పొలిటికల్

హీటెక్కిన కరీంనగర్ రాజకీయం.. బీజేపీలోకి గంగుల..?

కరీంనగర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా తయారైంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనం పొలిటికల్...

డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృష్ణా.. నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే.. వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని అన్నారు....

తలపై తుపాకులు పెట్టినా జనసేనని ఏ పార్టీలో కలపబోం: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని తమ పార్టీలో...

చంద్రబాబు చేతికి కట్టు.. అసలేమయింది?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి గాయమయింది. ఆయన విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆయన కుడిచేతికి కట్టు కట్టి ఉండడంతో...

రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై స్పందించారు. ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజలు అడిగితే...

సీఎం జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తాం: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిన అవసరముందని అన్నారు. మంచి పట్టుదల ఉన్న యువ నాయకుడు, ఏపీ సీఎం జగన్‌తో అది సాధ్యమవుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే...

ముంపు గ్రామాల్లో జగన్‌ ఏరియల్‌ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు...

జుడాలపై ప్రభుత్వ యంత్రాంగం తీరుని ఖండించిన పవణ్‌ కళ్యాణ్‌.. ప్రకటన విడుదల

జనసేన అధినేత పవణ్‌కళ్యాణ్.. జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయి...

చిల్లర రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: పవన్‌ కళ్యాణ్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప అభివృద్ధి పనులను ఆటంకపరచడం సరికాదని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ హయాంలో...

ఢిల్లీ: పీఎంవో అధికారులతో జగన్‌ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)కు వెళ్లారు. అక్కడ కార్యాలయ కార్యదర్శులతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన...

గోదావరి వరదలపై జగన్‌ సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఉదారంగా సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్... సహాయ కార్యక్రమాల్లో జాప్యం ఉండకూడదంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు...

ప్రత్యేక హోదా అడిగిన వారే నేడు తూట్లు పొడుస్తున్నారు:పవణ్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జమ్మూకశ్మీర్‌లాంటి సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నప్పుడు.. కాపుల రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించడం చాలా సులభమని అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'కాపుల...

ఈరోజు పీఆర్పీ ఉండేది: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓటమి కష్టమే అయినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం వరిస్తుందని అన్నారు. తాను అపజయానికి కుంగిపోయి.. విజయానికి పొంగిపోయే వ్యక్తిని కాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ...

సహాయ చర్యల్లో పాల్గొనండి.. పవన్‌ కళ్యాణ్‌

దేశవ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నార్త్‌ లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగువున ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో వరద ఉదృతి పెరుగుతున్నది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ...

అమలు చేయలేని హామీలు ఇవ్వడమెందుకు‌: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు. సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని జనసేన నాయకులు,...

వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నా: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు. వంద రోజుల తర్వాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామని స్పష్టంచేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో...

జనసేన పొలిట్‌బ్యూరో ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నలుగురు సభ్యులతో పొలిట్‌ బ్యూరో, 12 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు...

‘ఖబడ్దార్‌ చంద్రబాబు’: కోటంరెడ్డి

ఎస్సీ ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి...

అక్టోబరు 1 నుంచి సర్కారీ మద్యం దుకాణాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి...దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటివరకూ పరిమితమైన ఈ...

రాజశేఖర్ రెడ్డి నేను ఆప్త మిత్రులం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాను అత్యంత ఆప్త మిత్రులమని శాసనసభలో వ్యాఖ్యానించారు. తామిద్దరూ ఒకే గదిలో నిద్రించిన ఘటనలూ ఉన్నాయని, ఆయనతో రాజకీయ వైరుద్యం...

వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయింది: కోడెల

రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో...

అంబులెన్స్‌కి దారిచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్

ఏపీ సీఎం జగన్‌ కాన్వాయ్‌.. రోగిని తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు దారిచ్చింది. జగన్‌ తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తిరుపతి బయల్దేరారు జగన్‌. తాడేపల్లి నుంచి...

చంద్రబాబుకి జగన్‌ సవాల్‌

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రైతు సమస్యలపై చర్చలో...

సఖ్యత దెబ్బతింటేనే ఇబ్బందులు వస్తాయి.. జగన్‌కి చంద్రబాబు హితవు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తనకు అన్నీ తెలుసు అనుకోవడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరోపించారు. జగన్‌ వయస్సు తన రాజకీయ అనుభవమంత ఉందని ఆయన అన్నారు. ఏపీ...

తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలి: జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారనీ, ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం హోదాలో అక్కడికి వెళ్లానని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జగన్‌ మాట్లాడారు. 'నేను వెళ్లినా.....

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాజీనామా!

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి...

ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోంది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. కడప విమానాశ్రయం...

కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని, రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని...

బీజేపీతో పొత్తువల్లే 2014లో టీడీపీ గెలిచింది

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌.. మోడీని ప్రధాని బాధ్యతల నుంచి సెలవు తీసుకునేట్లు చేస్తామన్న నేతలంతా.. సెలవులపై విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం...

ఆకాశంపై ఉమ్మి వేసే ప్రయత్నం చేయొద్దు.. లోకేశ్‌ హితవు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్‌ యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఘాటుగా...
error: Content is protected !!