తొలి జాబితాను విడుదల చేసిన జనసేన
జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలైంది. 4 లోక్సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఖరారు చేసిన అభ్యర్థుల్లో మాజీ...
టీడీపీలో ముసలం.. అభ్యర్థులు కావలెను..
ఎన్నికల ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 11న పోలింగ్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో సీట్ల కోసం జంపింగ్ లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి...
ఎన్నికల ముందు జగన్పై టీడీపీ మరో అస్త్రం..!
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తూ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించడం సహజమే. దీనిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మరో అస్త్రం ఎక్కుపెట్టింది టీడీపీ. ఎన్నికలు...
మోడీ నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?: రాహుల్ గాంథీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటిస్తున్న ఆయన.. స్టెల్లా మేరీ కళాశాలలో విద్యార్థినులతో మాట్లాడారు. 'ప్రధాని మోడీతో మాట్లాడి, ఆయనను...
లోకేశ్ పోటీ మంగళగిరి నుంచి.. క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ.....
అవును గంటా అలిగారు.. పుకార్లపై లోకేశ్ సెల్ఫీ సెటైర్లు
మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్ విషయంలో అధిష్ఠానంపై అలక బూనారంటూ వస్తున్న వార్తలపై మంత్రి లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. మంత్రి గంటాతో తాను నవ్వుతూ ఉన్న ఓ చిత్రాన్ని ట్విటర్లో...
అమలాపురం టీడీపీ అభ్యర్థి హర్షకుమార్?
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ పేరును పరిశీలిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ హర్ష...
టీడీపీకి గడ్డుకాలం.. బాబుకి గండం
ఓవైపు అభ్యర్థుల ఖరారు.. మరోవైపు ప్రతిపక్ష వైసీపీపై పదునైన విమర్శలు.. పైగా అధికారంలో ఉన్న పార్టీ.. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడంతా తిరుగులేకుండా ఉంది. కానీ ఇది ఇప్పుడు మాత్రమేనట.. మరికొద్దిరోజుల్లో...
వైసీపీ గూటికి టీడీపీ ఎంపీ తోట నరసింహం, పీవీపీ
కాకినాడకు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం దంపతులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్...
రేపటి నుంచి ‘యుద్ధ శంఖారావం’ పవన్ ప్రచారం ప్రారంభం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గురువారం (14న) రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేంద్రవరం...
జగన్ ఓటు తొలగించాలంటు.. దరఖాస్తు!
ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం ఏపీలో కలకలం సృష్టిస్తోంది.. ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఓటు తొలగించాలని దరఖాస్తు అందడం దుమారం రేపుతుంది. కడప జిల్లా పులివెందులలో జగన్ ఓటు తొలగించాలని...
ఏపీ ఎన్నికలపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నికల సర్వేలలో ఆంధ్రా ఆక్టోపస్గా పేరుతెచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వేలో మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో కాస్త సైలెంట్ అయిన లగడపాటి మళ్లీ...
ఎన్నికల బరిలోకి నాగబాబు.. పోటీ ఎక్కడి నుంచి..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఏ స్థానం నుఁచి ఎవరిని...
విశాఖ ఉత్తరం నుండి బరిలో దిగనున్న లోకేష్
లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి విడతలోనే ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతో...
పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచో వీడని మిస్టరీ!
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్కు ఇంకా నెల రోజుల గడువు సైతం లేకపోవడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అంశంపై కసరత్తులో రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. టీడీపీ 130 మంది అభ్యర్థులతో...
మోడీ పోటీ పూరీ నుంచి?
ప్రధాని నరేంద్ర మోడీ పోటీ 2014లో భారీ మెజార్టీతో గెలుపొందిన వారణాసి పార్లమెంటరీ స్థానం నుంచే చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పుడు రెండు స్థానాల్లో గెలుపొందినప్పటికీ మరో స్థానాన్ని వదులుకొని, ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు....
వేలం పాటలా వైసీపీ టిక్కెట్లు అమ్ముకుంటుంది: చంద్రబాబు
వైసీపీ వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటుంటే.. తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అభ్యర్థుల...
ఏపీ కోటలో గులాబీ పోటీ
ఏపీలో గులాబీ గుభాళించనుందా..? టీఆర్ఎస్ అభిమాన గణం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుందా..? అనుకున్నట్లుగానే కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా..? అవసరమైతే ఏపీలోనూ పోటీ చేస్తానని చెప్పిన కేటీఆర్ మాటలు నిజమవుతున్నాయా..?...
టీడీపీ గూటికి సీబీఐ మాజీ జేడీ..? భీమిలి నుంచి బరిలోకి..!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి...
ఇద్దరు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన జనసేన
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ సందడి మొదలైంది. ఇంకా ఎన్నికలకు నెల రోజుల మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక...
లోక్సభ ఎన్నికల్లో పోటీపై రజనీకాంత్ ఏమన్నారంటే..!
అసెంబ్లీ ఉప ఎన్నికలకు తాను దూరమేనని దక్షిణ భారత చలన చిత్ర సూపర్స్టార్ రజనీకాంత్ స్పష్టంచేశారు. కాగా, లోక్సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు...
పవన్ పోటీచేసే సీటు కన్ఫామ్.. ఏదో తెలుసా?
2009లో తొలిసారి పవన్ కళ్యాణ్ అడుగులు రాజకీయాల వైపు పడ్డాయి. సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున ప్రచారం చేశారు....
లోకేష్ ఆ జిల్లా నుంచే.. పోటీచేసేది అందుకేనా?
బాలయ్య అల్లుల్లు గిల్లుడు మొదలు పెట్టారా.? లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం రెండో అల్లుడు భరత్ ను సైడ్ చేస్తున్నారా.? టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అలానే ఉందన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు...
వాళ్ల దెబ్బకు మా ఎమ్మెల్యే పోటీ చేయలేకపోతున్నాడు!
డేటా వార్.. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతోంది. టీడీపీ సేవా మిత్రా యాప్ రూపొందించి నిర్వహిస్తున్న ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థ అక్రమంగా ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను కలిగి ఉన్నదని ప్రతిపక్ష...
గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్ కు ఎందుకు?
తెలంగాణ పోలీసులు దాడులు చేసింది, కుట్రను బయటప ఎట్టింది ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ విషయంలో. అది ఏపీ ప్రజలకు సంబంధించిన డాటాను చోరీ చేసిందని, ఆ డాటాను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం...
ఎంపీ సీట్లకు అభ్యర్థులు కావాలంటున్న ఆ పార్టీ!
ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల అవసరం పడింది. అది కూడా ఎంపీ సీట్లకు తెలుగుదేశం పార్టీ కి అభ్యర్థుల అవసరం తీవ్ర స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన సీట్లకు...
టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే: విజయశాంతి
రాష్ట్రంలో టీఆర్ఎస్కి ఓటు వేస్తే, మోడీకి వేసినట్లేనని, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ చేయొద్దని కాంగ్రెస్ నేత విజయశాంతి ప్రజలను కోరారు. శనివారం శంషాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో...
తెలుగు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ దాయాదుల్లా ఒకరితో ఒకరు తలపడుతున్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం మొదలైంది. 10...
వైసీపీలో చేరిన సహజ నటి
తెలుగు సినిమాల్లో సహజ నటిగా పేరుతెచ్చుకున్న సీనియర్ నటి, టీడీపీ నాయకురాలు జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. అనంతరం వైసీపీలో...





