జగన్ పాలనలో అత్యంత నీచమైనది ఇదే !
జగన్ ఇచ్చిన వాలంటీర్ జాబ్ లు, రాజకీయ పన్నాగాలు కారణంగా యువత పాడైపోతుందా ?, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర నలుమూల్లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా పగలు ప్రతీకారాలు రగిలిపోతున్నాయి. పచ్చని పల్లెటూర్లలో...
రోజా నోరే బూతు మయం.. ఆమె అందుకే పనికొస్తోంది ?
మెగా బ్రదర్ నాగబాబును మంత్రి ఆర్కే రోజా ట్విటర్ వేదికగా కుమ్మేశారు అని జగన్ మీడియా రాసుకొచ్చింది. నిజమే.. రోజాకి కుమ్మడం అలవాటే. అయినా ఈ కుమ్ములాటలు, గుద్దలాటలు రోజాకి తెలిసింనంతగా మరెవ్వరికీ...
జీరో జగన్ హీరో ఎలా అయ్యాడు?, మళ్లీ జీరోగా ఎలా మిగిలాడు ?
జగన్ గురించి ఎక్కువ ఊహించుకోవద్దు. అవును, జగన్ అత్యంత అసమర్థుడు.. ప్రతిపక్ష నాయకుడిగా అట్టర్ ఫెయిల్ అయిన వ్యక్తి.. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర...
వారి మరణాలకు సమాధానం ఏది జగన్ రెడ్డి?
కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్లో మొత్తం చేసింది టీడీపీనే అంటూ జగన్ పార్టీ తప్పుడు రాజకీయం ప్రచారాన్ని ఘనంగా చేస్తోంది. సరే.. తొక్కిసలాటల్లో తప్పు ఎవరిది ?, బాధ్యలు ఎవరు ? ప్రజలకు తెలుసు....
జగన్ కి జనం ఓట్లు వేస్తారా ?, గేట్లు వేస్తారా ?
జగన్ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా ?, సంక్షేమానికి పర్యాయపదం అని చెప్పుకు తిరుగుతున్న జగన్ మాటల్లో నిజం ఎంత ?, అసలు జగన్ ఒక సీఎంగా ఏం చేశాడు ?, వచ్చే...
జగనన్న ఖాజా.. అదే రోజా తిట్ల పురాణానికి కారణమేమిటి
మాజీ బోల్డ్ హీరోయిన్ అనే బిరుదుతో బతుకు బండి లాక్కోవాల్సిన తనను జగన్ రెడ్డి మంత్రిని చేశాడు, జీవితంలో ఎందరో చేతుల్లో ఎన్నో దెబ్బలు తిని తిని బాగా బండ బారి పోయిన...
ప్రజల వద్దకు బాబు కాదు, బాబు వద్దకే ప్రజలు !
జీవో నంబర్ -1పై తగ్గేదే లే.. ఇది మన ఆంబోతుల అదేనండి అంబటి రాంబాబు వారు రంకె వేసి మరీ చెబుతున్నారు. సార్ అంటే అంతే మరీ.. ఆయనకు అన్నీ చేయాలి. సగం...
ఎలాన్ మస్క్ ను పిలిచేసిన జగన్ గోరు.. అన్ లిమిటెడ్ ఫన్ పక్కా
ఎలాన్ మస్క్ ను ఆహ్వానించిన జగన్.. ఇదీ కామెడీ కాదు, సీరియస్ అండి బాబు. మన జగన్ గోరు విశాఖపట్నంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ఎలాన్ మస్క్ కు ఆహ్వాన...
ఆ విషపు సైట్ ప్రజలకు హానికరం.. జర జాగ్రత్త
చంద్రబాబు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వృద్ధుడైపోయాడు అంటూ గ్రేట్ ఆంధ్ర అనే వెబ్ సైట్ ఓ దిక్కుమాలిన ఆర్టికల్ రాసింది. ఈ సదరు వెబ్ సైట్ నిత్యం జగన్ ప్రత్యర్థి పార్టీల...
వైసీపీ నుంచి ఇక జంపింగ్ లు షురూ
ఏపీ రాజకీయాలు రోజురోజుకు మరింత రంజుగా మారుతున్నాయి. నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇక మిగిలింది ఈ రాజకీయ విన్యాసాలే లేండి. అలాగే, జగన్ పక్షం నిష్క్రియా పరత్వంలో ఇక మిగిలింది కూడా అధికార...
జగన్ పోకడల పై వైసీపీ నాయకుల అసహనం !
అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత వైఎస్ ఫ్యామిలీకి ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అతికినట్టు సరిపోతుంది. జగన్ గారి ‘ఒంటి...
జగన్ ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫెయిల్యూర్ !
జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం అంటున్న నోళ్ళు ఈ మధ్య
ఎక్కువ అవుతున్నాయి. వాస్తవానికి సీఎం అయిన మొదటి ఏడాది నుంచే జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల...
ప్రజావ్యతిరేకత పై జగన్ ‘శవాల యుద్ధం’
జగన్ ప్రభ అడుగంటిపోయిందనేది చంద్రబాబు సభలు చాటి చెబుతున్నాయి. అందుకే.. బాబు రోడ్ షోలు కొనసాగకూడదు. దాని కోసమే ఏపీలో ఎమెర్జెన్సీ విధించేశారు మన జగన్ గోరు. ముఖ్యంగా కుప్పంపై అప్రకటిత యుద్ధమే...
రంగో రంగా లిరికల్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత కూడా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు నాని. ఈ క్రమంలో నాని నటించిన ఫ్యామిలీ అండ్...
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు...
జగన్ 5 ఏళ్ల టార్గెట్ ఫిక్స్ డ్.. సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్ష్య కోట్లు ఖర్చు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసమే ఏపీ సర్కార్ వేల...
రాయలసీమ ఎత్తిపోతలను బలిపశువును చేయాలని చూస్తున్న బి జె పీ?
తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు ఆంధ్రప్రదేశ్లోని సగానికి పైగా జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని బలిపశువును చేయాలని కేంద్రంలో అధికారం లో ఉన్న బి జె పీ ప్రయత్నిస్తోందా...
రఘురామకృష్ణంరాజుకి ఘాటైన రిప్లై ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి దేవేందర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఓ వైసీపీ డిజిటల్ మీడియా చీఫ్ దేవేందర్ రెడ్డి గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియా వేదికగా రఘురామకృష్ణం రాజు బండారం బయటపెట్టాడు. ఈ క్రమంలోనే ఈ...
వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఎందుకు తప్పించారంటే?
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ఏపీలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను...
సాగునీటితో రాళ్లసీమలో రతనాల ధారలు
ఉమ్మడి ఏపీ నుంచి నవ్యాంధ్ర వరకు ముఖ్యమంత్రులుగా రాయలసీమకు చెందినవారే. కానీ వారెవరూ సీమ ప్రజల నీటి కష్టాలు పట్టించుకోలేదు. పక్కనే ఉన్న కృష్ణా జలాలు నిరంతరం కరువు వాత పడుతున్న నాలుగు...
సీమకు చంద్రబాబు వెన్నుపోటు
దశాబ్దాల కరువు తీరనున్న నేపథ్యంలో చంద్రబాబు రూపంలో రాయలసీమ వెన్నుపోటుకు గురికాబోతోంది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సీమ రూపు రేఖలే మారతాయి. అది అందరికీ తెలిసిన నిజం. అది జరిగితే చంద్రబాబుకు రాజకీయ...
చంద్రబాబు ఆ పాపమే అనుభవిస్తున్నారు!
చంద్రబాబు నాయుడిపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టుగా కొన్నాడని, ఆ పాపమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారని...
అందుకే రాజేంద్రప్రసాద్కు క్షమాపణ చెబుతున్నా: వంశీ
టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిప్పికొట్టారు. శనివారం సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో వంశీ మట్లాడుతూ... గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలపై స్పందించారు....
చింతమనేనికి ఫోన్ చేసిన చంద్రబాబు
వైసీపీ అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సూచించారు. జైలు నుంచి విడుదలైన చింతమనేనితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే...
అభ్యర్థి ఆస్తులు చూసి షాకైన ఎన్నికల అధికారి
కర్ణాటకలో 17 నియోజక వర్గాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉపఎన్నికల్లో 17 మంది అనర్హత వేటుపడ్డ మాజీ ఎమ్మెల్యేల్లో 13 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. మిగతా...
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
యువనేత దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ అవినాష్కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నేత...
టీడీపీకి వరుస షాక్లు ఇస్తున్న వైసీపీ..!
తెలుగుదేశం పార్టీకి వైసీపీ వరుస షాక్లు ఇస్తోంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఆకర్ష్ పేరుతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా... మరికొందరు నేతలు అధికార పార్టీ వైసీపీలోకి వెళ్తున్నారు. తాజాగా...
టీడీపీకి షాక్.. పార్టీకి బై చెప్పానున్న గంట.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారా? మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే పయనించటానికి సిద్ధమయ్యారా? అనే చర్చ ఊపందుకుంది. మాజీ...
రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో తరలించకూడదు: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను...
చిదంబరం అరెస్ట్ తర్వాత ఈడీ అనూహ్య నిర్ణయం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి దర్యాప్తు...





