ఏపీలో మద్యం ఉత్పత్తికి అనుమతి
ఏపీలో మద్యం ఉత్పత్తికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ అనుమతితో రేపటి నుంచి 20 డిస్టిలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి...
మహేష్తో ప్రియా వారియర్?
ఒక కన్నుగీటి సెన్సేషన్ స్టార్ ఎదిగింది ప్రియా వారియర్. 'ఒరు ఆడార్ లవ్' పేరుతో రూపొందిన చిత్రం ద్వారా మలయాళ ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రాన్ని తెలుగులో 'లవర్స్...
దేశవ్యాప్తంగా రెడ్ జోన్లో 130 జిల్లాల్లు
దేశవ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లోను, 319 జిల్లాలు గ్రీన్జోన్లో ఉన్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 5 రెడ్జోన్లు, 7 ఆరెంజ్ జోన్లు, ఒక...
కర్నూలులో కరోనా టెన్షన్
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లా మొత్తం కరోనా హాట్ స్పాట్ గా మారిపోయింది. అత్యధిక కేసులతో జిల్లా మొత్తం రెడ్ జోన్ లోకి...
భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమైన వేళ సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ. 162.50 మేర తగ్గింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్తో చమురు ధరలు...
సీసీసీ కి రఘుబాబు విరాళం
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. ఈ ప్రభావం సీని రంగంపై కూడా బాగానే ఉంది. సినీకార్మికుల్ని ఆదుకునేందుకు వారిని అదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) అనే...
ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ మల్టీస్టారర్
'ఆర్ఎక్స్ 100' సినిమా తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన తాజాగా ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా రవితేజ, శర్వానంద్ ని...
నామీద నాకే అనుమానం వచ్చింది: కృతిసనన్
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం '1 నేనొక్కడినే'. చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా కృతిసనన్ ఓ బాలీవుడ్ మీడియాకు...
అండర్ వేర్ తో అమితాబ్ ఫొటో.. వైరల్
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. లాక్డౌన్ తర్వాత అమితాబ్ రెగ్యులర్ గా అభిమానులతో టచ్లోఉన్నారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు...
వారిని ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. కష్టాల్లో ఉన్నవారిని కేసుల...
‘పుష్ప’లో హీరోయిన్ ఒక్కరే: మూవీ యూనిట్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా హీరోయిన్ గురించి చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. లారీ డ్రైవర్గా బన్నీ రఫ్ లుక్లో కనిపించనున్నాడు....
సిగరెట్, పొగాకు వాసన అంటే ఇష్టం: శృతిహాసన్
కమల్హాసన్ వారసురాలిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె నటిగానే కాకుండా పలు సినిమాల్లో గాయనిగా...
నాని హీరోయిన్తో నితిన్!
బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డును గెలిచిన చిత్రం 'అంధాదున్'. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. హీరోగా నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ...
డొక్క సీతమ్మ తెలుగువారందరికీ గర్వకారణం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అపర అన్నపూర్ణగా కీర్తి గడించిన డొక్క సీతమ్మ తెలుగు బిడ్డగా పుట్టడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా ఆయన అంజలి ఘటించి ఆమె...
ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ముంబయి నగరంలోని అంథేరి ప్రాంతంలో ఉన్న కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి...
విజయనిర్మల బయోపిక్పై నరేశ్ క్లారిటీ..
టాలీవుడ్లో చెరగని ముద్ర వేసిన దివంగత విజయనిర్మల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు కూడా...
కల్యాణ్ దేవ్ డైరెక్టర్తో అల్లు శిరిష్!
టాలీవుడ్లో అల్లు శిరీష్ నిదానంగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సినిమాల మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వెళుతోంది. తాజాగా డైరెక్టర్ రాకేశ్ శశితో ఒక సినిమా చేయడానికి శిరీష్ అంగీకరించాడని...
ఏపీలో కరోనా కేసులు @ 1177
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1177కి చేరింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 33...
కరోనా కేసుల తగ్గుదల శుభసూచకం: కేసీఆర్
సీఎం కేసీఆర్.. రాబోయే కొద్దిరోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి తగ్గుదల శుభసూచకమని చెప్పారు....
రక్తదానం చేసిన మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రక్త దానం చేశారు. లాక్ డౌన్ వేళ వ్యాధి గ్రస్థులకు రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇప్పటికే చిరంజీవి, నాని...
రవి కూతురుతో అనసూయ, రాహుల్,అలీ.. హైడ్ అండ్ సీక్
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్కు సంబంధించిన అన్ని షూటింగ్స్కు బ్రేక్ వచ్చింది. దీంతో ఎపుడు ఏదో ఒక వ్యాపకంతో ఉండే హీరో, హీరోయిన్స్, యాంకర్లు టైమ్...
ఆల్కహాల్కి కరోనాకు సంబంధం లేదంటూ.. వర్మ ట్వీట్
వివాదస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. సామాజిక అంశాలపై తనదైనశైలిలో స్పందించడమే,...
సూర్య సినిమాలపై తమిళనాడులో నిషేధం..!
తమిళ స్టార్ హీరో సూర్యపై థియేటర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య భార్య జ్యోతిక నటించిన 'పోన్ మగల్ వందల్' సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య నిర్మించారు. లాక్డౌన్...
ఆంధ్రప్రదేశ్లోని 60 మండలాల్లో రెడ్జోన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గతంలో నమోదైన క్లస్టర్ల నుంచే ఎక్కువగా బయటపడుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి వెల్లడించారు. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో పాత క్లస్టర్లలోనే 40...
రమ్యకృష్ణ ‘నీలాంబరి’ తరహా పాత్రలో నయన్..!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'నరసింహా' సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో 'నీలాంబరి'గా రమ్యకృష్ణ చేసిన పాత్ర ఆమె కెరియర్లో హైలైట్గా మిగిలిపోయింది. తాజాగా అటువంటి పాత్రలో...
నక్సలైట్గా ప్రియమణి?
రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. రానా పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నక్సలైట్ గా సాయిపల్లవి కనిపించనుందని...
కెమెరావుమన్గా మారిన అనుష్క!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి అనుష్క. నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'సూపర్' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో లేడీ...
శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్డౌన్
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మరిన్ని కఠిన ఆంక్షలు అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. శ్రీకాళహస్తి లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్న కలెక్టర్...
భారత్లో 22 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో మొత్తం 21,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు...
మహిళా రిపోర్టర్కు క్షమాపణలు చెప్పిన దుల్కర్ సల్మాన్
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా 'వరనే అవశ్యముంద్'. కల్యాణి ప్రియదర్శన్, శోభనా కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ...





