తెలుగు News

ఇంట్లోనే పనులు చేసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌!

పవర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులు ఆగిపోయాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు...

కరోనాతో స్పెయిన్ యువరాణి మృతి

స్పెయిన్‌ రాజకుటుంబానికి చెందిన యువరాణిని కరోనా మహమ్మారి మింగేసింది. స్పెయిన్ యువరాణి 86 ఏళ్ల మారియా థెరిసా కరోనా సోకడంతో కన్నుమూసినట్లు ఆమె సోదరుడు ప్రకటించారు. పారిస్‌లో కరోనాతో చికిత్స పొందుతూ తుది...

ప్రజలకు క్షమాపణ చెప్పిన ప్రధాని మోడీ

  దేశంలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా, ఈ వైరస్ వ్యాప్తి చెందటం గణనీయంగా తగ్గుతోందని చెప్తున్నారు. లాక్‌డౌన్ ఫలితాలు...

కరోనా ఎఫెక్ట్‌: టెలివిజన్ కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కరోనా వైరస్‌ దాటికి యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. ఈ మహమ్మరి కారణంగా దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడంతో రోజువారీ కులీల పరిస్థితి దైనీయంగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ చిన్న చిన్న...

పేదల బతుకుల్లో విషాదం నింపుతున్న లాక్‌డౌన్

కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేస్తోంది. ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న ఈ భయంకరమైన వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా బారి నుంచి ప్రజలను...

అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి

అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకు కనీసం పదివేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది. కేవలం 10 రోజుల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు...

కరోనా కట్టడికి రతనా టాటా భారీ విరాళం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాయో తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఎన్నోరకాల చర్యలను చేపట్టింది....

కరోనాపై అవగాహనకు వినూత్న ప్రచారం

దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది. ఈ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. కానీ...

కరోనాపై పోరాడే ఎపిటోప్స్ రూపొందించిన హెచ్‌సీయూ ప్రొఫెసర్

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ మానవాళిని బిక్కుబిక్కుమనేలా చేసింది. వ్యాక్సిన్‌ తయారీకి శాస్త్రవేత్తలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన...

తెలంగాణలో తొలి కరోనా మరణం

తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ...

కరోనా బాధితులకు అక్షయ్ కుమార్ భారీ విరాళం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఇప్పటికే మరణాల సంఖ్య 30 వేలకు చేరువైంది. ఈ సంఖ్య మరో రెండు మూడు వారాల్లో లక్ష దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఊఇండియాలోనూ ఇదే...

సినీ కార్మికులను నాగార్జున భారీ విరాళం..

మనదేశంలోను కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 800కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బీమ్‌ వచ్చేది ఆ రోజేనా!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తుండగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులను కూడా ఎంపిక చేసారు. కాగా చరణ్...

నాన్న.. నా పక్కన మీ మిత్రుడు ఉన్నారు: మంచు లక్ష్మి

మెగాస్టార్‌ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు చేస్తున్న ట్వీట్లకు సరదాగా సమాధానాలిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా మోహన్ బాబుతో...

చిరంజీవితో అనసూయ చిందులు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా 'ఆచార్య'. ఈ చిత్రంలో చిరంజీవిని డిఫరెంట్ లుక్ తో .. పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో కాజల్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేఘ సంస్థ రూ . 5 కోట్ల విరాళం…

కరోనా వైరస్ పై జరుగుతున్నా పోరులో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి నిన్ననే 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ...

దయచేసి సహకరించండి.. కన్నీళ్లు పెట్టుకున్న వడివేలు

పలువురు సినీ తారలు ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిస్థితులను చూసి కొందరు హీరోలు, హీరోయిన్‌లు మళ్లీ మళ్లీ అవగాహన...

దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా?

ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ ప్రకటించి 3 రోజులు గడిచిపోయింది. మరో 19 రోజులు గడిస్తే లాక్‌డౌన్‌ నుంచి బయటపడొచ్చని దేశ ప్రజంతా ఎదురుచూస్తున్నారు. ఈలోగా కరోనా...

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఓ వైపు రెండు రాష్ట్రాల సీఎంలు కరోనా కట్టడికి తీవ్రమైన చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ సర్కార్...

కరోనాకు సామాజిక దూరమే ఏకైక ఆయుధం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం...

ఆ హీరోలకు ధన్యవావాలు: పవన్‌ కల్యాణ్‌

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలకి అండగా నిలబడుతూ టాలీవుడ్‌ హీరోలు ఆర్ధిక సాయాలు చేస్తున్నారు. కాగా విరాళాలు అందించడంపై జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' హీరోలకు ధన్యవాదాలు...

యువ నటుడు మృతి

కోలీవుడ్‌ యువ న‌టుడు సేతురామ‌న్ (36) క‌న్నుమూశారు. గురువారం గుండెపోటు రావ‌డంతో రాత్రి 8 గంట‌ల 45 నిమిషాల‌కు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సేతురామ‌న్‌ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరణ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అదుర్స్‌..

టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం' మూవీ నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, ఎన్టీఆర్‌...

భారత్‌లో 724కు చేరిన కరోనా కేసులు..

కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 27రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 724కి చేరిందని కేంద్ర...

సారీ బ్రదర్‌… ఆయనకి పంపించాను

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తోన్న మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం'. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు....

మహేష్‌కు జంటగా కీర్తి సురేష్‌!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆయన 27వ సినిమా ఆయన 'మహర్షి' వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు...

మరిన్ని సాయాలకు నాంది: అల్లరి నరేష్‌

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్ డౌన్ ప్రభావం సామాన్య, నిరుపేద కుటుంబాలపై ఆర్థికంగా ఎంతో చూపుతోంది. వారికి అండగా ఉండాలి అని ఇప్పటికే...

కరోనా బాధితులకు టాలీవుడ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ విరాళం

కరోనా నివారణ చర్యలకు టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ సహాయాన్ని ప్రకటించారు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా తన...

కరోనా బాధితులకు మేఘా ఇంజినీరింగ్ రూ. 5 కోట్ల సాయం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....

నిత్యావసరాలు ప్రజల వద్దకే తీసుకెళ్లండి: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. 'హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నో అబ్జెక్షన్ పత్రాలతో బయలుదేరిన వారిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆపివేయడంతో నడిరోడ్డుపై ఇప్పటికీ ఇబ్బందులుపడుతున్నారు అని అన్నారు. హాస్టల్స్ మూసివేతపై రెండు రాష్ట్రాల...
error: Content is protected !!