విజయవాడలో అశోక్బాబుకు చేదు అనుభవం
సీపీఎస్ విధానం రద్దు చేయాలంటూ విజయవాడలోని జింఖానా మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన ఏపీ ఎన్జీవో నేత అశోక్బాబుకు విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో జరిగిన...
నేను పాతిక సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చా: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు (ఆగస్ట్ 10) నర్సాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జనసేన సభకు అభిమానులు,...
హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సాయంతో 2,348 మంది ముస్లింలు హజ్ యాత్రకు సిద్ధం కాగా.. మొదటి విడతగా కృష్ణా, గుంటూరు...
13 ఐటీ కంపెనీలను ప్రారంభించిన నారా లోకేశ్
విశాఖలో నూతనంగా ఏర్పాటుచేసిన 13 ఐటీ కంపెనీలను శుక్రవారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అలాగే మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ......
కులాల ఐక్యతే నా ఆశయం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు (ఆగస్ట్ 9న) ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో పలు ప్రజాసంఘాలతో సమావేశమయ్యారు. ఉదయం భీమవరం చేరుకున్న ఆయన పట్టణానికి సమీపంలోని పెదఅమిరంలో నిర్మలాదేవీ ఫంక్షన్...
వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు
దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే పైసీపీలో చేరనున్నట్టు తెలిపారు....
కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము పవన్, జగన్కు ఉందా: లోకేష్
అప్పులతో విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్, పవన్లు ప్రధాని మోదిని ప్రశ్నించే దమ్ములేదని,...
రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది... పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఓ సారి పర్యటనకు వెళ్లి కాలికి స్వల్పగాయంతో సమీక్షలు,...
పవన్ కల్యాణ్ పోటీపై నేతల్లో రసవత్తర చర్చ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పశ్చిమ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏలూరులో పవన్కల్యాణ్ ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ...
టీ-సర్కారుపై గుత్తాజ్వాల మండిపాటు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతోంది. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తామని హామీ ఇచ్చిందని.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని గుత్తా...
వైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు
వైసినీ సీనియర్ నేత పెన్మెత్స సాంబశివరావు మనవడు, సినీ నటుడు కృష్ణుడు(వినాయకుడు ఫేం హీరో) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో...
భీమవరం నుంచి పోటీ చేయనున్న జనసేన అధినేత?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికోసం ఆయన 15 రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం...