రష్మిక ఇకపై ఆ హీరోతోనే నటిస్తుందట!
టాలీవుడ్ లో 'చలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన వరుస విజయాలతో ఇప్పడు బిజీగా మారిపోయింది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించి హిట్ అందుకుంది...
ప్రెగ్నెన్సీపై క్లారీటి ఇచ్చిన అనుష్క శర్మ
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని సైలెంట్ గా ప్రేమించి పెళ్లాడింది. తన జీవితాన్ని భర్తతో కలిసి చక్కగా సాగిస్తుంది ఈ భామ. ఈ నేపథ్యంలో అనుష్క సినిమాలకు...
దేశ రాజధానిలో నిజాముద్దీన్ అలజడి
దేశ రాజధాని ఢిల్లీలో నిజాముద్దీన్ అలజడి కొనసాగుతోంది. నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం నుంచి బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానంతో 860 మందిని ఢిల్లీలోని...
ఏపీలో 40కి చేరిన పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. రాత్రి 9గంటల నుంచి ఇప్పటి వరకు కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో ఢిల్లీలో మత పరమైన...
కరోనా నుండి కోలుకున్న వృద్ధ దంపతులు
దేశమంతా కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ మహమ్మారి 93 ఏళ్ల వృద్ధుడు కేరళలో కోలుకున్నారు. అతనితో పాటు 88 ఏళ్ల వయసుగల ఆయన భార్య కూడా వైరస్ను జయించింది. ఈ విషయం...
అమెరికాలో 3 వేలకు పైగా మృతులు
అమెరికాలో కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. సోమవారం ఆ దేశం ఓ చేదు అనుభవాన్నే చవిచూసింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 540 మందిమృత్యువాత పడ్డారు. దీంతో...
కరోనా గురించి 7నెలల క్రితమే చెప్పిన బాల మేధావి.. వీడియో వైరల్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మైసూరులోని ఓ బాల మేధావి 7 నెలల ముందుగానే గ్రహించాడు. అతడు చిన్న వయస్సులోనే జ్యోతిష్య శాస్త్రాన్ని ఔపాసన పట్టిన మహామేధావి. అతడి పేరు...
తెలంగాణలో 77 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి
తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే మరో 6 కరోనా పాజిటివ్ కేసలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 77కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల...
కరీంనగర్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కరోనా విజృభిస్తుంది. తాజాగా కరీంనగర్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్టు జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఇండోనేసియా వారితో తిరిగిన వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు....
అక్షయ్ కుమార్పై నెటిజన్ల ప్రశంసలు
కరోనా పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు తమకు తోచిన విధంగా ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ....
కరోనా ఎఫెక్ట్: నారా రోహిత్ , సందీప్ కిషన్ విరాళాలు
యంగ్ హీరో నారా రోహిత్ కూడా కరోనాపై పోరాటం కోసం రూ. 30 లక్షల విరాళం ప్రకటించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు...
ఊర్వశి రౌటేలా హాట్ పిక్స్
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచంలో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఎంటర్టైన్ రంగం పై కూడా ఈ ప్రభావం పడింది. సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. సినిమాలు విడుదల...
తన లవర్ని మిస్ అవుతుందట!
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెగెలిసిందే. అత్యవసర...
ట్రూ లీడర్.. కేసీఆర్పై సోనూ సూద్ ప్రశంసలు
కరోనా ఎఫెక్ట్తో లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన పొరుగు రాష్ట్రాల కూలీలు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తామని, వాళ్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే....
‘సీసీసీ’కి విరాళం ఇచ్చిన ప్రభాస్.. మొత్తం ఎంతంటే..
కరోనా వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇది రోజు వారీ కూలీలపై, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రం పరిశ్రమలో పని చేసే...
నితిన్కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్
హీరో నితిన్ ప్రస్తుతం 'రంగ్ దే' సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా నితిన్ సెట్ చేసి...
ఆచార్య ఫస్ట్లుక్కి మూహుర్తం ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో...
పాయల్ అందాలు చూడతరమా!
టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా"ఆర్ఎక్స్ 100"తోనే యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న పంజాబి బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఈ సినిమాలో ఈ అమ్మడు తన హాట్ హాట్ అందాలతో స్క్రీన్ అంతా...
కరోనాపై చిరంజీవి, టాలీవుడ్ హీరోల స్పెషల్ సాంగ్.. వైరల్
కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, యంగ్ హీరో వరుణ్తేజ్, సాయితేజ్లు గొంతు కలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరిచి పాడిన పాటకు...
ఎన్టీఆర్తో జాన్వీ కపూర్ రొమాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్...
విషమంగా బాలీవుడ్ సింగర్ ఆరోగ్యం!
ప్రముఖ బాలీవుడ్ గాయని సింగర్ కపూర్ కు వరుసగా నాలుగోసారి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు.. తీవ్ర ఆందోళనల్లో మునిగిపోయారు. కరోనా పాజిటివ్ కారణంగా ఆమె మార్చి...
ఏప్రిల్ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరు: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని,...
గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయాలి: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ను ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్లు విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు....
తెలంగాణ లో కరోనా నుంచి కోలుకున్న 11 మంది
కరోనా వైరస్పై పోరాటం కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తూ ఈ మహమ్మారిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైరస్ సోకిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ...
ఆకట్టుకుంటున్న నితిన్ బర్త్డే గిఫ్ట్..
యంగ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చారు. సోమవారం ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని 'రంగ్దే: గివ్ మి సమ్ లవ్' ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో...
నితిన్కి కరోనా సెగ.. పెళ్లి వాయిదా!
కరోనా ఎఫెక్ట్ .. హీరో నితిన్ పెళ్లికి పై కూడా పడింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే సినిమాలు వాయిదా పడుతున్నాయి.. షూటింగ్స్ ఆపేస్తున్నారు.. ఇప్పుడు నితిన్ పెళ్లి కూడా వాయిదా పడింది....
నిఖిల్ తో రొమాన్స్ చేయనున్న “మజ్ను” హీరోయిన్!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "మజ్ను" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్లో 'అజ్ఞాతవాసి' సినిమా నటించింది....
పుట్టిన రోజు సందర్భంగా 5 లక్షలు విరాళం ఇచ్చిన విశ్వక్ సేన్!
కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం వివిధ రంగాలపై కూడా తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల...
సినీ కార్మికులకు రవితేజ విరాళం
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు 979 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు గుర్తించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణాలో మొత్తం...
కమల్ హాసన్ సరసన అనుష్క!
ప్రముఖ నటి అనుష్క నటిస్తున్న తాజా చిత్రం “నిశ్శబ్ధం”. ఈ మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా పలు సినిమాలతో పాటు అనుష్క 'నిశ్శబ్దం' మూవీ విడుదల కూడా...





