పొలిటికల్

జగన్‌పై హత్యాయత్నం

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌పై...

కేసీఆర్‌ గురించి బాబూమోహన్ ఏమన్నారు?

కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ విమర్శించారు. సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ చీడను వదిలించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబ...

రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే : పరిపూర్ణానంద

బడుగుల జీవితాలు బాగుచేయాలంటే ఆధ్యాత్మిక శక్తితోపాటు రాజకీయ శక్తి కావాలని శ్రీపీఠం అధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. '25 ఏళ్లుగా...

అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారు: జీవీఎల్

ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ చంద్రన్న ప్రయోజన విభాగంగా మారిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను ఏ ప్రాతిపదికన లెక్కించారని ఆయన ప్రశ్నించారు. 2014లో...

ఎన్టీఆర్‌ సినిమాలో కల్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యన్‌.టి.ఆర్‌". నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. ఎన్‌.బి.కే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ...

జనసేనలోకి మరో కీలక నేత

టీటీడీ మాజీ చైర్మన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరారు. దీంతో జనసేన గూటికి మరో కీలక నేత చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్...

తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ

తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ పేరిట విడుదలైన ఈ లేఖలో రాజకీయ పార్టీల తీరును దుయ్యబట్టారు. అధికార టీఆర్‌ఎస్ గత...

కేంద్రం బెదిరింపులకు భయపడేది లేదు : చంద్రబాబు

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. పునరుద్ధరణ కార్యక్రమాల్లో 15 మంది మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా...

చంద్రబాబుదీ మంచి ఆశయమే: పవన్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను తెలుగువాడినని చెప్పడానికే పంచె కడుతున్నానని అన్నారు. గోదావరి జిల్లాలంటే అందరికీ ఇష్టం ఉంటుందని, అలాంటి జిల్లాలో ఆక్వా...

రామ్ చరణ్ యాక్షన్‌ ఫొటోస్ వైరల్‌

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అజర్ బైజాన్ షూటింగ్ ను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీమ్.. వైజాగ్ లో భారీ...

ధవళేశ్వరంలో జనసేన కవాతు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సర్ ఆర్థర్ కాటన్‌ వంతెనపై ఏర్పాటు చేసిన...

తిత్లీ తుఫాను బాధితులకు అండగా ఉంటాం: పవన్‌ కల్యాణ్‌

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను విధ్వంసం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, తుఫాను బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కేంద్ర...

తిత్లీ బీభత్సంపై మోడీకి లేఖ రాసిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి తిత్లీ పెను తుఫాన్  కలిగించిన బీభత్సంపై లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం...

బీజేపీ నేతలు నాకు బంధువులు కాదు: పవన్‌

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలపై ఘాటుగా స్పందించారు పవన్‌ కల్యాణ్. అమరావతిలో నూతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని...

చంద్రబాబుకు ఊరట..రీకాల్‌ పిటిషన్‌కు అనుమతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ న్యాయస్థానంలో ఊరట లభించింది. తనపై జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వెనక్కి తీసుకోవాలని(రీకాల్‌) అభ్యర్థిస్తూ చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు రెండ్రోజుల క్రితం ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌...

శ్రీవారిని సేవలో జనసేన అధినేత పవన్‌, నాదెండ్ల మనోహర్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో...

మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు: లోకేష్‌

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై...

ఏపీలో కాంగ్రెస్‌కు మరో షాక్

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖలో తెలిపారు....

జగన్‌, పవన్‌.. మోడీ చెప్పినట్లు వింటున్నారు

అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అనంతపురం...

జగన్‌లా ముఖ్యమంత్రి కావాలని కలలు కనడంలేదు: పవన్‌

ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌లా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని...

పోలవరం ప్రాజెక్టు దేశానికి పేరు తెస్తుంది: పవన్‌

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం బహిరంగసభలో ఇవాళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు దేశానికి పేరు తెచ్చే ప్రాజెక్టు అని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వాసితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజల్ని...

మరోసారి ఏపీకి కేంద్రం మొండిచేయి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడంలేదు. ఈ ఏడాది మార్చిలో మొత్తం ఏడు జిల్లాలకు విడుదల...

అవినీతి కారణంగానే చంద్రబాబు భయపడుతున్నారు: జగన్‌

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అథినేత వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఎన్నికల సమీపిస్తున్నందును ప్రతీ నియోజవర్గానికి రూ. 30 కోట్లు తరలించారని, వాటి వివరాలు బయటపడుతాయనే...

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కరెంట్‌ షాక్‌ తప్పదు: రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ముస్లిం మైనార్టీల సభలో...

జనసేన అధినేత కీలక నిర్ణయం!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు 13 జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓవైపు అధికార పార్టీ నాయకులు, మరోవైపు...

పవన్ కల్యాణ్ ఫౌంహౌస్‌ దగ్గర దారుణ హత్య!

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఫాంహౌస్‌ సమీపంలో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ శివారులో...

ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ధర్మపోరాటం చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబును ఏదో ఒక విధంగా...

జనసేన కవాతు డేట్స్‌

ఈ నెల అక్టోబర్‌15న జనసేన భారీ కవాతుకు సిద్ధమవుతోంది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఈ కవాతు నిర్వహించనుంది. గోదావరిపై ఉన్నధవళేశ్వరం వంతెనపై ఈ కవాతు సాగనుంది. ఇక.. ఈనెల 7న పోలవరం...

మూర్తి మృతితో ఖాళీ అయిన స్థానం ..ఉప ఎన్నికకు అవకాశం..?

ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందడంతో మండలిలో విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఒక స్థానం ఖాళీ కానుంది. దీనికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలున్నాయని...

100 కంపెనీలు టార్గెట్‌.. కానీ 1000 తీసుకురాగలమనే ధీమా

తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో ఆయననంద్ తో కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎలక్ట్రానిక్స్...
error: Content is protected !!