Telugu News

చిరంజీవి సెంటిమెంట్‌తో కార్తీ.. 60 రోజులు నైట్ షూట్!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ను మలుపుతిప్పిన సినిమా ఖైదీ. ఈ సినిమా సూపర్ హిట్టైంది. దీని తరువాత మెగాస్టార్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోనుంచి తిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మెగాస్టార్ తనకు...

సల్మాన్‌ ఖాన్ సినిమా టైటిల్‌పై వివాదం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భారత్‌. అలీ అబ్బాస్ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్‌ ఐదు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఈద్‌ సందర్భంగా...

శంకర్‌తో ప్రభాస్‌ మూవీ?

ఇండియాలో టాప్ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ కెరీర్ మొదట్లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. గత కొంతకాలంగా హిట్స్ కోసం ఇబ్బందులు పడుతున్నాడు జగన్. ప్రస్తుతం శంకర్... కమల్ హాసన్...

ముఖ్యమంత్రిగా జగన్‌ తొలి సంతకం దేనిపైనంటే?

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్‌ తన తొలి సంతకం దేనిపై చేస్తారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పింఛన్ల పెంపు దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలు...

నవ్యాంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం

నవ్యాంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ .. జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌...

రాఘవేంద్ర కొత్త సినిమా ప్రకటన.. ప్రయోగం ఫలిస్తుందా?

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక గౌరవం ఉంది. ఆయన తీసే సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. హీరోయిన్లను చూపించే విధానం ఆయనకు మాత్రమే సాధ్యం అవుతుంది. పూలు,...

జగన్ ఆహ్వానంపై స్పందించిన చిరంజీవి.. మిగిలింది పవనే‌?

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమా బిజీలో ఉన్నాడు. సినిమా షూటింగ్ చివరిదశలో ఉన్నది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి సినిమాలపైనే పూర్తి దృష్టి సారించారు. ఖైదీ నెంబర్ 150 ఇచ్చిన...

ఏపీ నూతన కేబినెట్‌ విస్తరణకు డేట్‌ ఫిక్స్‌

ఏపీలో నూతన మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం జూన్‌ 7న మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు. మంత్రివర్గం ఆమోదంతోనే శాసనసభ...

వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ భావోద్వేగం

ఏపీ కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్ధనలు చేశారు. జగన్‌తో పాటు ఎంపీ...

రేపు జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలుపనున్న టీడీపీ బృందం

ఎన్నికల్లో విజయదుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతల బృందం రేపు జగన్‌ను...

జగన్‌ కాన్వాయ్‌కు అడ్డుపడిన మహిళ.. వాహనం ఆపి ఆమెతో మాట్లాడిన జగన్‌

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద కాబోయే సీఎం...

రజినీకాంత్‌తో దర్శకుడు శివ?

సూపర్ స్టార్ రజినీకాంత్.. '2పాయింట్ 0', 'పెట్ట' లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మురుగదాస్ తో కలిసి దర్బార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుగుతున్నది....

కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఈ చానెలేనా?

అధికారంలో కలకాలం ఉండాలని ఆశపడే రాజకీయ నేతలు మొదట చేసే పని ఏంటో తెలుసా.? ప్రతిపక్షాలు.. బలమైన మీడియాను కూకటివేళ్లతో పెకిలించాలని చూడడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ ను లేకుండా చేయడంలో కేసీఆర్ కొంత...

జగన్ వచ్చాక వారి దుకాణాలు బందే

ఏపీలో ప్రభుత్వం మారింది.. పద్ధతులు మారిపోతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లాంటి బంగారు బాతుగుడ్డు లాంటి సంస్థలో టీడీపీ నామినేటెడ్ పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఎలాగూ జగన్ ప్రభుత్వం తీసివేస్తుందని...

ఏపీలో బోణీ కొట్టిన జనసేన

ఏపీలో జరిగిన ఉత్కంఠ పోరులో జనసేన బోణీ కొట్టింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటినుంచి రాష్ట్రంలో ఏకపక్షంగా వీస్తోన్న వైసీపీ ఫ్యాన్ గాలి హోరులో జనసేన ఒక్క స్థానం నిలబెట్టుకోగలిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు...

కేరళలోని వాయనాడ్‌లో రాహుల్ భారీ విజయం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రికార్డు మెజారిటీతో కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి పీపీ సునీల్ పై 8...

మరోసారి మోడీ ప్రభంజనం

ప్రధాని నరేంద్ర మోదీ హవాతో బీజేపీ రికార్డు స్ధాయిలో 301 స్ధానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 272 స్ధానాలు అవసరం కాగా, బీజేపీ సొంతంగానే మేజిక్‌ మార్క్‌ను...

వైఎస్‌ జగన్‌కు అభినందనల వెల్లువ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఫోన్‌ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు...

ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా: పవన్

ఏపీలో ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తాను రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ జనసేన పార్టీకి చెందినవారు ఒక్కరు కూడా గెలవకపోయినప్పటికీ తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్ కల్యాణ్...

అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ సూచన

గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ...

రేపే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. మధ్యాహ్నం లోపే ట్రెండ్స్

ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేశామని తెలిపారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల...

వీడియో విడుదల చేసిన టీవీ9 రవి ప్రకాష్

గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంత మంది కావాలనే కుట్ర...

సమంత ఓ బేబీ పోస్టర్ విడుదల

సమంత టైటిల్‌ రోల్ పోషిస్తున్న "ఓ బేబీ" సినిమా పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సినిమా ప్రేక్షకుడికి చక్కటి వినోదం అందిస్తుందని సమంత అన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో...

రేసింగ్ పాఠాలు నేర్చుకుంటున్న విజయ్‌ దేవర కొండ

యువ హీరో విజయ్ దేవరకొండ సినిమా 'హీరో' పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనుంది. ఈ సినిమాను ఆనంద్ అన్నామలై డైరెక్ట్ చేయనున్నారు. బైక్...

హీరో సూర్యకు క్రికెటర్ రైనా సూటి ప్రశ్న..!

ప్రముఖ నటుడు సూర్యను.. టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఓ ప్రశ్న అడిగారు. సూర్య నటించిన ఎన్జీకే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సోమవారం ఆయన అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు....

ఆర్. నారాయణమూర్తి గురించి చిరంజీవి ఏమన్నాడు?

విప్లవ చిత్రాల నటుడు, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి నటించి తాను దర్శకత్వం వహించి, సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై తెర‌కెక్కించిన "మార్కెట్లో ప్రజాస్వామ్యం" సినిమా ఆడియో ఫంక్షన్‌ మంగళవారం సాయంత్రం...

వరుస సినిమాలతో బిజీ అయిన సాక్షి అగర్వాల్

కాలా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి మురిపించిన సాక్షి అగర్వాల్‌.. ఇప్పుడు రాయ్‌లక్ష్మి నటిస్తున్న సిండ్రల్లా చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జీవీ ప్రకాశ్‌ నటిస్తున్న హర్రర్‌ చిత్రంలోనూ...

చంద్రబాబు స్కెచ్‌లో భాగమేనట..!

సర్వే పేరుతో ఏపీ అసెంబ్లీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి...

కేంద్రంలో జగన్ మద్దతు వారికే.. వ్యూహాత్మక అడుగులు

కేంద్రంలో హంగ్ వస్తుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకమని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిన టీఆర్ఎస్, వైసీపీలు కింగ్ మేకర్లు అవుదామని కలలుగంటున్నాయి. ఈ రెండు పార్టీలు అటు కాంగ్రెస్...

ఎన్నికల ఫలితాల తర్వాత ముక్కలవ్వనున్న టీడీపీ..!

అధికారంలో ఉంటేనే ఏ పార్టీ అయినా ఐక్యంగా ఉంటుంది. అధికారం పోతే ఎవ్వరూ దగ్గరకు రారు.. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. గడిచిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎంతో...
error: Content is protected !!