పొలిటికల్

ఏపీ అసెంబ్లీలో కాగ్‌ నివేదిక

ఏపీ ఉభయ సభల్లోనూ కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టారు. పోలవరం సహా పలు అంశాలపై కాగ్‌ నివేదికలో ప్రస్తావించారు. కేంద్ర జల సంఘం డిపిఆర్‌ను ఆమోదించక ముందే హెడ్‌వర్క్స్‌ అప్పగించారని నివేదికలో తెలిపింది. దీనితో...

ఎమ్మెల్సీల పనితీరుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి

టీడీపీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా అనంతపురం జిల్లా నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు శిక్షణా కార్యక్రమాలకు హాజరు కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. 12మందిని గెలిపించినా ఏ ఒక్కరికీ...

డైలమాలో వంగవీటి రాధాకృష్ణ..!

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటు వైసీపీలో ముసలం పుట్టేలా చేసింది. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణను డైలమాలో పడేసింది. గడప గడపకు వైసీపీ కార్యక్రమం కోసం...

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్‌-1,2,3, డీఎస్సీ, పోలీసు శాఖలతో సహా వివిధ శాఖల్లోని...

ప్రధాని మోడీ ఒక అవినీతిపరుడు: రాహుల్‌

కర్నూలులో కాంగ్రెస్‌ చేపట్టి భారీ బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం. ఇది...

కర్నూలు బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ

కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. 'ఏపీ రాజకీయాల్లో తలపండిన వాళ్ల ఇళ్లకు వెళ్లాను, దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్లాను....

బీజేపీలోకి అమీర్‌ ఖాన్?

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు ‌. చాలాకాలంగా ఆయన త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని, బీజేపీ తో చేతులు కలపనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయం...

వంగవీటి ఇంటి వద్ద ఉద్రిక్తత

కృష్ణా జిల్లా వైసీపీ లో అసంతృప్తి జ్వాలలు తారా స్థాయికి చేరాయి. విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధాకు కాకుండా మల్లాది విష్ణుకు కేటాయించారని వచ్చిన వార్తలతో రాధా వర్గంలో తీవ్ర నిరసన...

వారెంట్‌ పై టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

బాబ్లీ ఎపిసోడ్, వారెంట్ల జారీ అంశంపై రాష్ట్ర మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. వారితో సమాలోచనలు జరిపారు. గతంలో ధర్మాబాద్ కోర్టు నుంచి...

కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ప్రారంభం

ఏపీ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. లిఫ్ట్ స్కీమ్ దగ్గర పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంతో రాజధాని...

బెజవాడ వైసీపీ సెంట్రల్‌లో సెగలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అకలబూనారు... దీంతో బెజవాడ వైసీపీ సెంట్రల్‌లో సెగలు రాజుకున్నట్టైంది... బెజవాడ సెంట్రల్ సీటును వంగవీటి రాధా ఆశిస్తుండగా... బందరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ...

ఈసారైనా తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తారా?

తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్‌ పాలమూరులో నిర్వహించిన బీజేపీ శంఖారావం సభలో అమిత్‌ షా పాల్గొని తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జమిలీ...

ఏపీలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వామపక్షాల మహాగర్జన కార్యక్రమం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ...

జగన్‌కు ఎవరు చెప్పారు జనవరిలో ఎన్నికలని?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం తమ్మినాయుడుపేట దగ్గర నాగావళి నదికి చంద్రబాబు హారతిచ్చారు. తర్వాత డాక్టర్ బీఆర్...

కేసీఆర్‌పై అమిత్ షా మండిపాటు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శలకు దిగారు. తెలంగాణలో ఎన్నికల భేరి మోగించేందుకు శనివారం హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ విధానాలను...

వచ్చే ఎన్నికలు జగన్‌కు అనుకూలం : ఇండియా టుడే సర్వే

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై "ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా" సర్వే నిర్వహించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు దాదాపు 10,650...

ఏపీలో జలసిరికి హారతిచ్చిన చంద్రబాబు

కర్నూలు జిల్లాలో జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి హారతినిచ్చారు. అంతకు ముందు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను...

అరెస్ట్ వారెంట్‌పై చంద్రబాబు స్పందన

బాబ్లీ వివాదంలో అరెస్ట్ వారెంట్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తాను నేరాలు, ఘారాలు చేయలేదని, ఎక్కడా అన్యాయం చేయలేదని చంద్రబాబు అన్నారు. ఆరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ ప్రాజెక్టు పైన ప్రాజెక్టు...

రాహుల్‌గాంధీ సమక్షం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బండ్ల గణేశ్‌

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌కు చెందిన...

నేడు తెలంగాణ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ...పొత్తులు, అభ్యర్ధుల ఎంపిక, పార్టీలో చేరికల వ్యవహారంపై ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు ప్రత్యేకంగా చర్చించనున్నారు. రాహుల్‌ పిలుపుతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో...

ఏపీ సీఎం చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 16 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు వారెంట్‌ జారీ చేసింది. చంద్రబాబును...

తెలంగాణ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఇతరులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మానవ...

తెలంగాణలో మహాకూటమి

పొత్తుల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో సమావేశమయ్యారు. టీడీపీ నేతలు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర...

జనవరి నాటికి సర్వం సిద్ధంకండి: జగన్

విశాఖపట్టణంలో వైసీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు....

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించిన ఏపీ ప్రభుత్వం

"ప్రజలే ముందు''(పీపుల్ ఫస్ట్) అనేది తెలుగుదేశం పార్టీ నినాదం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకే పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున వ్యాట్‌ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది....

తెలంగాణలో పొత్తులపై జనసేన చర్చలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులు, వ్యూహాలపై పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. జిల్లాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలను, మనోభావాలను తెలుసుకునే పనిలో పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్,...

వైఎస్‌ హయాంలో టాప్‌గేర్‌లో అభివృద్ధి: జగన్‌

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ...

తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్‌ పొత్తు?

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు సాధించిన పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంటుంది. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో ఒంటరిగా 60 సీట్లు సాధించడం కష్టమనే భావనలో ఉన్నాయి. అందుకే కలిసొచ్చే పార్టీలను...

ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ పార్టీతో పొత్తు: చినరాజప్ప

ఈ రోజు (ఆదివారం) ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో ఎన్నికల పొత్తు...

నాకు, కేసీఆర్‌కు మధ్య మోడీ చిచ్చు పెట్టారు: చంద్రబాబు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించారు. విభజన చట్టంలో...
error: Content is protected !!