మే 23 తర్వాత ఆ ప్రభుత్వం రావడం ఖాయం: చంద్రబాబు
ఈ నెల 23న వెల్లడికానున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిని చవిచూడబోతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మే 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం...
సినిమాటికెట్ల రేట్లపెంపుపై కోర్టులో పిటిషన్వేస్తాం
సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా అనుమతివ్వలేదని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతి మేరకు నిన్న థియేటర్ల యజమాన్యాలే టికెట్ల ధరలు పెంచినట్లు తమ...
రాహుల్తో చంద్రబాబు భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు,...
క్రిష్ ‘ఖిలాడీ’?
దర్శకుడు క్రిష్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 'ఎన్.టి.ఆర్' తర్వాత క్రిష్ తర్వాతి సినిమాను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాపై వదంతులు...
అథ్లెట్గా ‘ఆది పినిశెట్టి’
చక్కటి నటనతో కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'ఆది పినిశెట్టి'. తాజాగా ఆయన కొత్త సినిమా ఖరారైంది. నూతన దర్శకుడు పృథ్వీ ఆదిత్య స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తెరకెక్కించనున్నారు. బిగ్...
బాలకృష్ణకు మరోసారి అతనే విలన్!
సినిమాల్లో బాలకృష్ణకు సమఉజ్జీ అయిన విలన్ ఎవరంటే వెంటనే గుర్తిచ్చే పేరు జగపతిబాబు. బోయపాటి డైరెక్షన్లో రూపొందిన 'లెజెండ్' సినిమాలో బాలయ్య, జగబాబుల రైవలరీ సినిమాకే హైలెట్ అయింది. పోటీపోటీగా నటించిన ఈ...
ఓ వెబ్సైట్ పై హరీష్ శంకర్ ట్వీట్
డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్సైట్ రాసిన కథనంపై అసహనం వ్యక్తం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. శనివారం దాసరి జయంతి సందర్భంగా తెలుగు...
వెంకటేష్తో వినాయక్ మూవీ?
డైరెక్టర్ వివి వినాయక్ ఈ మధ్య సరైన హిట్ లేనందువలన డీలా పడిపోయారు. ఆయన చివరి సినిమా 'ఇంటెలిజెంట్' సైతం బాక్సాఫిస్ వద్ద పరాజయం పొందింది. దీంతో ఇకపై ఈ సీనియర్ దర్శకుడికి...
రేప్ కేసులో హిందీ నటుడు అరెస్ట్!
హిందీ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక మహిళను పెళ్లి పేరుతో బలవంతం చేసి, ఆ తతంగాన్ని వీడియో తీసి డబ్బులు ఇవ్వకుంటే ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడట...
సురేఖా వాణి భర్త మృతి
నటి సురేఖా వాణి భర్త, టీవీ షోల దర్శకుడు సురేష్ తేజ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస...
మన పెళ్లికి నేనెప్పుడో ఓకే చెప్పేశా
నటి త్రిష శనివారం తన 37వ పుట్టిన రోజును జరుపుకొన్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో అందరికీ...
పవన్ పై ప్రేమతో నాగబాబు ఏం చేశాడో తెలుసా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను ప్రత్యర్థులపై పగగా చూపించాడు ఆయన సోదరుడు నాగబాబు. ఇటీవల నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేశాడు. తాజాగా పవన్ కళ్యాన్ పోటీచేసిన గాజువాకలో...
డిశ్చార్జ్ అయిన ఎస్. జానకి
ప్రముఖ గాయని ఎస్.జానకి ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డారు. మైసూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లిన జానకి అనుకోకుండా కాలుజారి కిందపడటంతో ఆమె తుంటి ఎముకకు గాయమైంది. వెంటనే అబంధువులు ఆమెను ఒక ప్రైవేట్...
రాజమౌళి, సుకుమార్ గురించి క్లారిటీ ఇచ్చిన మహేష్
మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మే 9 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు....
ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ప్రకాశ్ రాజ్ ప్రచారం
ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే తాను ఆప్ లో చేరడంలేదని, ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా...
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని ఎస్ జానకి
గాన కోకిల ఎస్. జానకి (81) ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయిందట. నొప్పి...
త్రిష మనం పెళ్లి చేసుకుందామా?: ఛార్మి
ఏళ్లు గడుస్తున్నా.. తన సహనటి త్రిషపై నటి ఛార్మికి ఉన్న ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఛార్మి ఇప్పటికే పలుమార్లు త్రిషకు సరదాగా ప్రపోజ్ చేశారు. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?'...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మోతీనగర్ రోడ్షోలో పాల్గొన్న కేజ్రీవాల్పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కేజ్రీవాల్ ఉన్న ప్రచార రథంపైకి ఎక్కి...
కడపలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’:ఎన్నికల సంఘం సీరియస్ !
ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలకు సంబంధించి ఏప్రిల్ 10 తేదీన ఈసీ విడుదల చేసిన ఉత్తర్వులు అమల్లో వున్నప్పటికీ కడప జిల్లాలోని రెండు థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శనపై రాష్ట్ర ఎన్నికల...
నన్ను ఐటెం గర్ల్ అంటే పళ్లు రాలగొడతా: మలైకా అరోరా
బాలీవుడ్ నటి మలైకా అరోరా తననెవరైనా ఐటెం గర్ల్ అంటే వారి పళ్లు రాలగొడతానని అంటున్నారు. 'దిల్ సే' చిత్రంలోని 'ఛయ్య ఛయ్యా..' అనే ప్రత్యేక గీతంలో మలైకా తన సినీ కెరీర్ను...
జనసేనకు కీలక నేత రాజీనామా
జనసేన పార్టీకి సీనియర్ నేత మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న ఆయన.. తన రాజీనామా లేఖను అధినేత పవన్కల్యాణ్కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు...
నూటికి వెయ్యి శాతం మనదే ప్రభుత్వం.. చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికి వెయ్యి శాతం మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని పార్టీ నేతలతో అన్నారు. ఇందులో రెండో ఆలోచనే లేదని చెప్పారు. మెజార్టీ ఎంతనేదే తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు...
46 డిగ్రీల ఎండని కూడా లెక్కచేయని ‘ఇస్మార్ట్ శంకర్’
సరైన హిట్లేక, తిరిగి ఫామ్లోకి రాలేక సతమతమవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటున్న...
మరోసారి తండ్రికాబోతున్న మంచు విష్ణు!
హీరో మంచు విష్ణు మళ్లీ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. 'స్పెషల్ ప్రదేశం నుంచి స్పెషల్ ప్రకటన. ఇది విన్నీ స్వస్థలం. నాకెంతో ఇష్టమైన ప్రదేశం....
ఆర్.నారాయణమూర్తికి దాసరి జీవితసాఫల్య అవార్డు
దర్శక రత్న దివంగత దాసరి నారాయణరావు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అందుకున్నారు. బుధవారం సాయంత్రం దాసరి మెమోరియల్ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది....
పుకార్లపై ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి ఆగ్రహం !
దర్శకుడు అజయ్ భూపతి 'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయంతో ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ ఆయన రెండవ చిత్రం మాత్రం...
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై స్పందించిన చంద్రబాబు!
విజయవాడలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదని రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సైతం కలుగజేసుకుని ప్రజాస్వామ్యం ఎక్కడుంది...
వర్మా దమ్ముంటే .. ఆ హత్యపై సినిమా తీయాండి: దివ్యవాణి
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ వాటిపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మకు మద్దతివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకురాలు, సినీనటి దివ్యవాణి అన్నారు. ఎన్టీఆర్...
జస్టిస్ సుభాషణ్రెడ్డి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ తొలి మానవహక్కుల కమిషన్ ఛైర్మన్గా వ్యవహరించిన జస్టిస్ సుభాషణ్రెడ్డి (76) అనారోగ్యంతో కన్నుమూశారు. నెల రోజులుగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఆయన ఏఐజీ ఆస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స...
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇకలేరు
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి .. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఏప్రిల్ 3 నుంచి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ...





