రైతుల కోసం పవన్ కల్యాణ్ దీక్ష
రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ సమరభేరి మోగించబోతున్నారు. ఈనెల 12 వ తేదీన కాకినాడలో రైతుల సమస్యలపై పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేయబోతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం సరైన...
ఏపీ సీఎం జగన్పై విజయశాంతి ప్రశంసలు
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్, సినీ నటి విజయశాంతి అభినందనలు తెలిపారు. యావత్ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర...
నిర్భయ తల్లితో పూనమ్కౌర్
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే సినీ నటి పూనమ్ కౌర్ సామాజిక అంశాలపై తనదైన శైలిలో గళం వినిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆడవాళ్లపై జరుగుతున్న అక్రమాలపై ట్వీట్ల రూపంలో తన వాణి వినిపిస్తారు....
సుస్మితా సేన్ అభిమానులకు శుభవార్త
2010లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ చిత్రంలో నటించిన మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఆ తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించ లేదు. తన వ్యక్తిగత...
బన్నీతో ఒక సినిమా చేయాలని వుంది: ‘వెంకీమామ’ దర్శకుడు
వెంకటేష్ - నాగచైతన్య హీరోలుగా నటించిన ఈ చిత్రం 'వెంకీమామ'. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి...
వర్మపై కేసు వేసిన కేఏ పాల్ కోడలు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా ఈ నెల 12 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు ఏపీ హైకోర్ట్, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్...
కేసీఆర్కు హ్యాట్సాఫ్ చెప్పిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ హైదరాబాద్లో ఇటీవల జరిగిన దిశ హత్యోదంతం.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దిశ ద్విచక్రవాహనాన్ని పంక్చర్ చేసిన...
నా జర్నీలో అద్భుతమైన మైలురాయి: కీర్తి సురేశ్
సన్ పిక్చర్స్ తో సూపర్స్టార్ రజనీకాంత్తో తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తలైవార్ 168కు శివ దర్శకత్వం వహించనున్నారు. రెండు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్రబృందం నిమగ్నమైంది. అయితే...
ఆడపిల్లకు కష్టం వస్తే.. గన్ కంటే ముందే జగన్ రక్షిస్తాడనే నమ్మకం రావాలి: రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళాంధ్ర ప్రదేశ్గా మారాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై నిర్వహించిన చర్చలో ఆమె...
మహేష్ బాబు ‘సూర్యుడివో చంద్రుడివో’ విడుదల
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రంలోరష్మిక హీరోయిన్గా నటిస్తుంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న...
బాలయ్యతో వినాయక్ సినిమా!
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రముఖ నటుడు బాలకృష్ణతో గతంలో 'చెన్నకేశవరెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మధ్య కాలంలో ఆయనతో మరో సినిమాను చేయడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు వినాయక్. అయితే కొన్ని...
‘అల వైకుంఠపురంలో’ గ్లింపేజ్ అదిరింది
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'అల వైకుంఠపురంలో'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్...
ఆ యాప్ని బ్యాన్ చేయాలి: హీరో నిఖిల్
టాలీవుడ్ నటుడు నిఖిల్ 'అర్జున్ సురవరం' సక్సెస్లో ఉన్న సమయంలో షాక్ ఎదురైంది. అర్జున్ సురవరం సక్సెస్ మీట్ జరుపుకొని గుంటూరు నుండి బయలుదేరిన నిఖిల్.. రోడ్ మీదే తన సినిమా పైరసీ...
ఉల్లి ధరలపై చంద్రబాబు నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉల్లి ధరలు మండుతుంటే ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని విమర్శించారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపించారు. ఉల్లి...
అందుకే ఉల్లి రేటు పెంచారేమో: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్టు చేశారు. రైతు బజార్ల వద్ద ఉల్లి కోసం ప్రజలు...
పవన్ కల్యాణ్పై మా అధ్యక్షుడి కామెంట్స్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో...
బాలయ్య సినిమాలో రష్మి..?
బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం రూలర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. రూలర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా...
చిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది: ఉపాసన ట్వీట్
టాలీవుడ్లో ఉపాసనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రామ్ చరణ్ భార్యగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్గా ఉంటూ.. అప్ డేట్స్...
యాంకర్ రవికి కారు యాక్సిడెంట్
యాంకర్ రవి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా ఈయన కారుకు యాక్సిడెంట్ అయింది. తన యూ ట్యూబ్ ఛానెల్లో వీడియోను కూడా పోస్ట్ చేసాడు ఈ యాంకర్. మూసాపేట్ నుంచి కూకట్పల్లి వైపు...
చీరలో జాన్వీ అందాలు..
అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకూతురు ..జాన్వీ కపూర్ 'ధడక్' అనే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ...
మీలో క్రమశిక్షణ ఉంటే జనసేన గెలిచేది.. జనసైనికులపై పవన్ ఆగ్రహం
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కులాలకు అతీతంగా రైతు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే ఈనెల 12న కాకినాడలో దీక్ష చేస్తానని.. ఆ తర్వాత...
‘ఎంత మంచివాడవురా’ మొదటి పాట వచ్చేసింది
కళ్యాణ్రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'. సతీశ్ విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. 'ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ...
రోడ్డుపైనే పైరసీ సీడీల విక్రయం.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న నిఖిల్
యంగ్ హీరో నిఖిల్, టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అర్జున్ సురవరం'. మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. వసూళ్లలోనూ సత్తా చాటుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు...
బాలయ్య ‘రూలర్’ ట్రైలర్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ.. కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'రూలర్'. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు...
అనసూయ మీకు పెళ్లైంది… ఇవన్నీ అవసరమా ?
జబర్దస్త్ యాంకర్ అనసూయను అప్పుడప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. చాలామంది అభిమానులు ఆమె ఫొటోలకు, మెసేజ్లకు ఫిదా అవుతుంటే.. కొందరు మాత్రం ఆమె పెట్టిన పోస్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అనసూయ...
‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్.. ముఖ్య అతిథిగా రామ్చరణ్?
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన...
బాలయ్యతో కీర్తి సురేష్.!
టాలీవుడ్లో నేనూ శైలజ అంటూ రామ్ సరసన నటించింది కీర్తి సురేష్. ఆ తర్వాత వచ్చిన మహానటితో ఎంతో పాపులర్ అయ్యింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి...
మెట్రో రైల్లో ముద్దుల్లో మైమరచిన జంట!
ఢిల్లీ మెట్రో రైల్లో విరహం తాళలేక ప్రేమ జంట పబ్లిగ్గా రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది. మరోవైపు దీన్ని తోటి ప్రయాణికులు వీడియోతీసి...
తన ప్రేమపై స్పందించిన దిశాపటానీ
టాలీవుడ్లో 'లోఫర్' సినిమాతో పరిచయమైన నటి దిశాపటానీ. ఆ తర్వాత ఆమె పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ నటి ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా.....
కీరవాణి కుమారుడి ‘మత్తు వదలరా’ టీజర్
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న సినిమా 'మత్తు వదలరా'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై చిరంజీవి(చెర్రీ),...





