Telugu News

జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి లంచ్‌ చేసిన కేటీఆర్‌

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దానితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా విజృంభిస్తున్నా ప్రజలకోసం ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌, డీఆర్‌ఎఫ్‌, ఎంటమాలజీ క్షేత్రస్థాయి సిబ్బందితో...

భార్యతో కలిసి రక్తదానం చేసిన నటుడు

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు సెలబ్రెటీలంతా రక్తదానం చేయడంనికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్, నాని, నటి హేమ ఇలా పలువురు రక్త దానం చేసారు. తాజాగా...

తెలుగు రాష్ట్రాలకు విజయ్ విరాళం

కరోనా వైరస్‌ ప్రభావం దేశంలో అంతకంతకు పెరుగుతుంది. అయితే ఈ వైరస్ ను ఓడించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి లో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ పోరాటం లో ప్రభుత్వాలకు సహాయం...

త్రిష నిర్ణయంతో ఫ్యాన్స్‌ షాక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో హీరోయిన్‌ త్రిషకి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోను టాప్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఆమె తన హవాను కొనసాగించింది. అయితే ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్‌లతో...

అప్పుడే దానిపై దృష్టి పెట్టేసిన నిధి అగర్వాల్‌!

డైరెక్టర్ పూరీజగన్నాద్ చాలా రోజులతర్వాత 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సాలిడ్ హిట్ అందుకున్నాడు. రామ్ హీరోగా నటించిన ఈసినిమాలో నిధి అగార్వల్, నబానటేష్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ ఇద్దరు భామల్లో నబానటేష్ అవకాశాలు...

బ్రహ్మీ గీసిన ‘శ్రీశ్రీ’ బొమ్మ

లాక్‌డౌన్‌ ప్రతి ఒకరు తమలోని ప్రతిభాకు మెరుగులు దిద్దుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా రకరకాల వీడియోలు ఫోటోలు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా వెండి తెరపై హాస్య బ్రహ్మాగా పేరుతెచ్చుకున్న బ్రహ్మానందం ఆయనలోని...

ర్యాపిడ్ టెస్టు కిట్లపై ఆరోపణలకు సీఎం జగన్ సమాధానం

ఏపీ ప్రభుత్వం కొనుగోలుచేసిన కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలు వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ అదే కిట్‌ను 337 కే కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం...

గూఢచారి-2కి సన్నాహాల్లో అడవిశేష్

టాలీవుడ్‌లో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు హీరో అడవిశేష్. గతంలో క్షణం, గూఢచారి, ఎవరు.. వంటి సినిమాలను తీసి విజయాన్ని సాధించడమే కాకుండా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు....

వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఇలియానా!

టాలీవుడ్‌లో దేవదాస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా తరవాత వరుసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మాస్‌...

ఆర్జీవీ ‘రక్తచరిత్ర’ నటుడు అరెస్ట్‌

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నటుడు ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీస్టులు తెలిపారు....

కరోనా క్రైసిస్ ఛారిటీకి రామోజీరావు విరాళం

తెలుగు సినీ కార్మికుల కోసం చిరంజీవి మరికొందరు సినీ పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు వస్తున్నాయి. వీరు చేస్తున్న సేవలు చూసి పలువురు స్పందిస్తున్నారు. ఈ...

తెలుగు రాష్ట్రాల నుంచి 136 మంది బ్రిటన్ వాసులు..!

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసులను శుక్రవారం తిరిగి వారి స్వస్థలానికి పంపారు అధికారులు. దేశవ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా బ్రిటన్ వాసులు భారత్‌లో చిక్కుకుపోయారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు...

తెలంగాణలో ఈ రోజు 66 కేసులు నమోదు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత రెండు రోజుల్లోనే 116...

కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా దేశం నుండి ఆంధ్రప్రదేశ్‌ లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సందర్భంగా జగన్ తన కార్యాలయంలో కిట్లను ప్రారంభించారు....

హరీశ్‌ శంకర్‌ని లైన్‌లో పెట్టిన మహేశ్‌!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు తన నటించబోయే సినిమా కథ, పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతుంటాడు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తరువాత...

సనత్‌నగర్‌లో చైనీయులను పట్టుకున్న పోలీసులు

ఇప్పటికే హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ బాధితులు రోజూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు చైనీయులను ఎర్రగడ్డ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగాలాండ్‌కు చెందిన ఓ...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో ప్రముఖ వైద్యుడు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనాతో ప్రముఖ వైద్యుడు మృతి చెందడంతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. కర్నూలుకు చెందిన ప్రముఖ డాక్టర్ ఈ నెల 15న మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్‌ ఉన్నట్లు...

అందాలకు దిండు అడ్డుపెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌

టాలీవుడ్‌లో "ఆర్ఎక్స్ 100"తో ఎంట్రీ ఇచ్చిన పంజాబి ముద్దగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే రచ్చ రచ్చ చేసింది ఈ అమ్మడు. అందాల ఆరబోతతో స్క్రీన్ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకుంది ఈ...

‘21 డేస్‌’ లాక్‌డౌన్‌పై సినిమా

కరోనా వైరస్‌ కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఈ నేపద్యంలో సినిమా తీయాలని కోలీవుడ్ నిర్మాత ఎం. విజయ భాస్కర్ రాజ్ నిర్ణయించారు. ‘21 డేస్‌’ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని...

సినిమాలో రామ్‌చరణ్‌ తెలుసా… కేటీఆర్‌ వైరల్‌ వీడియో

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జనాల్లోనూ చాలా సరదాగా కలిసిపోతారు. సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా ఎక్టివ్‌గా ఉంటారు. ఆయన మాటల ప్రవాహం, ప్రజలతో కలివిడితనం ఎలా ఉంటుందో ఎన్నికల ప్రచారంలో...

ఒక్కడు విలన్‌గా గోపీచంద్‌ని అనుకున్నారట!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టిన చిత్రం సినిమా 'ఒక్కడు'. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎమ్మెస్ రాజు నిర్మించాడు. ఈ సినిమాలో విలన్‌గా 'ఓబుల్ రెడ్డి' పాత్రలో...

ఏపీలో క్వారంటైన్ పూర్తిచేసుకున్నవారికి రూ.2 వేలు..!

కరోనా అనుమానితులు క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారందరికీ రూ. 2 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. అలాగే క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు మరింత పెంచాలని...

తెలుగు రాష్ట్రాల్లో హాట్‌స్పాట్ జిల్లాలు ఇవే..!

భారత్‌లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్‌ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో 170 జిల్లాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా గుర్తించినట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ కాలం పొడిగించినందున కరోనా వ్యాప్తిని...

మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ అమితాబ్ ప్రశంసలు

టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్‌ చొరవతో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులంతా కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం బాలీవుడ్ సూపర్ స్టార్...

ఏపీలో నకిలీ వార్తలను అరికట్టేందుకు పోలీసుల చర్యలు

కరోనాపై సోషల్ మీడియా లో వస్తున్న నకిలీ వార్తలను అరికట్టేందుకు ఏపీ పోలీసులు వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 90716 66667 నెంబర్ ని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ప్రారంభించారు. సోషల్...

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 81, 85ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం జారీ...

తెలంగాణలో 20మంది చిన్నారులకు కరోనా..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 644కు చేరింది.. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇందులో కనీసం నెలకూడా నిండని పసికందు కూడా ఉన్నారు.. మొత్తం 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పటి...

అమెరికాలో ఒక్క రోజులో 2,129 మంది మృతి

కరోనా వైరస్‌ అమెరికాను మృత్యుపాశంలా వెంటాడుతోంది. ఈ మహ్మమారి బారిన పడి ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 25 వేలు దాటింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో మంగళవారమే అత్యధికంగా సంభవించాయి....

రజనీ నిర్మాతగా కమల్!

సూపర్‌ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 168వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత...

కొత్త వ్యాపారం చేయనున్న మహేష్‌!

టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాల్లో బీజీగా ఉంటునే మరోవైపు వ్యాపారా రంగంలోను దుసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఏఎంబీ సినిమాస్‌, హంబుల్ డ్ర‌సెస్‌తో పాటు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప‌లు సినిమాలు...
error: Content is protected !!