పొలిటికల్

ఏపీలో సీబీఐకి షాక్

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ ప్రమేయం రాష్ట్రంలో అవసరం లేదని భావించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీ రాష్ట్రంలో ప్రవేశించే...

కూకట్‌పల్లి బరిలో సుహాసిని

కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెలుగుదేశం ప్రకటించింది. శనివారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను...

ఆయన పై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తా: పవన్‌

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ కన్వెషన్‌ హాల్‌లో మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేవీ రావుపై తాను ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.. సాధారణ సినిమా హాల్...

ప్రజల దీవెనలే నన్ను ముఖ్యమంత్రిని చేస్తాయి: పవన్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలనపై, నిర్ణయాల నిప్పులు చెరిగారు. చంద్రబాబు భావితరాలను ప్రభావితం చేసే వ్యక్తి...

కోడికత్తికేసులో చంద్రబాబుకి నోటిసులు..

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్‌పీ ఠాకుర్‌లతో సహా మరో 8 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపై...

టీడీపీ ప్రభుత్వ తీరుపై పవన్‌ ట్వీట్‌

ఏపీ ప్రభుత్వం తిత్లీ తుఫాన్‌ సహాయాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడం తగదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. 'తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం...

జగన్‌ డ్రామా అట్టర్‌ ప్లాప్‌: నక్కా ఆనందబాబు

వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవడంతో సానుభూతి కోసం ఆడిన కోడికత్తి డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని ఎద్దేవా చేశారు మంత్రి నక్కా ఆనందబాబు. గుంటూరులోని తన క్యాంపు...

మోడీ మా పేర్లూ మార్చేస్తారేమో!

'ప్రధాని మోడీ ఊళ్ల పేర్లనే కాదు.. మా పేర్లు కూడా ఎక్కడ మార్చేస్తారో అని ముస్లింలు భయపడిపోతున్నారు.. ఎప్పుడేం చేస్తాడో అని ఉత్తరాది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందరమూ ప్రధాని పిల్లలమే.. కంటికి...

మళ్లీ మొదలెట్టిన జగన్‌..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో...

కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతి

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు....

తెలంగాణలో టీఆర్‌ఎసే రావాలి తమ్ముడు: మోహన్‌బాబు

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్లీ రావాలని సినీనటుడు, ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిల్మ్‌నగర్‌ దైవ...

ప్రజల ఆశీస్సులే నా బిడ్డను కాపాడాయి: విజయమ్మ

జగన్‌పై దాడి జరిగిన తర్వాత తొలిసారి వైఎస్‌ విజయమ్మ లోటస్‌ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో దాడికి గురైన తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి తమ కుటుంబం...

కొత్త మంత్రులపై బాబు వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి సీఎం ప్రసంగించారు....

మంత్రులుగా ప్రమాణం చేసిన వారు వీరే..

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్‌, ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరిచేత ఉండవల్లిలోని సీఎం నివాసం ప్రజావేదికలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం...

చిరంజీవి సంచలన నిర్ణయం?

టీడీపీతో అనైతిక పొత్తును విభేదిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇప్పటికే కుటుంబ సభ్యులతో చర్చించారని, కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్టు త్వరలోనే చిరంజీవి ప్రకటన...

కొంత మంది స్వతంత్రం గా నిలబడతాం: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండుమూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు....

కిడారి శ్రవణ్‌కి బాబు సూచన

శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్టు వారికి చెప్పారు. కేబినెట్ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు....

12 నుంచి ప్రజా సంకల్పయాత్ర పునః ప్రారంభం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను నవంబర్‌ 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి...

కొత్త మంత్రికి ఇవ్వాలా? సీనియర్ మంత్రికా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరి కాసేపట్లో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ, మైనారిటీ నాయకులతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, మండలి ఛైర్మన్ స్థానం భర్తీ, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు....

జనసేనలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన పనుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా.....

పవన్ కళ్యాణ్ పరిణితిలేని నాయకుడు

గురువారం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిణితిలేని నాయకుడు అని విమర్శించారు. పవన్ రాతి నేల మీద నాటిన మొక్క లాంటివాడు, పవన్ మరో...

11న ఏపీ మంత్రివర్గ విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు సమాచారం. ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం...

జగన్‌ ఎందుకు సహకరించడం లేదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టు జగన్‌ తరపు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడి జరిగిన...

బెజవాడకు పవన్‌

జనసేన పోరాటయాత్రలో భాగంగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం విజయవాడ చేరుకోనున్నారు.. రెండు రోజుల పాటు బెజవాడలోనే బసచేయనున్న జనసేన చీఫ్.. పార్టీ నేతలతో...

దేవుడు ఆజ్ఞాపిస్తే నా పోటీ అక్కడి నుంచే : పవన్‌

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను చాలా మంది పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారని అన్నారు. తనను...

ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టండి

వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగి 10 రోజులైనా కేసులో పురోగతి లేదని మాజీ ఐజీ, వైసీపీ నేత ఇక్బాల్‌ అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ జగన్‌ను పథకం...

‘మోడీకి జగన్‌ దొంగ పుత్రుడు.. పవన్‌ దత్త పుత్రుడు’

ఏపీ మంత్రి లోకేష్‌ ..ఎన్ని కష్టాలున్నా తిత్లీ బాధితులకు అండగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇవాళ మందసలో తిత్లీ బాధితులకు ఆయన నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ...

కేంద్రాన్ని చూసి నేను భయపడడం లేదు: బాబు

ఇవాళ పలాసలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కేంద్రానికి మనసు లేదన్నారు. తిత్లీ ధాటికి ఉత్తరాంధ్ర అతలాకులమై తీవ్ర నష్టం జరిగినా కేంద్రం కనీసం స్పందించలేదని అన్నారు. కేంద్రాన్ని చూసి తాను భయపడడం...

పండగ కంటే ప్రజలే ముందు..

దీపావళి పండగకు ముందు రోజే తిత్లీ తుఫాను బాధితులకు రూ.530కోట్ల సాయాన్నిఅందజేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతులకు విత్తనాల సరఫరా చేయటంలో...

బాబూ అఘాయిత్యాలు చేయొద్దు: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు సంధించారు. 'నోరు చేసే అఘాయిత్యాలను పొట్ట భరించలేదు' అని ట్వీట్‌ చేశారు. అవకాశవాద రాజకీయాలతో, పూటకో మాట మార్చే...
error: Content is protected !!