ఆ మహానీయుడి వారసురాలిపై పోటీయా!
శనివారం సాయంత్రం కూకట్పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా చంద్రబాబు చేపట్టిన ఎన్నికల రోడ్షోలో భాగంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఎన్టీఆర్పై ఉన్న గౌరవంతోనే సీఎం కేసీఆర్కు తన...
జనసేన దళితులకు అధికారంతో కూడిన పదవులు ఇస్తోంది: పవన్
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులకు రాజకీయ పార్టీలు పదవులు ఇస్తాయి.....
టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడు: చంద్రబాబు
శనివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మణికొండలో ఎన్నికల ప్రచార రోడ్షోలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో పెత్తనం చేయడానికి తాను రాలేదని అన్నారు....
రాజకీయంగా చంద్రబాబు అంతు చూస్తాం: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే తాము ఏపీలోనూ వేలుపెడతామని, రాజకీయంగా...
రాందేవ్ బాబాకు కోర్టు నోటీసులు
యోగా గురు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు....
జనసేనలోకి రావెల కిశోర్ బాబు!
మాజీమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్బాబు టీడీపీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుంటూరులోని తెదేపా కార్యాలయానికి తన అనుచరుడి ద్వారా పంపించారు. టీడీపీ క్రియాశీల సభ్యత్వానికే కాకుండా...
3 రోజుల్లో 15 పర్యటనలు.. కేసీఆర్ ముమ్మర ప్రచారం
తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 2 నుంచి 4 వరకు 15 చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. గురువారం వరకు ఆయన 76 సభలను పూర్తిచేసుకోగా శుక్రవారం 7 సభల్లో పాల్గొన్నారు....
అనంతపురంలో జనసేన కవాతు
రాయలసీమలో కరవు పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ కవాతు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 2న నిర్వహించ తలపెట్టిన కవాతు కోసం జనసేన పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది....
దేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుంది: చంద్రబాబు
అమరావతి ప్రజావేదికలో రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులోఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేశారు. పరిపాలన, రాజకీయం రెండూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు తెలిపారు. అందుకే పొలిటికల్ గవర్నెన్స్ దిశగా...
సుహాసినిని ఏపీలోనే మంత్రిని చేయొచ్చుగా: కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పాలన రాకముందు కరెంటు వస్తే వార్త అని.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కరెంటు పోతే వార్త అని అన్నారు. ఇవాళ బాలనగర్ రోడ్షోలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో...
కేసీఆర్కు కొత్త అర్థం చెప్పిన రాహుల్
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఓ నిజం చెప్పారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను విశ్రాంతి తీసుకుంటానని అన్నారని, అది నిజమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...
నేతన్నల సంక్షేమం జనసేనతోనే సాధ్యం: పవన్
చేనేత చాలా గొప్ప అరుదైన కళ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలోని చేనేత కళాకారులతో సమావేశమయ్యారు. చేనేత గొప్పతనాన్ని తెలపడానికే తాను పంచె కడుతున్నట్టు...
నన్ను చూస్తే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ఉంటూ రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకోసమే...
కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డ కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాలపై కర్రపెత్తనం చెలాయించాలని చూస్తున్నాయని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముస్లిం, గిరిజనుల జనాభా పెరిగిందని, దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ...
బాబు రోడ్షోకు అనుమతి నిరాకరణ
కూకట్పల్లిలో రేపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార రోడ్షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ రోడ్ షోకు అనుమతి ఇచ్చామని కూకట్పల్లి పోలీసులు తెలిపారు....
ప్రజాకూటమి అధికారంలోకి రావాలి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. బుధవారం నగరంలోని సనత్నగర్ నియోజకవర్గంలో ఆయన ప్రజాకూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ...
తెలంగాణలో జనసేన మద్దతుపై క్లారిటీ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు.. రానున్న లోక్సభ ఎన్నికల్లోనే జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి...
ఆయన రాజకీయ అనుభవం దేనికీ ఉపయోగపడలేదు: పవన్
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి ఉపయోగపడిందని ఆరోపించారు. ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం దేనికీ ఉపయోగపడలేదని...
సుహాసినికి మద్దతుగా పరిటాల సునీత ప్రచారం
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లిలో సుహాసినితో కలిసి రోడ్షోలో పాల్గొన్నారు. నందమూరి బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని కూకట్పల్లి ప్రజలను...
మోడీకు కేసీఆర్ సవాల్
నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్లో తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే...
సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది.. ప్రజాకూటమిపై కేటీఆర్ విమర్శలు
మంత్రి కేటీఆర్ ఒక్క వ్యక్తిని ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయయని ప్రజాకూటమిపై విమర్శలు గుప్పించారు. సోమాజిగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో నాలుగు పార్టీలు...
కేసీఆర్ ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్రావు భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో రోడ్షో నిర్వహించారు. తెలంగాణలో తాము గెలిస్తే కేసీఆర్ను జైలులో పెడతామని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో...
లక్ష ఉద్యోగాలు కావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలి
సోమవారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో కాంగ్రెస్ ప్రజా చైతన్య సభలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిమాట్లాడారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని రేవంత్ యువతకు పిలుపునిచ్చారు....
‘చంద్రన్నకు సెలవిద్దాం.. జగనన్నను పక్కనపెడదాం’: పవన్
వైసీపీ, టీడీపీ నేతలు కలిసికట్టుగా అవినీతి సొమ్మును పంచుకుంటున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మట్టి, ఇసుక దోపిడీకి హద్దూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఆఖరికి శ్మశానాలు కబ్జా చేయడానికి...
‘అమరావతి ఎయిర్ షో’ కార్యక్రమంలో చంద్రబాబు
విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఆనంద సూచీలో అగ్ర స్థానంలో నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా ఆదివారం నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం...
గిరిజనులతో చిందేసిన జనసేన అధినేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో భాగంగా పవన్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులోని తోటి...
జనసేనాని బస్సు ప్రయాణం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్సులో రంపచోడవరం పయనమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా తన...
పవన్ ఓ ఊసరవెళ్ళి: చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు తన...
సైకిల్ని ఆంధ్రాకు పంపిస్తే మళ్లీ వచ్చింది: హరీశ్
సైకిల్ పార్టీ ఆంధ్రా వాళ్లదని, దాన్ని అమరావతికి పంపిస్తే మళ్లీ వచ్చిందని తెలంగాణ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు మళ్లీ తెలంగాణకు రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ.. తెలంగాణ...
కేసీఆర్కు నన్ను విమర్శించే హక్కులేదు: చంద్రబాబు
అనంతపురంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు టీడీపీను విమర్శిస్తూ ప్రధాని మోదీతో లాలూచీ పడుతున్నారని అన్నారు. అటువంటి పరిస్థితులను చూసే...





