ఏపీ కేబినేట్లో రోజాకు స్థానం కల్పిస్తే బాగుండేది.. రోజాకు విజయశాంతి మద్దతు
ప్రముఖ నటి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి.. వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు మద్దతు పలికారు. కొత్తగా ఏర్పాటైన జగన్ మంత్రివర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పించకపోవడంపై ట్విటర్ వేదికగా తన...
సాదినేని యామిని పేరుతో అసభ్యకర పోస్టులు..డీజీపీకి ఫిర్యాదు
తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆమె మహిళా...
ఏపీ మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పారిశుద్ధ్య, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులకు భారీగా వేతనాలు పెంపుతో పాటు...
ఏపీ తొలి మంత్రివర్గ సమావేశం
ఏపీ మంత్రివర్గం తొలిసారిగా సమావేశమైంది. ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభమైన ఈ భేటీలో 8 అంశాలపై ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ 8 అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి...
జగన్కు అభినందనలు.. ఏపీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఇస్తాం: మోడీ
'తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో తలవంచి ఆశీస్సులు తీసుకుందామని వచ్చా.. దేవదేవుడి దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం లభించింది. తిరుపతిని అనేకసార్లు చూసే అదృష్టం నాకు లభించింది' అని ప్రధాని నరేంద్రమోడీ...
ఒక్క ఓటమి జనసేనని ఆపలేదు: పవన్ కళ్యాణ్
శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ సంచలనాత్మక ఆరోపణ...
ఏపీ మంత్రులు – శాఖలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే....
కొలువుదీరిన జగన్ మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'టీమ్ 25' ప్రమాణస్వీకారం చేసింది. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి...
సీఎం వైఎస్ జగన్ తొలి సంతాకం ఈ ఫైళ్ల పైనే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టారు....
మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలి: వైఎస్ జగన్
మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. తొలి సారిగా సచివాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టిన సీఎం పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయం మొదటి...
జగన్ జట్టు .. ఏ జిల్లా నుంచి ఎవరెవరు
ఏపీ మంత్రివర్గం కేటాయింపులో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాధాన్యం దక్కింది. ఈ నాలుగు జిల్లాలకు మూడేసి లెక్కన మంత్రి పదవుల్ని కేటాయించారు. అలాగే విజయనగరానికి రెండు, శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం,...
ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి
ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థులతో గుంటూరు జిల్లా...
ఏపీ మంత్రులు వీరే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుందో దాదాపు ఖాయమైంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం జగన్.. ఏ అంశాల ప్రాతిపదికన మంత్రులను నియమిస్తున్నది పార్టీ నేతలకు స్పష్టం చేశారు....
గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్ను కలిసిన ముఖ్యమంత్రి రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు. రేపు...
టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం..!
తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీలో టీ-కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు గురువారం రాత్రి శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ...
ఏపీలో అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకం
అక్టోబరు 15నుంచి రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా పథకం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ...
ఎన్నికల్లో ఓటమిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..!
సాధారణ ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో...
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 26 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే మంగళవారం రాత్రి సచివాలయంలోని...
వైఎస్ జగన్కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను అధికారిక కార్యకలాపాల కోసం...
స్వరూపానంద ఆశీస్సులు అందుకున్న జగన్
ఏపీ సీఎం జగన్ విశాఖలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదా పీఠానికి చేరుకున్న జగన్కు పీఠం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు....
ఇక్బాల్ను ఎమ్మెల్సీ చేస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ...
సమతుల్యం ఉండేలా తుది జాబితా: వై ఎస్ జగన్
ఈనెల 7న ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శాసనసభాపక్ష భేటీకి వైసీపీ...
తెలంగాణలో రెవెన్యూ రద్దు? కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాలం చెల్లిన భావనలతో మన వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయని, చేసే పని మారినా, పేరు మారని భావదారిద్ర్యంలో వ్యవస్థలు నడుస్తున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. భూమి శిస్తు వసూలు చేసే కాలంలో రెవెన్యూ...
రైతులకు మరో రూ.లక్ష రుణమాఫీ: కేసీఆర్
రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో ఎన్నో అవరోధాలు అధిగమించామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదారాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ...
ఇఫ్తార్ విందులో స్వీట్లు తినిపించుకున్న జగన్, కేసీఆర్
హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు హజరయ్యారు. రాజ్ భవన్...
మద్యపానం నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్
రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక...
ఆ విషయంలో రాజీపడొద్దు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే శాఖల వారీ సమీక్షకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని తన నివాసంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై తొలి సమీక్ష నిర్వహించారు....
ముఖ్యమంత్రిగా జగన్ తొలి సంతకం దేనిపైనంటే?
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ తన తొలి సంతకం దేనిపై చేస్తారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పింఛన్ల పెంపు దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలు...
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ .. జగన్తో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్...
ఏపీ నూతన కేబినెట్ విస్తరణకు డేట్ ఫిక్స్
ఏపీలో నూతన మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం జూన్ 7న మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు. మంత్రివర్గం ఆమోదంతోనే శాసనసభ...





