తెలుగు News

పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసిన ఏపీ సర్కారు

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఏపీలోని అన్నిరకాల విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రధాని మోది ప్రకటించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది....

సరిహద్దులో ఆందోళనపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధనలను అన్ని రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టళ్లు మూతపడటంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు,...

కరోనా బాధితులకు సినీ ప్రముఖుల విరాళం

కరోనా వైరస్ బాధితులకు సహాయం చేసేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. వారి స్థాయికి తగ్గట్టుగా విరాళాలు ఇస్తున్నారు. ముందుగా హీరో నితిన్‌ రూ. 2 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తరువాత ఒక్కొక్కరుగా...

వారి స్ఫూర్తితో.. తెలుగు రాష్ట్రాలకు రామ్‌ చరణ్‌ భారీ విరాళం

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌.. కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని ప్రకటించారు. గురువారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.....

తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరో ముగ్గురికి ఈ వైరస్‌ సోకింది. తొలిసారిగా హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర...

దేశంలోని పేదలకోసం కేంద్రం భారీ ప్యాకేజ్

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈమహమ్మారిని అరికట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోనూ లాక్‌డౌన్‌ ప్రకటించారు ప్రధాని నరేంద్ర...

కరోనా బాధితులకు డైరెక్టర్ త్రివిక్రమ్ సహాయం

దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాల కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర...

అమెరికాలో కరోనా మరణమృదంగం

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 68,472 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1,032మంది మరణించారు. కేవలం బుధవారం ఒక్కరోజే 223 కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతకు ముందు మంగళవారం...

తెలుగు రాష్ట్రాలకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం

కరోనా నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని...

క్వారంటైన్‌లో ఉంటేనే ఏపీలోకి ఎంట్రీ..

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల ఇబ్బందులపై గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ స్పందించారు. అక్కడకు వైద్య బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తామని...

పేద కళాకారులకు వీవీ వినాయక్‌ విరాళం

కరోనా ఎఫెక్ట్‌తో షూటింగులు వాయిదా పడడంతో ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులను ఆదుకునేందుకు డైరెక్టర్‌ వీవీ వినాయక్ ముందుకొచ్చారు. తన వంతు సాయంగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు...

ఫారిన్‌ నుంచి వచ్చాడా.. అమ్మో!

రోజులు మారాయి.. పరిస్థితులు మారాయి.. కరోనా కాలం వచ్చేసింది. ఇదివరకు ఫారిన్‌ నుంచి వచ్చిన వాడిని మనవాళ్లు పెద్ద సెలబ్రిటిలా చూసేవాళ్లు.. వాళ్లు కూడా మేము విదేశాల నుండి వచ్చాము అని గర్వంగా...

దేశ జనాభా లెక్కలు వాయిదా వేసిన కేంద్రం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యావత్ భారత దేశం ఆగిపోయింది. కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 1 న ప్రారంభం కావాల్సిన జనాభా లెక్కల సేకరణ కూడా వాయిదా పడింది....

కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజలు ఒకేసారి ఇళ్ళలోంచి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు....

తెలుగు లోగిళ్లలో కనిపించని పండుగ వాతావరణం

తెలుగు ప్రజలంతా నేడు ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లడానికి కూడా అనుమతి లేకపోవడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఎలాంటి ఆర్భాటం లేకుండానే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ ఉత్సాహం ఎక్కడా...

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మోషన్‌ పోస్టర్‌ రీలీజ్‌

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దానయ్య నిర్మాత. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు....

కరోనాకు మరో అర్థం చెప్పిన మోడీ

భారత్‌ ప్రధాని నరేంద్రమోడీ కరోనా వైరస్‌కు సరికొత్త నిర్వచనం చెప్పారు. కరోనాను దేశ ప్రజల్లో కొంతమంది ఇప్పటికీ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ వ్యాప్తిని...

ఆర్మీని దించే పరిస్థితి తేవొద్దన్న సీఎం కేసీఆర్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిచోట్ల ప్రజలు...

యావత్ భారతదేశం లాక్‌డౌన్

దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ తప్పనిసరి...

ఉగాది కానుకగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అప్‌డేట్‌: రాజమౌళి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' మూవీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. 'నా మొత్తం చిత్ర బృందం తరఫున అభిమానులు,...

ఆ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న మహేష్‌ బాబు!

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ తరువాత ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించలేదు. అయితే డైరెక్టర్‌ పరశురామ్ తో మహేష్ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా...

ద్విపాత్రాభినయంలో పవన్ కల్యాణ్.!

టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో బీజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై, అభిమానుల్లో అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత క్రిష్...

రణవీర్‌ సింగ్‌ న్యూగెటప్‌.. నెటిజన్లు కామెంట్స్‌

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా మార్చుకుంటాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తాజాగా రణవీర్ సింగ్ కు సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో...

టైమ్‌ వేస్ట్‌ చేయడం లేదు.. ఎంతో సంతృప్తిగా ఉంది: కాజల్‌

కరోనా ఎఫెక్ట్‌తో షూటింగులన్నీ కూడా రద్దు అయ్యాయి. దాంతో తారలంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఎవరి మనసుకు నచ్చిన పనులను వాళ్లు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా తాను...

ఉగాది స్పెషల్‌.. చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు తన అభిప్రాయాలను, మెసేజ్‌లను వీడియో రూపంలో లేదా స్టేట్‌మెంట్ రూపంలో విడుదల చేస్తూ వచ్చేవారు. అయితే 'ఉగాది' సందర్భంగా ఆయన సోషల్ మీడియా...

పోతావురరేయ్.. పోతావ్.. రోడ్లపై తిరుగుతున్నవారిపై సుమ ఫైర్‌

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దీని వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటి వరకు దేశంలో 446 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, 9మంది మరణించారని కేంద్రప్రభుత్వం...

చిరంజీవి చిన్నల్లుడితో అవికా గోర్‌ రొమాన్స్‌

టాలీవుడ్‌లో 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది 'చిన్నారి పెళ్లికూతురు' అవికా గోర్. ఆ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. 'సినిమా చూపిస్తమావ'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాడు,...

‘పాగల్‌’ హీరోతో ఉప్పెన హీరోయిన్‌!

టాలీవుడ్‌లో 'ఫలక్‌నుమా దాస్‌' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌ సేన్‌. ఇటీవల 'హిట్‌'తో ప్రేక్షకులను అలరించారు. ఆయన హీరోగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే సినిమాను...

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా బాధితులు

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఇప్పటికే ప్రజా రవాణాను నిలిపేశాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏపీ, తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు....

‘మా’లోని పేదలకు జీవిత, రాజశేఖర్ సహాయం

కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. మొత్తం ప్రజా రవాణా నిలిచిపోయింది. దీంతోపాటుగా సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. దీని ప్రభావం పేద కళాకారులకు తీవ్ర ఇబ్బంది. మూవీ ఆర్టిస్ట్స్...
error: Content is protected !!