ఆడపిల్లకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ నటి సమీరా రెడ్డి ఇంట మరోసారి సందడి నెలకొంది. ఆమె ఈరోజు ఉదయం ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అశోక్, జై చిరంజీవి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సమీరా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని...
‘దొరసాని’ మూవీ రివ్యూ
హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, హీరో రాజశేఖర్-జీవితల కూతురు శివాత్మిక హీరోయిన్గా 'దొరసాని' చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రంతో హీరో, హీరోయిన్ ఇద్దరికీ తొలి సినిమా. 40 ఏళ్లు...
ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్ విస్తరణ
దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న ట్రుజెట్ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను రెట్టింపు అంటే 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది....
నా కూతురి పెళ్లా.. నన్ను పిలవడం మర్చిపోకండి: శ్రద్ధా కపూర్ తండ్రి
'సాహో' నటి శ్రద్ధా కపూర్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారని, 2020లో వీరు పెళ్లిపీటలెక్కబోతున్నారని జోరుగా...
‘నిను వీడని నీడను నేనే’ మూవీ రివ్యూ
హీరో సందీప్ కిషన్ సక్సెస్ కోసం ఎదురుచుస్తున్నాడు. తన కెరీర్లో ఒక్క వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్ను గాడిలో పెట్టే బాద్యతను తానే తీసుకున్నాడు....
నా తొలి పోస్ట్ నీకే అంకితం చేస్తున్నా అమ్మా.. ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్
రామ్చరణ్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచిన సంగతి తెలిసిందే. కాగా.. తన ఖాతాలో చరణ్ తొలి ఫొటోను పోస్ట్ చేశారు. తన తల్లితో కలిసి చిన్నప్పుడు దిగిన ఫొటోను, ఇటీవల దిగిన ఫొటోను...
ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా?: చంద్రబాబు
వడ్డీ లేని రుణాలపై చర్చ సందర్భంగా గురువారం సీఎం చాలా ఆవేశంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కానీ, తాము ఇష్టానుసారంగా కాకుండా దస్త్రాల ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. సున్నా వడ్డీకి రుణాలపై...
అక్షయ్ కుమారే టాప్.!
బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో సంవత్సరానికి మినిమమ్ నాలుగు నుంచి ఐదు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేష్ దాదాపుగా రూ. 35...
సమంత, నాగ చైతన్యలు నిర్మాతలుగా మారుతున్నారా?
అక్కినేని సమంత, నాగ చైతన్యలు ఏం మాయ చేశావే, మనం, మజిలీ సినిమాలతో మంచి కొట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వస్తే అందులో మూడు సూపర్ హిట్ అయ్యాయి....
చంద్రబాబుకి జగన్ సవాల్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రైతు సమస్యలపై చర్చలో...
ధోని రిటైర్మెంట్పై లతా మంగేష్కర్ ట్వీట్.. వైరల్
ఈ ప్రపంచకప్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది....
తొలి టికెట్ను కొనుగోలు చేసిన ప్రభాస్.. ఫొటో షేర్ చేసిన హీరో
హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నిను వీడని నీడను నేన'. ఈ సినిమా తొలి టికెట్ను యంగ్ రెబెల్స్టార్ ప్రభాస్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సందీప్ ట్విటర్...
సమంతకు సర్ప్రైజ్ ఇచ్చిన నెటిజన్
ప్రముఖ నటి సమంత చిన్నప్పటి ఫొటోను సోషల్మీడియాలో షేర్ చేసి ఆమెను ఓ నెటిజన్ సర్ప్రైజ్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది....
అల్లు అరవింద్ రామయణంలో సీత ఆ హీరోయినే!
ప్రముఖ దర్శకుడు అల్లు అరవింద్, ప్రైమ్ మూవీస్ అధినేతలు మధు మంతెన, మల్హోత్రాలు కలిసి రామాయణాన్ని సినిమాగా తీయబోతున్నారు. దీనికోసం ఏకంగా రూ. 1500 కోట్లు ఖర్చు చేస్తున్నారట. మూడు భాగాలుగా 3డిలో...
రానా న్యూలుక్ క్లీన్..
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఎప్పుడూ.. న్యూ లుక్లో కనిపించాలి అనుకుంటాడు. ఒకసారి స్లిమ్ గా ఉంటాడు మరోసారి భల్లాల దేవుడిగా భారీగా మారిపోతాడు. ఒకసారి క్లీన్ షేవ్ లో కనిపిస్తాడు. మరోసారి...
ఒకే వేదికపై ముగ్గురు యంగ్ హీరోల అగ్రిమెంట్
ఈతరం హీరోలు ఈగోలను పక్కన పెట్టి ప్రెండ్లీగా ఉంటున్నారు. మల్టీస్టారర్ సినిమాలు చేయటంతో పాటు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తామే హీరోలుగా సినిమాలు నిర్మించటంతో పాటు ఇతర హీరోలతోనూ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా...
తాప్సి ‘సాండ్ కీ ఆంఖ్’ ట్రైలర్
తాప్సి, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సాండ్ కీ ఆంఖ్'. తుషార్ హీరానందని దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ఉత్తర్ప్రదేశ్లోని జోహ్రి అనే గ్రామానికి చెందిన...
‘సాహో’ బ్యూటీ పెళ్లికి రెడీ!
'సాహో' సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 15 వ తేదీన...
చిరంజీవి 152వ సినిమాలో ఐశ్వర్యరాయ్..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ను హీరోయిన్గా ఎంపికచేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్చరణ్...
సఖ్యత దెబ్బతింటేనే ఇబ్బందులు వస్తాయి.. జగన్కి చంద్రబాబు హితవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తనకు అన్నీ తెలుసు అనుకోవడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరోపించారు. జగన్ వయస్సు తన రాజకీయ అనుభవమంత ఉందని ఆయన అన్నారు. ఏపీ...
‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ వచ్చేసింది
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను గురువారం...
తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలి: జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారనీ, ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం హోదాలో అక్కడికి వెళ్లానని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జగన్ మాట్లాడారు. 'నేను వెళ్లినా.....
బన్నీ ‘ఏ ఏ 19’ టైటిల్ ఇదేనా?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'ఏ ఏ 19' షూటింగ్ వేగంగా జరుగుతున్నది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అనేక అంచనాలు ఉన్నాయి. ఫాదర్ సెంటిమెంట్ తో...
బిగ్బాస్ హౌస్లో హెబ్బా పటేల్
'స్టార్ మా' అతిపెద్ద రియాల్టి షో తెలుగు బిగ్బాస్ -3 కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది అయితే ఇప్పటికే కొన్నిపేర్లు ప్రచారంలో ఉన్నాయి. తీన్మార్ సావిత్రి బిగ్ బాస్ షోకి దాదాపు...
నన్ను నిషేధించండి.. కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దయచేసి నన్ను నిషేధించండి అంటూ పలు మీడియా వర్గాలను వేడుకుంటున్నారు. 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరికి కంగనకు మధ్య మాటల...
భారత్ ఓటమిపై ప్రధాని మోడీ ట్వీట్
వరల్డ్కప్ సెమీఫైనల్స్లో టీమిండియా పరాజయం పాలవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఫలితం నిరాశపరిచినా.. చివరి వరకూ పోరాడడం అభినందనీయమని అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. 'ఫలితం నిరాశపర్చింది. కానీ.....
వరల్డ్కప్ సెమీస్లో వెనుదిరిగిన భారత్
వరల్డ్కప్లో భారత్ పోరు ముగిసింది. సెమీస్లోనే పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 240 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు...
‘ఆర్.ఆర్.ఆర్’ రామ్ చరణ్ తండ్రి ఈయనేనా?
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీబడ్జెట్ సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఇదే చిత్రంలో కీలక పాత్రలో...
ఆమెకు పెళ్లి అయిపోయింది.. నెటిజన్ల కామెంట్స్ చాలా బాధించేవి: శృతి హాసన్
హీరోయిన్ శృతిహాసన్ గతంలో తన బరువుపై నెటిజన్లు కామెంట్లు చేసినప్పుడు చాలా బాధపడ్డానని అన్నారు. ఈ భామ 'కాటమరాయుడు' తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. మ్యూజిక్ ఆల్బమ్లు, షోలతో బిజీగా గడిపారు....
‘సమ్మోహనం’ నటుడు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుధీర్బాబు
'సమ్మోహనం' చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు అమిత్ పురోహిత్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సుధీర్బాబు ట్విటర్ వేదికగా తెలుపుతూ.. దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 'అమిత్ పురోహిత్ మరణం నన్నెంతో బాధించింది. 'సమ్మోహనం'...





