గోపీచంద్కు నో చెప్పిన సాయిపల్లవి.!
ఎంత పెద్ద ఆఫర్ అయిన కథ నచ్చితేనే ఒప్పుకుంటుంది సాయిపల్లవి. లేకపోతే, ఏమాత్రం మొహమాటం లేకుండా తిరస్కరిస్తుంది. ఎంత ఎక్కువ పారితోషికం ఇచ్చిన కమిట్ అవ్వదు ఈ బ్యూటీ. తాజాగా అటువంటి ఓ...
‘నారప్ప’ ప్రియమణి ఫస్ట్లుక్.. వైరల్
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినబోతున్న తాజా చిత్రం 'నారప్ప'. కోలీవుడ్లో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ఇది రూపొందుతుంది. తెలుగులో ‘నారప్ప’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల...
ఎన్టీఆర్ అభిమానులకు ఖుష్బూ సపోర్ట్..
టాలీవుడ్లో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగిన సంగతి తెలిసిందే. తనను ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్లో...
సైన్స్తో పాటు దేవుడుతో నాగ్ అశ్విన్- ప్రభాస్ మూవీ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రభాస్ అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేస్తున్నాడు. మహానటి సినిమాతో...
బాలీవుడ్ యంగ్ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి
బాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ (28) మృతి చెందాడు. మెదడులో రక్తస్రావంతో గత నెల 31న ముంబైలో తుదిశ్వాస విడిచినట్టు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆయన...
కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి …
రానా, సాయి పల్లవి హీరో, హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం "విరాట పర్వం". వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాను డి.సురేష్బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సనిమాలో ప్రియమని ఓ...
మనిషి మరీ క్రూరంగా మారిపోతున్నాడు: అనసూయ
యాంకర్ అనసూయ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ సమాజంలో జరిగే ఘోరాలపైనా స్పందిస్తుంటుంది. తాజాగా కేరళలో ఏనుగు ఘటనపై స్పందిస్తూ అసలు మనుషులం అనే సంగతి మరిచిపోతున్నామంటూ మండిపడింది. కనీసం మనిషి అని చెప్పుకోడానికే...
కేరళలో మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన
మానవుడిని నమ్మి మోసపోయిన ఓ జంతువు దీన గాధ ఇది. కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ప్రపంచంలో మానవుల కంటే జంతువులకే నమ్మకం, విశ్వాసం ఎక్కువ. నమ్మిన వారిని మోసం చేయడంలో మానవుడిని మించి...
చిరంజీవి-బాలకృష్ణ వివాదంపై డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో.. టాలీవుడ్ లో షూటింగ్ లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా కేంద్రం లాక్డౌన్ లో చేసిన సడలింపులతో రాష్ట్రంలో కూడా సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే...
అల్లు అర్జున్ సినిమాలో విలన్గా రోజా!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి....
‘కరణం మల్లేశ్వరి’గా తాప్సీ..!
మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ కు ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన 'కరణం మల్లేశ్వరి' జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీ కరణం మల్లీశ్వరి పుట్టినరోజు...
పెళ్లి పీటలెక్కనున్న ప్రభాస్ డైరెక్టర్!
టాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్ ఒక ఇంటివాడు అయ్యారు. హీరోలు నితిన్, రానాల త్వరలోనే పెళ్లి పిటలు ఎక్కబోతున్నారు. తాజాగా మరో సినీ ప్రముఖుడు...
‘సర్కారు వారి పాట’లో కైరా అద్వానీ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అప్పటి...
‘చంద్రముఖి’గా సిమ్రాన్.?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం 'చంద్రముఖి' సినిమా అప్పట్లో సూపర్ హిటైన సంగతి తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హారర్ చిత్రాలలో కొత్తతరహా చిత్రంగా నిలిచింది. ఈ...
బాలకృష్ణ బోయపాటి సినిమా టైటిల్ ఇదేనా!
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ '106వ' సినిమాకోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి....
బాలీవుడ్ నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు..
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇటీవలి కాలంలో పలు వివాదాలకు సంబంధించి పతాక శీర్షికల్లో నిలుస్తున్నాడు. విడాకులు కోరుతూ ఆయన భార్య నోటీసులు పంపిన వార్త చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆయన...
భారత్లో 2 లక్షలు దాటిన కరోనా బాధితులు
భారత్లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 96,563 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 5,632 మంది...
కరోనాపై హీరో వెంకటేష్ ఏమన్నారంటే..!
లాక్డౌన్ ముగుస్తుందని ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే కరోనా ముప్పు తప్పదని హీరో వెంకటేష్ అన్నారు. కేవలం లాక్డౌన్ మాత్రమే ముగుస్తుందని, కరోనా మహమ్మారి కాదని గుర్తుచేశారు. కరోనా కట్టడి కోసం గత 70...
హైదరాబాద్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 99 కొత్త పాజిటివ్...
తారక్ అభిమానులపై మీరాచోప్రా మండిపాటు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బంగారం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మీరా చోప్రా. ఆ తర్వాత వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. కొద్దిరోజులుగా తెలుగు తెరకు...
రఫ్ లుక్లో అల్లు అర్జున్.. వాకింగ్ వీడియో వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..మాసిన గడ్డంతో రఫ్ లుక్లో కనపించాడు. తాజాగా ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. లాక్డౌన్ నేపధ్యంలో షూటింగులు కూడా ఆగిపోవడంతో సినీనటులు అందురు...
మ్యాగజైన్ కోసం నిహారిక బ్యాక్లెస్ ఫోజు..
మెగా డాటర్ నిహారిక కొణిదెల.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ రంగంలోను రాణిస్తోంది. కాగా తెలుగులో ఇప్పటి వరకు ఈ బ్యూటీ మూడు సినిమాలు చేశారు. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా...
పెళ్లి పీటలు ఎక్కబోతున్న సునీల్ హీరోయిన్..
టాలీవుడ్ నటుడు సునీల్ హీరోగా నటించిన ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో హీరోయిన్గా నటించిన మలయాళ నటి మియా జార్జ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వారి...
రానా మిహికా పెళ్లికి 3ప్లాన్స్ రెడీ..!
రానా దగ్గుబాటి ప్రేయసి మిహికా బజాజ్తో ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. రానా, మిహికాల వివాహం ఈ ఏడాది ఆగస్టు 8న జరగనుంది. పెళ్లి సంబరాలు మూడు రోజులు జరుగుతాయని తెలుస్తోంది. ఆగస్టు...
బాలీవుడ్ నటి ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్..
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. బాలీవుడ్ని కూడా కరోనా మహమ్మారి బెదరగొడుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనాబారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి కుమారి సింగ్ సహా ఆమె కుటుంబం...
ఈ సారి పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపించలేదు: అలీ
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హాస్య నటుడు అలీల కాంబినేషన్కు మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరికి మధ్య ఉన్న స్నేహం గురించి అందరి...
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య కామెంట్స్..
టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాలయ్య మాట్లాడుతూ.....
ప్రియుడు మోసం చేయడంతో కన్నడ నటి మృతి..
కన్నడ టీవీ నటి చందన (29)ప్రియుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు తావరకెరెలోని లేఔట్ లో నివాసం ఉంటోంది ఈమె. పలు కన్నడ టీవీ సీరియల్స్, సినిమాలు, ప్రకటనల ద్వారా నటిగా...
ప్రముఖ సినీ గేయ రచయత జొన్నవిత్తులపై కేసు నమోదు..
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. మార్చి 23న ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఎస్సీ, ఎస్టీల మనోభావాలు కించపరిచేలా...
తెలంగాణలో మరో 94 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2792కి చేరింది. ఇవాళ కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో ఆరుగురు మృతిచెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్...





