Telugu Big Stories

ఎండలో నగ్నంగా నిలబెట్టించిన టీచర్లు

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నానాసాహెబ్‌ పేటలోని చైతన్య భారతి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో హోంవర్క్‌ చేయలేదని, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్కూల్‌లో...

బట్టలు విప్పేస్తూ పూనమ్ క్రిస్మస్ శుభాకాంక్షలు..

బాలీవుడ్ హాట్ భామ పూనమ్ పాండేకు దుస్తులు తీసేసి అందాలు ఆరబోయడమంటే ఆమెకు మహా సరదా. అందుకే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌‌లో అర్ధనగ్న ఫొటోలు పెడుతూ నెటిజన్ల మతి పోగొడుతోంది. లోదుస్తుల్లో తన శరీరాన్ని...

సినీతారల క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలు ప్రార్థనలతో మార్మోగుతున్నాయి. ఇక కొందరు సినీ ప్రముఖులైతే వారం రోజుల ముందుగానే క్రిస్మస్‌ వేడుకలను మొదలుపెట్టేశారు. ఇటీవల సమంత, హన్సిక ఇంట్లో క్రిస్మస్‌ చెట్టును...

పవన్ పార్టీగుర్తు.. ‘గ్లాసు’ పై శ్రీరెడ్డి సెటైర్లు

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో జనసైనికులు ఓ రేంజ్ లో ప్రచారం షురూ చేశారు....

వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ‘రూ. 100’ నాణెం విడుదల

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 94వ జయంతి సందర్భంగా రూ. 100 స్మారక నాణాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం విడుదల చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, వాజ్‌పేయీ...

‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో బాహుబలి టీమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' సీజన్‌ 6లో పాల్గొన్న బాహుబలి త్రయం(ప్రభాస్‌, రానా, రాజమౌళిలు) పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు...

‘ఎన్టీఆర్’ ఆడియో ఫంక్షన్‌లో వీరు ఏమన్నారో.. తెలుసా!

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న ఈ వేడకకు నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్ నటి విద్యా బాలన్, దర్శకుడు...

‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ ట్రైలర్‌.. ప్రతి పాత్రకు ప్రాణం పోసిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్‌ బయోపిక్‌' ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదలైంది. సినిమాలు, రాజకీయ ప్రస్తానాన్ని కలబోసి రూపొందిన ట్రైలర్ ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంటోంది. డైలాగ్‌‌లు చెప్పడంలో తనకు...

టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

అమరావతిలోని సచివాలయంలో ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో సభ్యత్వ నమోదు పై సుదీర్ఘ చర్చ జరిపారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు...

తిరుపతిలో టీసీఎల్‌ కంపెనీకి చంద్రబాబు భూమిపూజ

తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారనుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీకి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో...

మోడిజీని నిద్ర లేపాం: రాహుల్‌ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్రమోడిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. 99 శాతం వస్తువులను 18 శాతం అంతకన్నా తక్కువ శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రధాని మోడి ఇటీవల వెల్లడించిన విషయం...

మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ ముమ్మర కసరత్తు

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు అవుతున్నా మంత్రివర్గం ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం అనంతరం పాలనపై దృష్టిసారించి...

జిమ్‌లో సానియా.. నెటిజన్ల ప్రశంసలు.. వైరల్‌ ఫొటో

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె ఈ ఏడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. గర్భిణి కావడంతో కొన్ని నెలలపాటు ఫిట్‌నెస్‌కు, వర్కవుట్లకు దూరంగా...

గోదావరి జిల్లాలను వణికించిన పెథాయ్‌

నాలుగు రోజులనుంచి ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన పెథాయ్‌ తుపాను తీరం దాటుతూ విలయాన్ని సృష్టించింది. క్రమంగా బలహీన పడుతూ యానాం- కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని...

ఆర్టీజీఎస్‌తో నష్టాన్ని తగ్గించగలిగాం: చంద్రబాబు

గండం గడిచింది. తుపాను తీరం దాటింది. తీవ్ర బీభత్సం సృష్టిస్తుందని అందరూ భయపడినా దిశ మార్చుకుని పెథాయ్‌ తుపాను ఒడిశా వైపు వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకిన...

ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలు

2019లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. పార్టీలు మారాలని కొందరు అసంతృప్త నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న కొందరు...

బాలకృష్ణ తెలియదు అనడం పొరపాటే.. ఆయనో పెద్ద కమెడియన్.. నాగబాబు మరో హాట్ కామెంట్‌

మెగా బ్రదర్ నాగబాబు.. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలయ్యని టార్గెట్‌ చేస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు నాగాబాబు. 'బాలయ్య ఎవరో...

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగుల జోరు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో కోట్ల రూపాయల్లో బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. పోలింగ్కు ముందే వందల కోట్లు బెట్టింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కూకట్ పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి...

కారు జోరా.. కూటమి హోరా.. తెలంగాణలో గెలుపెవరిది?

తెలంగాణలో ఓట్ల సమరం పూర్తయింది. ఇక ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 73 శాతం పోలింగ్ నమోదైంది. గత (2014) ఎన్నికల్లో...

ఓటింగ్లో పాల్గొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి: టాలీవుడ్‌ సెలబ్రిటీలు

తెలంగాణ ఎన్నికల పోలింగ్ రేపు 7వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో క్రిందటి ఎడాది కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని ఎన్నికల కమీషన్ భావిస్తోంది. అందుకే రకరకాలుగా ఓటింగ్ ప్రాధాన్యం...

‘యూట్యూబ్ స్టార్‌’.. వంటల బామ్మ ‘మస్తానమ్మ’ కన్నుమూత

వందేళ్ల వయసులో చకాచకా వంటలు చేస్తూ యూట్యూబ్ స్టార్‌ అయిన కర్రె మస్తానమ్మ ఇక లేరు. 106ఏళ్ల వయసున్న మస్తానమ్మ సోమవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలికి పదికిలోమీటర్ల...

‘2.ఓ’..నాలుగు రోజుల్లోనే రూ.400కోట్లు!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మానియా అంటే ఏంటో గతకొంతకాలంగా చూపెట్టలేదని అభిమానులు నిరాశపడ్డారు. కబాలి, కాలా సినిమాలతో తలైవా అభిమానులు నిరాశపడినా.. '2.ఓ'తో వారికి రెట్టింపు ఆనందాన్నిచ్చారు రజనీ. లేటుగా హిట్‌ కొట్టినా.. లేటెస్ట్‌గా...

రూ.200 కోట్ల క్లబ్‌లో రజనీ ‘2.ఓ’

'2.ఓ' సినిమా బాక్సాఫీసు వద్ద విజయకేతనం ఎగరవేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. గతంలో రజనీ...

నా మనసంతా ఎక్కడ ఉందో అక్కడికే బయలుదేరాను: సోనాలీ

బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం కొన్ని నెలల క్రితం న్యూయార్క్‌ వెళ్లిన ఆమె.. ఇన్నాళ్లూ అక్కడే వైద్యం తీసుకున్నారు. ధైర్యంగా క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నట్లు...

‘దీప్ వీర్’ రిసెప్షన్.. హజరైన ప్రముఖులు.. దీపీక ఫోటోలు వైరల్

బాలీవుడ్‌ నూతన దంపతులు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ముచ్చటగా మూడోసారి వివాహ విందులో సందడి చేశారు. శనివారం రాత్రి ముంబయిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో బాలీవుడ్‌ తారల కోసం ఈ వివాహ...

తెలంగాణలో స్వతంత్రులదే గెలుపు: లగడపాటి

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ జోస్యం చెప్పారు. తెలంగాణలో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం...

రాహుల్‌ గాంధీకి తెలివి ఉందా?: కేసీఆర్

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన రాహుల్‌ గాంధీ పలు సభల్లో కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్...

‘పక్షిరాజు’ పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా?

'పక్షుల్ని బతికించండి.. భూమిని కాపాడండి' అంటూ '2.ఓ' సినిమాలో అక్షయ్‌ కుమార్‌ పక్షిరాజు పాత్రలో ఒదిగిపోయాడు. రేడియేషన్‌ కారణంగా పక్షులు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుంటే తల్లడిల్లిపోయే పర్యావరణ ప్రేమికుడిలా ఆ పాత్రను రూపొందించారు...

బాలసాయిబాబా మృతి

కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా కన్నుమూశారు.. ఆయన వయస్సు 59 ఏళ్లు.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలసాయి గుండెపోటుతో మృతిచెందారు.. బాల సాయిబాబా... హైదరాబాద్‌ దోమలగూడలోని...

యూపీలో 221 మీటర్ల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహం

గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్ విగ్రహం కన్నా ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అయోధ్యలో 221...
error: Content is protected !!