వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ భావోద్వేగం
ఏపీ కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్ధనలు చేశారు. జగన్తో పాటు ఎంపీ...
రేపు జగన్ను కలిసి శుభాకాంక్షలు తెలుపనున్న టీడీపీ బృందం
ఎన్నికల్లో విజయదుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్కు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతల బృందం రేపు జగన్ను...
జగన్ కాన్వాయ్కు అడ్డుపడిన మహిళ.. వాహనం ఆపి ఆమెతో మాట్లాడిన జగన్
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద కాబోయే సీఎం...
ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో మంత్రులు, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు, ఫొని తుపాను ప్రభావం, తాగునీటి...
మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు.. టీడీపీ గెలుపు ఖాయం: చంద్రబాబు
ఏపీలో టీడీపీ విజయం తథ్యమని, కేంద్రంలో మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగు రకాల సర్వేలు చేయించాం.. అన్నింట్లో...
మార్పు మొదలైంది.. అదే మన గెలుపు: పవన్ కళ్యాణ్
మార్పు మొదలైందని.. అది అసెంబ్లీలో కనబడుతుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఓటమి, ఫలితం అనే భయాలు జనసేనకు లేవని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో నిర్వహించిన...
మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ మంత్రి కిడారి శ్రవణ్ తన పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. వివిధ కారణాలతో...
మే 23 తర్వాత ఆ ప్రభుత్వం రావడం ఖాయం: చంద్రబాబు
ఈ నెల 23న వెల్లడికానున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిని చవిచూడబోతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మే 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం...
రాహుల్తో చంద్రబాబు భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు,...
ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ప్రకాశ్ రాజ్ ప్రచారం
ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే తాను ఆప్ లో చేరడంలేదని, ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా...
నూటికి వెయ్యి శాతం మనదే ప్రభుత్వం.. చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికి వెయ్యి శాతం మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని పార్టీ నేతలతో అన్నారు. ఇందులో రెండో ఆలోచనే లేదని చెప్పారు. మెజార్టీ ఎంతనేదే తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు...
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇకలేరు
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి .. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఏప్రిల్ 3 నుంచి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ...
ఫేస్బుక్లో కేసీఆర్, కవితలపై అసభ్య వ్యాఖ్యలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సీఎం కేసీఆర్తో పాటు ఆమె కుమార్తె ఎంపీ కవితపై దుష్ప్రచారం చేశారు. ఫేస్బుక్లో అసభ్యరాతలు రాశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఎంపి కవిత ఫొటోలను మార్ఫింగ్...
జనసేన నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తుంది: మాదాసు
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చే సర్వేలతో జనసేనకు పనిలేదని.. రాష్ట్రంలో జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టించనుందని ఆ పార్టీ నేత మాదాసు గంగాధరం అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన...
టీడీపీని బతికించేది ఆ రెండే: జేసీ
ఎన్నికల్లో టీడీపీదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే టీడీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు....
జనసేన చెప్పే మార్పు మొదలైంది: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. జనసేన చెప్పే మార్పు మొదలైందని.. దాన్ని కొనసాగిద్దామని అన్నారు. ఆదివారం గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల్లో వారి అనుభవాలను...
పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. తొలి విడత...
బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: చంద్రబాబు
దేశానికి మోడీ పెద్ద ప్రమాదమని, ఆయన అభివృద్ధి విరోధి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ప్రమాదంలో పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆందోళన...
ఆంక్షలు ఏపీకే ఎందుకు.. ఈసీపై మండిపడ్డ చంద్రబాబు
తిరుపతి నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని,...
ఎదురుపడ్డ చంద్రబాబు, పవన్.. ఆ తరువాత ఏం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుపడ్డారు..! అసలే ఎన్నికల సమయంలో ఆరోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచిన నేతల రియాక్షన్ ఏంటి? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది....
తెలుగు గడ్డపై జన్మించడం నా అదృష్టం: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ,...
జనసేన అధినేతకు తెలంగాణ నేతల విజ్ఞప్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని కోరారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు...
మరోసారి అధికారం చేపట్టబోతున్నాం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన...
గెలుస్తామన్న నమ్మకం లేదు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మేము గెలుస్తామనే నమ్మకం లేదు. మాకు సింబల్ మార్చి 9...
ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు: జీవీఎల్
భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపైకి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి చెప్పు విసిరి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శక్తి...
ప్రెస్మీట్ జీవీఎల్ పై చెప్పు
భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. గురువారం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా...
‘ఏపీ’ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రచారం.. అప్పుడే నేమ్ ప్లేట్ సిద్ధం!.. వైరల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఓవైపు చంద్రబాబునాయుడు ఈవీఎంల్లో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు...
టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు సహా పోలింగ్ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకి చెందిన సాంకేతిక నిపుణులు...
ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది....
ఏపీ ప్రజలనుద్దేశించి చంద్రబాబు నాయుడు పవర్పాయింట్ ప్రజెంటేషన్
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఎక్కడా లేనన్ని ఉద్యోగాలు సృష్టించామని అన్నారు. రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల...





