పొలిటికల్

కేరళ బాధితులకు వైఎస్ జగన్ విరాళం

భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు...

జల దిగ్బంధంలో పశ్చిమ గోదావరి జిల్లా

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుండపోతగా...

రాజకీయాల్లో మార్పులొస్తున్నాయి: వామపక్షాలు

విజయవాడలోని సిద్దార్ద ఆడిటోరియంలో జరిగిన సదస్సులో వామపక్ష నేతలు మధు, కె.రామకృష్ణ, సహా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ద్విముఖ పోటీ పోయి త్రిముఖ పోటీ రావటమే రాజకీయాల్లో మార్పునకు...

జనసేనలోకి నానాజీ

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరుతున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 32 ఏళ్లుగా కాంగ్రెస్‌లో అనేక...

జనసేనకు ప్రచార రథం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోసం ప్రచార రథం రెడీ చేస్తున్నారట. సకల హంగులతో ఉండే ఈ రథంలోనే పవన్ భవిష్యత్ పర్యటనలన్నీ చేయబోతున్నారట. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో తన మిత్రుడు తోట...

టీడీపీ నేతలు ఆ పనులు మానుకోవాలి: అవినాష్‌రెడ్డి

వైసీపీలో చేరిన వారిపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో టీడీపీకి చెందిన 180...

జనసేన బలపడే కొద్దీ మా విజయావకాశాలు పెరుగుతాయ్‌: జగన్

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ బలపడే కొద్దీ తమ విజయావకాశాలు పెరుగుతాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. 'పవన్, జనసేన అభిమానులంతా 2014 ఎన్నికల్లో టీడీపీకి వేశారు. అవి ఇపుడు...

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు ఇతర కనీస...

చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప‍్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దోపిడీ కేసును సీఐడీకి...

జగన్‌ 240వ రోజు పాదయాత్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్‌ 240వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. అక్కడి...

జనసేన పార్టీలో చేరనున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు

తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరనున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....

విశాఖపట్నంలో జగన్‌ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్‌ 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రాజకీయం

వచ్చే ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కూడా పశ్చిమ గోదావరి జిల్లాపై ఫోకస్ పెంచింది. గోదావరి జిల్లాల్లో మెజారిటీ సంపాదిస్తే అధికారం సొంతమవుతుందనే సెంటిమెంట్‌ను అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి....

తెలుగువారి ఆత్మబంధువు వాజ్‌పేయి

అటల్ బిహారీ వాజ్‌పేయి భరతజాతి ముద్దుబిడ్డే కాదు... తెలుగువారి ఆత్మబంధువు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరిపిన వ్యక్తిగా వాజ్‌పేయికి గుర్తింపు ఉంది. అలాగే తెలుగువారికి కష్టమొచ్చినపుడు నేనున్నానంటూ ముందుకు వచ్చిన...

వాజ్‌పేయితో నాకు ప్రత్యేక అనుబంధం: షారూక్ ఖాన్

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. అయితే వాజ్‌పేయీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ అంటున్నారు‌. అందరూ ఆయన్ని వాజ్‌పేయీ...

వాజ్‌పేయికి ప్రపంచనేతల సంతాపం

శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌, అమెరికా,...

వాజపేయి రాజకీయ ప్రస్థానం

భారతరత్న అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన స్థానిక సరస్వతి శిశుమందిర్ లో ప్రాథమిక విద్య అభ్యసించారు. విక్టోరియా...

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత

మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్ధుడు, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని...

దళితుల్ని అణచివేయాలని చూస్తున్నారు : పవన్

హైదరాబాద్‌లో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రావూరులో దళితులపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రెండు...

అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యం మరింత విషమం

బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది... కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన...

కొత్త రికార్డు సృష్టించిన గన్నవరం ఎయిర్‌పోర్ట్

  ఆంద్ర ప్రదేశ్‌ విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ కొత్త రికార్డు సృష్టించింది... రాష్ట్ర విభజన తర్వాత... సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్... నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విజయవాడపై ఫోకస్ పెట్టడంతో గన్నవరం...

శ్రీకాకుళం జిల్లాకు హామీలు ఇచ్చిన సీఎం

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వరాలు ప్రకటించారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న బాబు.. నవంబర్ లోగా వంశధార- నాగావళి నదులను అనుసంధానం...

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ జిల్లా ఎర్రవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఎర్రవరం జంక్షన్‌ వద్ద పాదయాత్ర విడిది శిబిరం వద్ద వైఎస్‌ జగన్‌ జాతీయ పతాకాన్ని...

శ్రీకాకుళంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో చంద్రబాబు

72వ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు సహకరించినా, సహకరించకపోయినా అభివృద్ధిలో...

విశాఖ జిల్లాలో ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. ర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

జనసేన మేనిఫెస్టో

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడు పెంచారు. ఇప్పటికే జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్న పవన్‌.. తాజాగా జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేశారు. ఈరోజు...

జగన్‌ 236వ రోజు ప్రజాసంకల్పయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా.. ఈ రోజు (సోమవారం) పాదయాత్ర 236వ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది....

అందరూ సమష్టిగా ఉండాలని జనసేన పిడికిలి గుర్తు: పవన్‌

ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (ఆదివారం) రాత్రి తణుకు‌లోని నరేంద్ర సెంటర్లో బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. పవన్‌కు ఘనస్వాగతం తెలిపిన ఆడపడుచులకు, న్యాయకులకు...

నేను సర్వ మతాలనూ గౌరవిస్తాను: పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ భీమవరంలోని రూపాంతర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌...

తుని ఘటనకు చంద్రబాబే కారణం.. వైఎస్‌ జగన్‌

తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు తుని బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్‌ మాట్లడుతూ.. సీఎం చంద్రబాబు నాలుగన్నరేళ్ల పాలనంతా అవినీతేనంటూ మండిపడ్డారు. ఏపీ...
error: Content is protected !!