Telugu News

ఏపీ కొత్త గవర్నర్‌ ఈయనే

కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా...

కాపులను చంద్రబాబు మోసం చేశారు.. జగన్‌ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని విమర్శించారు. శాసనసభలో కాపు రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం...

జగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగితే, అవసరం లేదన్నట్లు ఓ...

సీఎం జగన్‌ పై ఆర్‌. నారాయణమూర్తి ప్రశంసలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మార్కెట్‌లో ప్రజాస్వామ్యం' విజయ యాత్రను మంగళవారం సప్తగిరి...

అఖిల్‌ కొత్త సినిమా మొదలుపెట్టాడు!

అక్కినేని అఖిల్ హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న అఖిల్ కు బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేసే...

బాలకృష్ణ కోసం కొత్త కథ రాస్తానంటున్న పూరి

దర్శకుడు పూరి జగన్నాథ్, బాలకృష్ణలు గతంలో 'పైసా వసూల్' సినిమాను చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. అయినా వీరిద్దరూ కలిసి మరో సినిమా చేద్దాం అనుకున్నారు. ఇంతలోపే ఇరువురు...

‘చంద్రయాన్‌-2’ ఆగిపోయింది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రయోగం 'చంద్రయాన్‌-2' అనూహ్యంగా ఆగిపోయింది. వాహకనౌక అయిన 'జీఎస్‌ఎల్వీ మార్క్‌3' లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో...

వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయింది: కోడెల

రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో...

నితిన్‌ ఎంత తగించాడో తెలుసా!

యంగ్‌ హీరో నితిన్‌ భుజానికి ఇటీవల గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో బరువు పెరిగానని నితిన్‌...

అంబులెన్స్‌కి దారిచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్

ఏపీ సీఎం జగన్‌ కాన్వాయ్‌.. రోగిని తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు దారిచ్చింది. జగన్‌ తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తిరుపతి బయల్దేరారు జగన్‌. తాడేపల్లి నుంచి...

ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా?: చంద్రబాబు

వడ్డీ లేని రుణాలపై చర్చ సందర్భంగా గురువారం సీఎం చాలా ఆవేశంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కానీ, తాము ఇష్టానుసారంగా కాకుండా దస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. సున్నా వడ్డీకి రుణాలపై...

చంద్రబాబుకి జగన్‌ సవాల్‌

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రైతు సమస్యలపై చర్చలో...

ధోని రిటైర్మెంట్‌పై లతా మంగేష్కర్‌ ట్వీట్‌.. వైరల్‌

ఈ ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది....

ఒకే వేదికపై ముగ్గురు యంగ్‌ హీరోల అగ్రిమెంట్‌

ఈతరం హీరోలు ఈగోలను పక్కన పెట్టి ప్రెండ్లీగా ఉంటున్నారు. మల్టీస్టారర్‌ సినిమాలు చేయటంతో పాటు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తామే హీరోలుగా సినిమాలు నిర్మించటంతో పాటు ఇతర హీరోలతోనూ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా...

తాప్సి ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ ట్రైలర్‌

తాప్సి, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సాండ్‌ కీ ఆంఖ్‌'. తుషార్‌ హీరానందని దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ గురువారం విడుదలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జోహ్రి అనే గ్రామానికి చెందిన...

సఖ్యత దెబ్బతింటేనే ఇబ్బందులు వస్తాయి.. జగన్‌కి చంద్రబాబు హితవు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తనకు అన్నీ తెలుసు అనుకోవడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరోపించారు. జగన్‌ వయస్సు తన రాజకీయ అనుభవమంత ఉందని ఆయన అన్నారు. ఏపీ...

తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలి: జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారనీ, ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం హోదాలో అక్కడికి వెళ్లానని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జగన్‌ మాట్లాడారు. 'నేను వెళ్లినా.....

వరల్డ్‌కప్ సెమీస్‌లో వెనుదిరిగిన భారత్

వరల్డ్‌కప్‌లో భారత్‌ పోరు ముగిసింది. సెమీస్‌లోనే పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 240 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు...

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రామ్‌ చరణ్‌ తండ్రి ఈయనేనా?

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీబడ్జెట్‌ సినిమా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఇదే చిత్రంలో కీలక పాత్రలో...

ఆమెకు పెళ్లి అయిపోయింది.. నెటిజన్ల కామెంట్స్‌ చాలా బాధించేవి: శృతి హాసన్‌

హీరోయిన్‌ శృతిహాసన్‌ గతంలో తన బరువుపై నెటిజన్లు కామెంట్లు చేసినప్పుడు చాలా బాధపడ్డానని అన్నారు. ఈ భామ 'కాటమరాయుడు' తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. మ్యూజిక్‌ ఆల్బమ్‌లు, షోలతో బిజీగా గడిపారు....

అల్లు అర్జున్‌తో రాశిఖన్నా!

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే సినిమాపై చాలనే అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతిని...

‘డియర్‌ కామ్రేడ్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేస్తుంది

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న 'డియర్‌ కామ్రేడ్‌' సినిమా ట్రైలర్‌ ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని...

సింబాగా నాని వాయిస్‌ విన్నారా?

'మా నాన్న ఒకసారి చెప్పారు. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని.. నేను సింబా ముఫాసా కొడుకుని' అంటున్నారు నాని. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వాల్‌ డిస్నీ పిక్చర్స్‌ నిర్మిస్తున్న అద్భుత...

హీరో రామ్‌, ఛార్మిని కంటతడి పెట్టించిన అభిమాని

ఓ అభిమాని హీరో రామ్‌, నటి ఛార్మితో కంటతడి పెట్టించాడు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఈ నెల 18న విడుదల కాబోతోంది. రామ్‌ హీరోగా నటించిన ఈ...

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాజీనామా!

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి...

ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోంది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. కడప విమానాశ్రయం...

‘రాజన్న రాజ్యమంటేనే ప్రజలు హడలిపోతున్నారు’

ముఖ్యమంత్రి జగన్‌ రాజన్న రాజ్యం తెస్తామని పదే పదే చెబుతుంటే ప్రజలు హడలిపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. వైఎస్‌ హయాంలో దాదాపు 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు...

సౌరవ్ బర్త్‌డే సందర్భంగా అరుదైన ఫొటో షేర్‌ చేసి గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ బర్త్‌డే ఇవాళ. 42వ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకుంటున్న గంగూలీకి సోషల్‌ మీడియాలో విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాడు. ఓ...

రైతు దినోత్సవంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యం తెస్తామని చెప్పి రైతు వ్యతిరేక రాజ్యం తెచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవం...

మహేంద్రసింగ్‌ ధోనీ పుట్టినరోజున.. చెన్నై అభిమానులకు సర్‌ప్రైజ్‌

కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈరోజు తన 38వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా 2016లో ధోనీ జీవితాధారంగా తెరకెక్కిన 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాను చెన్నైలోని వెట్రి థియేటర్‌లో...
error: Content is protected !!