పొలిటికల్

పార్టీ నేతలకు టెన్షన్‌ పెట్టిన రెబల్స్

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి అన్ని పార్టీల్లో రెబల్ ప్రభావం ఎక్కువగానే ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ తమను కాదని వేరే వారికి టిక్కెట్ ఇవ్వడంపై పలుచోట్ల ముఖ్య పార్టీల్లో తిరుగు బావుటాలు...

టీఆర్‌ఎస్ గెలవకపోతే నష్టపోయేది తెలంగాణనే: కేసీఆర్

తెలంగాణ కోసం ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదని.. అలాంటిది ఇప్పుడు నన్ను ఎదిరించే దమ్ములేక చంద్రబాబుతో కలిసి కూటమి కట్టారంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్...

రూ.70 వేల కోట్ల గురించి పవన్‌ ఎందుకు మాట్లాడరు?

కేంద్ర ప్రభుత్వ తీరుపై కృష్ణా జిల్లా చల్లపల్లి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. రఫేల్‌ కుంభకోణం ద్వారా మోడీ సర్కారు...

కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి:కేసీఆర్‌

ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అంటే తాను ఢిల్లీకి వెళ్తానని కాదని.. తెలంగాణలోనే ఉండి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానన్నారు. రాష్ట్రాల హక్కులను...

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ జనసేనదే: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కాంగ్రెస్‌, బీజేపీలే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. బుధవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఏపీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. చెన్నైలో ఉన్నప్పుడు...

వదల బొమ్మాళి అంటున్న బాబును.. మీరే తరిమికొట్టండి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటం ఇంకా అయిపోలేదని.. ఇక...

చెన్నైలో పవన్‌కు ఘనస్వాగతం

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఇవాళ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు ఆయనకు...

జాతీయ పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది: కొండా

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిన్న టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి .. ఇవాళ హస్తినకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇద్దరి మధ్య...

చేవెళ్ల ఎంపీయే కాదు మరో ఇద్దరు కాంగ్రెస్‌లో చేరనున్నారు: రేవంత్‌

టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరనున్నారని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమేనని తేలుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి...

టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన చేవెళ్ల ఎంపీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కు గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి, తన ఎంపీ పదవికి...

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: సుష్మాస్వరాజ్‌

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, బీజీపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని మధ్యప్రదేశ్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో...

ఈ సారి కేసీఆర్‌ జీరో కావడం ఖాయం: ఖుష్బూ

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం కాదని కమీషన్ మ్యాన్‌ అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు....

వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10వేలు‌: కేసీఆర్‌

ఎన్నో కష్టాలు భరించి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది భయపెట్టారని.. వాటినన్నింటినీ పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా...

తెలంగాణలో పోటీపై పవన్‌ వివరణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఓ...

దేశాన్ని కాపాడుకొనేందుకే కలిసి నడుస్తున్నాం: మమత, బాబు

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే రాహుల్‌తో పాటు...

నామినేషన్‌ దాఖలు చేసిన వేణుమాధవ్‌

సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్‌ వేయడానికి తహసీల్దార్ కార్యాలయానికి రాగా...ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు....

బండ్ల గణేశ్‌కు కీలక పదవి!

రాజేంద్రనగర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగా ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు...

ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ‘రాజా’ యాగం!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల్లో గెలుపు, ప్రజా సంక్షేమం లక్ష్యంగా రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ...

భయపడటానికి చంద్రబాబు తప్పేమీ చేయలేదు..

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎవరికీ భయపడి సీబీఐ సమ్మతి విరమించుకోలేదని అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు సమ్మతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏపీ నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు. కేంద్రం...

పోటీ చేసే స్థానంపై స్పష్టత లేదు.. రాజకీయాలు చేసి ఏం సాధిస్తావ్‌ పవన్‌?

ఏపీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పవన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన మోడీ, అమిత్‌షాల నిరంకుశ పాలనకు జనసేన అధినేత పవన్‌...

జగన్‌పై దేవినేని విమర్శలు

విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన 23 రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని...

అవార్డు అందుకున్న కేటీఆర్‌

ప్రముఖ బిజినెస్‌ దినపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఈ ఏడాది బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని ఎంపిక చేశారు. కేసీఆర్ తరఫున ఆయన కుమారుడు, రాష్ట్ర...

కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారు: విజయశాంతి

ప్రజాకూటమి ప్రచారతార కాంగ్రెస్ నేత, హీరోయిన్ విజయశాంతి సీఎం కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారని విమర్శించారు. మహిళలు పిరికివాళ్లు కారు.. కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో కలసి ప్రత్యేక హెలికాప్టర్‌లో...

హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన ఉత్తమ్‌

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ ప్రాంత ప్రజలే తనకు బిడ్డలతో సమానమని అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు . అంతకు ముందు ఆయన పట్టణంలో...

చంద్రబాబుది రాక్షస పాలన

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం పాత బస్టాండ్‌ కూడలిలో వైసీపీ అధినేత జగన్‌ మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే సీఎం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని జగన్‌ విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు...

మూడో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ 13 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ...

పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు: చంద్రబాబు వార్నింగ్‌

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ మరికొందరు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబశివకృష్ణారావుపై దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి...

సోదరి పోటీపై తారక్‌, కల్యాణ్‌ ట్వీట్‌

కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీపై ఆమె సోదరులు కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. 'ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని...

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన సుహాసిని, బాలకృష్ణ

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని, బాలకృష్ణ ఈ ఉదయం నివాళులర్పించారు. అనంతరం సుహాసిని మీడియాతో మాట్లాడారు. మా తాతా, నాన్న, మావయ్య ఆశీస్సులతో ప్రజాసేవకు ముందడుగు వేస్తున్నానని.....

మహా కూటమిలో అసంతృప్తుల జ్వాల

మహా కూటమి ఏర్పాటులో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 25 స్థానాలను కాంగ్రెస్ మిత్రపక్షాలకు వదిలి 94 స్థానాల్లో పోటీకి దిగుతోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా 75...
error: Content is protected !!