పొలిటికల్

అధికారంలోకొస్తే మొదట ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం

సార్వత్రిక ఎన్నికల అనంతరం తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌లో ఉన్న రాహుల్‌.. అక్కడ పని...

సీఎం పదవి మీదే వారి ధ్యాస: పవన్‌

సిఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ లకు సీఎం పదవి మీదే ధ్యాస ఉందే తప్ప .. ప్రజల మీద కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కృష్ణా జిల్లా నేతలతో...

సంక్రాంతికి చంద్రన్న కానుక ఫించన్‌ డబుల్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు పింఛనుదారులకు సంక్రాంతి కానుక అందించారు. నెలనెలా వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛను సొమ్ము రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అని...

ముదిరిన అఖిలప్రియ వ్యవహారం.. క్లారిటీ ఇచ్చిన అఖిలప్రియ..!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి భూమన అఖిలప్రియ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది.. ఆమె గన్‌మెన్లను వెనక్కి పంపడంతో కొత్త చర్చకు తెరతీసినట్లు అయ్యింది. దీంతో అమె తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం కూడా జోరందుకుంది.....

బిల్లం గోడు ఆడుతూ.. చంద్రబాబు!

నిత్యం ప్రభుత్వ సమీక్షలు, పార్టీ మీటింగ్‌లతో బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న కాసేపు పిల్లలతో ఆటలు ఆడారు. గురి చూసి గోళీలు కొడుతూ, బిల్లం గోడు ఆడుతూ.. వాలీబాల్‌ విసురుతూ...

సీనియర్ఎ న్టీఆర్‌పై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

2019 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్‌కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇటీవలే ప్రకటించారు....

జగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమం: దేవినేని

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమం అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. అక్కడకు వెళితే మీరు స్నేహం చేసే మోడీ కూడా తోడవుతారని ఎద్దేవాచేశారు. ప్రజా సంకల్ప...

ఆడవాళ్లకు ముద్దులు పెట్టడానికే జగన్ పాదయాత్ర

నేడు మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. నేనే సామాన్య మానవుడిని అయితే జగన్ ను శ్రీకాకుళంలో అడుగుపెట్టనిచ్చేవాడిని కాదు. జైలుకెళ్లయినా జగన్ పాదయాత్రను ఒక్కరోజైనా అడ్డుకునేవాడినన్నారు. ఆడవాళ్లకు ముద్దులు పెట్టడానికే వైసీపీ అధినేత...

టీడీపీ, వైసీపీలపై మండిపడ్డ పవన్‌

గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కడప జిల్లా జనసేన పార్టీ నేతలతో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత జగన్‌ మాదిరిగా సీఎంను కాల్చేయండి.....

రాహుల్‌ గాంధీకి నోటిసులు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ 'మోసపూరితమైన, అనైతిక' వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు నోటీసులు జారీ...

21న జనసేనలో బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ వీడుతారంటూ...

మీ ఆశీర్వాదం, ఆ దేవుని దీవెనలే నడిపంచాయి: జగన్‌

నడిచింది నేనైనా.. నడిపించింది మాత్రం మీరు, ఆ దేవుని దీవెనలే అన్నారు వైసీపీ అధినేత వైస్ జగన్... ఇచ్ఛాపురంలో నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సభలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయన... ఇన్ని...

కొందరికి చౌకీదార్ అంటే భయం: మోడీ

'కొందరికి చౌకీదార్ అంటే భయం. అందుకే వాళ్లు నన్ను అధికారం నుంచి తప్పించాలనుకుంటున్నారని' ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారితో జాగ్రత్తగా...

పాదయాత్ర అంటే నిబద్ధతతో చేయాలి: చంద్రబాబు

వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్రం అధికారాల్లోకి కేంద్రం చొరబడటమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్యాంగపరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రకాశం...

జనాసేనలో 60 శాతం కొత్తవారికే అవకాశం..!

వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది జనసేన పార్టీ... వామపక్షాలు మినహా ఏ పార్టీతో పొత్తుఉండదని స్పష్టం చేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోవైపు జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు....

రాహుల్‌తో చంద్రబాబు భేటీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. బీజేపీ వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను...

జగన్‌కు రాజీనామా లేఖ పంపిన ఆదిశేషగిరిరావు

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్ బాబాయ్‌ ఆదిశేషగిరిరావు... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీని వీడుతున్నట్టు ఆదిశేషగిరిరావు సోమవారం రాత్రే ప్రకటించగా... ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు...

వారికీ రిజర్వేషన్లు ఇవ్వండి: చంద్రబాబు నాయుడు

మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి...

జనసేన అధినేత కొత్త నిర్ణయం..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో జనసేన పోరాట యాత్రల పేరుతో పర్యటనలు చేస్తున్న పవన్... జిల్లాల్లో పోరాట యాత్రలు ఆపాలని నిర్ణయానికి వచ్చారు. ఇకపై...

జనసేనాని సంతకం ఫోర్జరీ.. బెజవాడ సీపీకి ఫిర్యాదు!

జనసేన పార్టీ లెటర్ హెడ్ నకిలీదని జనసేన లీగల్ సెల్ నేతలు తేల్చారు. వాటిని తయారు చేసిన వారిపై బెజవాడ సీపీకి జనసేన లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత...

మోడీకి టీఆర్ఎస్‌ ఎంపీల వినతి.. ప్రధాని సరదా సంభాషణ.!!

టీఆర్‌ఎస్‌ ఎంపీలు తనను కలిసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారితో సరదాగా సంభాషణ సాగించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అంత పెద్ద మెజారిటీతో గెలిచినా.. తనకు ఒక్క మిఠాయి కూడా తినిపించలేదని టీఆర్‌ఎస్‌...

రెండోస్సారీ స్టీఫెన్‌సన్‌ కే ఛాన్స్.. కేబినెట్‌ నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ శాసన సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసింది. నియామకానికి సంబంధించిన ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌...

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం..అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు!

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన...

గిన్నిస్‌ బుక్‌లో పోలవరం..!

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో సోమవారం రెండు ప్రపంచ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి. గతంలో చేపట్టిన 21,580 క్యూబిక్‌ మీటర్ల పనులను 16 గంటల్లోనే నవయుగ సంస్థ అధిగమించింది. 24 గంటల్లో...

కేంద్రం తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోంది: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'మిషన్‌ భగీరథ, మిషన్‌...

ఆమరణ దీక్ష చేపడతా: శివాజీ

'చుక్కల భూముల' సమస్యలను జఠిలం చేస్తున్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడిస్తానని సినీనటుడు శివాజీ చెప్పారు. ఇవాళ అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని శివాజీ కోరారు....

చంద్రబాబు విదేశీ పర్యటనలు అందుకోసమే: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడిని నిలదీయడం తప్పా.. హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చెయ్యడం నేరమా అని మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుని...

ఓపిక లేని నాయకులు వల్లే పీఆర్పీ చేజారిపోయింది: పవన్‌

ఈ రోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈవ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాత్రికి రాత్రి ఎవరూ ఎదగలేరని, పాతికేళ్లు ఓపిక...

‘కోడి కత్తి’ డ్రామాకి కొత్త డైరెక్టర్.. లోకేష్‌ ట్వీట్‌

ఏపీ మంత్రి లోకేష్‌ 'కోడి కత్తి' కేసును అంతర్జాతీయ విచారణ సంస్థకు అప్పగించినా నిజం మారదని అన్నారు. 'ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ కోడి కత్తితో యుద్ధానికి కాలుదూస్తున్నారు. తుస్సుమన్న కోడికత్తి డ్రామాకి...

పవన్‌ కల్యాణ్‌ కి చంద్రబాబు సూచన..!

ఇవాళ కాకినాడలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత జగన్‌ ఊడిగం చేస్తున్నారని అన్నారు. వైసీపీని నమ్ముకుంటే మునిగిపోవడం ఖాయమని చెప్పారు. మొన్నటి వరకు ప్రతిపక్ష నేత...
error: Content is protected !!