HomeTelugu Trendingరష్మిక వ్యవసాయం చేస్తుందట.. భూమి కూడా కొనేసిందట!

రష్మిక వ్యవసాయం చేస్తుందట.. భూమి కూడా కొనేసిందట!

12 15
తెలుగు టీవీ రంగంలో యాంకర్ గా రాణిస్తూ.. మంచి జోరు మీదుంది రష్మీ గౌతమ్. ఈ భామ అప్పుడప్పుడు.. సినిమాలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ హాట్ యాంకర్ కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. రష్మీ సడన్ గా వ్యవసాయం వైపు మొగ్గు చూపింది. తాజా 100 ఎకరాలను కొనుగోలు చేసి వ్యవసాయం చెయ్యాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

సంపాదించిన డబ్బుతో రష్మి ఒడిశాలో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు.. ఇందుకోసం దాదాపు రూ.5కోట్లకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ 100ఎకరాల్లో కోకా, యూకలిప్టస్‌ చెట్లను పండించాలనుకుంటుందట ఈ బ్యూటీ. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో గల రష్మీ సొంత ఊరైన బెహ్రాంపూర్ అనే ప్రదేశంలో రష్మీ ఈ భూమిని కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu