భారీ బడ్జెట్తో 3డీ సినిమా చేయనున్న అల్లు అరవింద్
టాలీవుడ్లో మరో భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ బడ్జెట్తో 3డీ రూపంలో తెరకెక్కించేందుకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. ఈ...
మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ఫొటో లీక్
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభం అయ్యింది. తాజాగా స్టార్టైన ఈ షూటింగ్ లో మహేష్ బాబు జాయిన్ అయ్యాడు. ఇందులో మహేష్ ఆర్మీ...
మరింత బోల్డ్గా ‘పాయల్ రాజ్’
నటి పాయల్ రాజ్ పుత్ తన తెలుగు మొదటి సినిమా ఆర్ఎక్స్ 100లో బోల్డ్ సీన్స్ తో అదరగొట్టింది. అలా బోల్డ్ గా నటించాలంటే చాలా కష్టం. చాలామంది అటువంటి సినిమాలు చేయడానికి...
‘రాజుగారి గది’ లో ముచ్చటగా మూడో హీరోయిన్..?
ప్రముఖ యాంకర్ ఓంకార్ నిర్మిస్తున్న 'రాజుగారి గది' సిరీస్ లో వస్తున్న మూడో సినిమాకు హీరోయిన్ దొరకడం లేదు. హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నారు. 'రాజుగారి గది 3' సినిమాకు మొదట తమన్నాను...
ఇన్స్టాగ్రామ్లో చేరిన రామ్చరణ్
మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచారు. 'always ram charan' అన్న పేరుతో ఖాతాను తెరిచిన కొద్దిసేపటికే ఆ ఖాతాను పన్నెండు వేల మందికి పైగా...
అలాంటి సినిమా తీసి నేనేమన్నా తప్పుచేశానా? : కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆమె హీరోయిన్గా నటిస్తున్న 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలోని 'వఖ్రా స్వాగ్' అనే పాటను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కంగన...
ఓ బేబీ ఎంత రాబట్టిందో తెలుసా!
స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. ఈ మూవీ తొలి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.17 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ...
నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు: ‘కబీర్ సింగ్’ డైరెక్టర్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై పలువురు నటీమణులు, మహిళా విలేకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా...
‘సాహో’ ఫస్ట్ సింగిల్
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న 'సాహో' లోని తొలి పాట టీజర్ను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది. 'సైకో...
యాంకర్ అనసూయకు అంతుందా!
బుల్లితెరపై వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ఒకానొక దశలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వ్యాఖ్యాత స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని...
మహేంద్రసింగ్ ధోనీ పుట్టినరోజున.. చెన్నై అభిమానులకు సర్ప్రైజ్
కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు తన 38వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా 2016లో ధోనీ జీవితాధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ' సినిమాను చెన్నైలోని వెట్రి థియేటర్లో...
అతని చూపులతోనే అత్యాచారం చేస్తున్నట్లుగా అనిపించింది: ఈషా గుప్తా
బాలీవుడ్ నటి ఈషా గుప్తా.. ఓ రెస్టారెంట్ యజమాని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. శనివారం ఈషా తన స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్కు వెళ్లారట. ఈ రెస్టారెంట్ను...
రిటైర్మెంట్ తీసుకోవాలా?.. తికమకలో సమంత
ప్రముఖ నటి సమంత 'ఓ బేబీ' చిత్రం తర్వాత ఎలాంటి కథను ఎంచుకోవాలి? అనే తికమకలో ఉన్నానని అన్నారు. ఆమె టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి,...
కిషన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని, రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని...
బీజేపీతో పొత్తువల్లే 2014లో టీడీపీ గెలిచింది
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్.. మోడీని ప్రధాని బాధ్యతల నుంచి సెలవు తీసుకునేట్లు చేస్తామన్న నేతలంతా.. సెలవులపై విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం...
నానా పటేకర్పై ప్రొటెస్ట్ పిటీషన్ వేయనున్న తనుశ్రీ దత్తా
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా నటుడు నానా పటేకర్పై ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్లో ఆయన తనను వేధించారని తనుశ్రీ ఓషివారా పోలీసుల్ని ఆశ్రయించిన సంగతి...
ప్రియాంకా చోప్రా, నిక్ వీడియో వైరల్..
నటి ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ ఇటలీలో విహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లిన వీరు విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలను సోషల్మీడియా వేదికగా షేర్...
నన్ను కూడా పిలవచ్చు కదయ్యా: స్టైలిష్స్టార్
స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ తన జీవితం కంటే తన స్టాఫ్ సభ్యుల లైఫ్ ఎంతో ప్రశాంతంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే.. వారంతా శనివారం రాత్రి తెగ పార్టీలు చేసుకుంటూ ఉంటారట. ఈ విషయాన్ని...
ఆసక్తికరంగా ‘ఆమె’ ట్రైలర్
ప్రముఖ నటి అమలాపాల్ కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకున్న 'ఆమె' టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆమె'. రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల...
జైలుకెళ్లిన వారే ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి?.. తానాలో పవన్
అమెరికా వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో తానా 22వ మహాసభలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడో రోజు కార్యక్రమంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్...
కంగనా ‘ధాకడ్’ ఫస్ట్లుక్
కంగనా రనౌత్ మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల 'మణికర్ణిక' తో హిట్ అందుకున్న ఆమె తన కొత్త సినిమా ఫస్ట్లుక్ను శనివారం...
వేట మొదలెట్టేసిన ఎన్టీఆర్
టాలీవుడ్ టాప్ హీరోలు స్పోర్ట్స్ సైతం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో ఐపీఎల్, ఐఎఫ్ఎల్, హాకీ లీగ్ లా, ఇండియన్ ప్రో కబడ్డీ కూడా బాగా ఫేమస్ అయ్యింది. ఈ కబడ్డీని స్పోర్ట్స్...
ఆ మేకప్ కోసం మూడు గంటలు పట్టేది: అమితాబ్ బచ్చన్
'గులాబో సితాబో' మూవీ కోసం రోజుకు మూడు గంటలపాటు మేకప్ వేసుకోవాల్సి వచ్చేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. దర్శకుడు సూజిత్ సర్కార్...
రీల్ కపిల్ దేవ్తో రియల్ కపిల్ దేవ్
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం '83'. ఈ సినిమాలో రీల్ లైఫ్ కపిల్ దేవ్గా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. ఈ రోజు రణ్వీర్...
‘వాల్మీకి’ పై వివాదం
'వాల్మీకి' సినిమాలో హీరో వరుణ్తేజ్ పేరు వాల్మీకి కాదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఈ సినిమా టైటిల్పై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల ఆయన...
ఏ టైమ్లో పుట్టావ్ అమ్మా.. సమంత పై ఛార్మీ ప్రశంసలు
ప్రముఖ నటి సమంతపై నటి ఛార్మి ప్రశంసల జల్లు కురిపించారు. 'ఓ బేబీ' సినిమా మంచి టాక్ అందుకున్న నేపథ్యంలో ఛార్మి ట్వీట్ చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని తన అభిప్రాయం...
షూటింగ్ పూర్తిచేసిన పూరీ
సినిమాలను వేగంగా పూర్తిచేసే దర్శకుల్లో ముందు వరుసలో పూరి జగన్నాథ్ ఉంటారు. స్క్రిప్ట్ రాయడం దగ్గర్నుంచి షూటింగ్ పూర్తిచేసే వరకు అన్ని పనులు చక చకా చేసేస్తుంటారు పూరీ జగన్నాథ్. అందుకే ఆయనతో...
ఎన్ఆర్ఐలకు కేంద్ర బడ్జెట్లో వెసులుబాటులు
ఉద్యోగం, వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాల్లో ఉంటున్న ప్రవాసులకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాటులు కల్పించింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులను పెంచే లక్ష్యంతో బడ్జెట్లో కీలక అడుగు వేసింది. 2019-20 ఆర్థిక...
రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిర్ణయించారు. 175 నియోజక వర్గాల్లో రైతు దినోత్సవం...
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో మొండిచేయి
కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చింది. ఇరు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు చేసింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ...





