తెలుగు News

చైనాలో కరోనా కట్టడి ఇలా..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు చైనాలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా చైనా మొత్తం మీద అధికారికంగా 3,270 మంది చనిపోయారు. మొత్తం 81,093 మందికి...

కరోనా.. తెలుగు రాష్ట్రాలకు హీరో నితిన్‌ విరాళం

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తనవంతు సహాయం అందించడానికి యంగ్‌ హీరో నితిన్‌ ముందుకొచ్చాడు. రెండు రాష్ట్రాలకు రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించారు. క‌రోనా క‌ట్ట‌డికి 2 తెలుగు...

మోక్షజ్ఞతో తప్పకుండా సినిమా చేస్తానంటున్న మహేష్‌ డైరెక్టర్‌

టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌ జాబితాలో అనిల్ రావిపూడి ఒకడుగా కనిపిస్తాడు. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో విజయాన్ని అందుకున్న దర్శకుడు, ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాకి సంబంధించిన కథను రెడీ చేసే పనిలో...

అందాలతో రెచ్చగొడుతున్న కియారా అద్వానీ..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్...

ప్రభాస్‌ కోసం సినిమాలు కూడా మానేస్తా : అనుష్క

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క తాజాగా ఓ గేమ్‌లో షోలో పాల్గొన్నారు. ఈ షోలో 'ఈ రెండింటిలో ఏదో ఒక పని చేయడం మానేయమంటే ఏం మానేస్తారు. ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్ లేక సినిమాల్లో యాక్టింగ్‌'...

మహేష్‌ బాబు 27వ మూవీ అప్పుడేనట!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 27 వ సినిమా ఎవరితో చేయబోతున్నారు అనే ఉత్కంఠతకు దాదాపుగా తెరపడింది. అనిల్ రావిపూడితో సినిమా చేసే సమయంలో తరువాతి సినిమాను వంశీ పైడిపల్లితో చేస్తారని అనుకున్నారు....

స్టేజ్‌-3 రానీయొద్దు.. ఈటల హెచ్చరిక

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. అలాంటి వారు స్వీయ...

ప్రముఖ దర్శకుడు విసు కన్నుమూత

తమిళ ప్రముఖ దర్శకుడు విసు ఇక లేరు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై దురైపాక్కంలోని ఆయన స్వగృహంలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. విసు మరణం పట్ల తమిళ చిత్రపరిశ్రమ...

రామ్‌చరణ్‌ సరసన రష్మిక!

మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తాజా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవికు జంటగా కాజల్...

బెల్లంకొండ సినిమాలో నిధి అగర్వాల్‌ ఐటమ్ సాంగ్

టాలీవుడ్‌లో 'సవ్యసాచి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ నిధి అగర్వాల్. ఈ సినిమాతో పాటు ఆ తరువాత చేసిన 'మిస్టర్ మజ్ను' చిత్రం కూడా ప్లాప్‌ కావడంతో ఈ అమ్మడి పనైపోయిందని అనుకున్నారు....

విజృంభిస్తున్న కరోనా.. భారత్‌లో 415కు పెరిగిన కరోనా కేసులు

భారత్‌లో నానాటికీ కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తుల...

ఏపీలోనూ 31 వరకు లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ బయట తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితేనే దీన్ని కట్టడి చేయగలమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర...

31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌.. కేసీఆర్‌ ఆదేశాలు ఇవే

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కరోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని అన్నారు. సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు...

చప్పట్లు తో మ్రోగిన దేశం

ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. కరోనా వైరస్ విషయం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపేందుకు...

ఎన్టీఆర్‌ అన్నీ సినిమాలు ఇకపై సొంత బ్యానరలోనే..

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో...

నేను రెండో పెళ్లి చేసుకోలేదు అంటున్న బోల్డ్‌ బ్యూటీ

హీరోయిన్‌ అమలాపాల్ రెండోపెళ్లి చేసుకున్నట్లు తాజా ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రియుడు భవిందర్ సింగ్‌తో వివాహం కాలేదనే వార్తలకు బలం పెరుగుతున్నది. అమలాపాల్‌ను ప్రియుడు చీట్ చేశాడానే విషయంపై...

బాలయ్యతో నటించడం లేదంటున్న హాట్‌ బ్యూటీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరీ బాలకృష్ణ సినిమా కోసం ఫ్యాన్స్‌ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి తో బాలయ్య చేస్తున్న సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఐటీ సినిమాలో...

ప్రజలకు నా విజ్ఞప్తి.. పబ్లిక్‌ హాలీడే కాదు..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌.. జనతా కర్ఫ్యూ లో భాగంగా.. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. 'అందరికీ నమస్కారం. నా పేరు సల్మాన్‌ఖాన్‌. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ క్లిష్ట...

పవన్‌ కల్యాణ్‌కు జోడిగా పూజ హెగ్డే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. మరో వైపు రాజకీయాల్లో కూడా పవన్ చురుకు గా పాల్గొంటున్నారు. ఇప్పటికే 'పింక్' రీమేక్ గా వాస్తున్న 'వకీల్ సాబ్'...

యావత్ భారత దేశంలో కరోనా కర్ఫ్యూ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు...

అమ్మ చెప్పినప్పుడు ఎవరు వినలేదు.. ఇప్పుడు తెలుస్తుంది.

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ విలువైన మాటలు పంచుకున్నారు. 'భయపడాల్సిన అవసరం లేదు.. అంతా చక్కబడుతుంది'...

కొడుకు స్కూల్‌ ఫంక్షన్‌లో బన్నీ ఫ్యామిలీ సందడి.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. తన కుమారుడు ప్రీ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయని కొన్ని రోజుల క్రితం...

న్యూలుక్‌తో బాలయ్య అదరగొట్టాడు

నందమూరి బాలకృష్ణ ..తన సినిమాల్లోని పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకోవడంలో ఏ మాత్రం వెనకాడడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్న సంగతి...

అది చేస్తే కరోనా రాదు.. శ్రీరెడ్డి సంచలన పోస్టులు

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ దాటికి గజగజ వణికిపోతుంటే.. ఈమె మాత్రం తన ధోరణి మార్చు కోవడం లేదు. కోరోనా మహమ్మారికి మందు లేక ప్రజలు భయంతో తలలు పట్టుకుంటే.. ఈ హాట్‌...

రవితేజకు జంటగా త్రిష!

టాలీవుడ్‌ త్రిష ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌ల్లో ఒకరు. కానీ ఇప్పుడు ఈ అమ్మాడు తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మధ్య వరుసగా సినిమాలు చేసిన వర్కౌట్ అవ్వలేదు. లేడి...

లారెన్స్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్‌ మూవీ?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం 'అన్నాత్తే' చిత్రంలో బీజీగా ఉన్నారు. 168వ సినిమాను శివ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇప్పటికే కొంతవరకూ చిత్రికరణ కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమా తరువాత రజనీ లారెన్స్...

వారికి అక్క చెల్లెళ్లు, పిల్లలు ఉండరా: అనుష్క

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి సీనీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అన్నారు. కానీ, తనకు ఎప్పుడూ అటువంటి అనుభవం ఎదురుకాలేదని ఆమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రముఖ...

జనతా కర్ఫ్యూ పై కేసీఆర్‌ సూచనలు ఇవే..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం...

ఏపీలో నేటి నుంచే బస్సులు బంద్

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ పాటించేందుకు అన్ని రాష్ట్రాలు మద్దతు పలికాయి. ఏపీలోనూ జనతా కర్ఫ్యూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీచేసింది. మార్చి 22వ తేదీన...

జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు రైళ్లు, బస్సులు బంద్

కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలంటూ...
error: Content is protected !!