సాయం: చంద్రబాబు

కేరళ రాష్ట్రానికి వచ్చిన కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కేరళ రాష్ట్రం పట్ల కేంద్రం స్పందించిన తీరు మొక్కుబడిగా ఉందని విమర్శించారు. కేవలం...

రైతు కుటుంబాలకు అండగా ఉంటా: కోటవురట్లలో జగన్

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. ధర్మసాగరం దగ్గర మహిళలు బారులు తీరి... వైఎస్‌...
error: Content is protected !!