పొలిటికల్

జగన్ మూర్ఖత్వానికి హద్దు ఉండాలి.. చంద్రబాబు ఆగ్రహాం

రాజధాని అమరావతి గురించి వైసీపీ అధినేత జగన్ కనీసం ప్రచారానికి చివరిరోజైనా ఒక్క మాటా మాట్లాడలేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నిక ప్రచారంలో బాబు చివరి రోడ్‌షో తాడికొండలో జరిగింది....

చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేవని.. ప్రజలు వేసే ప్రతి ఓటూ భావితరాల భవిష్యత్‌ కోసమని అన్నారు. ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగియనున్న దృష్ట్యా సాయంత్రం 6గంటల వరకూ ప్రచారం...

తన జోలికొస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టబోనని హెచ్చరించిన చంద్రబాబు

కేసీఆర్‌ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని చెప్పారని, తీరా రాష్ట్ర విభజన జరిగాక సోనియాను దుర్భాషలాడారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మోడీ, కేసీఆర్‌,...

చంద్రబాబు ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం!!

'ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు డిపాజిట్‌ కూడా రాదని, వైసీపీ గెలుపు ఖాయమని.. బాబు ఖేల్ ఖతం' అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ...

వైసీపీని గెలిపిస్తే నెత్తిన భస్మం చల్లుకున్నట్లే: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెరుగుతుందని విమర్శించారు. 'జగన్‌ సంస్కృతి' ని కాకినాడకు తీసుకువస్తే తరిమికొడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి జగన్‌ ఏం...

కేసీఆర్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

ప్రత్యేకహోదాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడటం సంతోషకరమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే టీర్‌ఎస్‌ ఎందుకు మద్దతివ్వలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రత్యేకహోదా...

రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉంది: చంద్రబాబు

రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉందని, ప్రత్యర్థులు ఎవరైనా బయటకు వస్తే అందులో కొట్టుకుపోతారని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకిల్‌ స్పీడ్‌ను ఎవరూ తట్టుకోలేరన్నారు. కృష్ణా జిల్లా...

సినీనటుడు అలీపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ .. సినీనటుడు అలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారన్నారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్‌ ఇచ్చినా తనను...

మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం

మంత్రి నారా లోకేశ్‌ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 42 సంస్థలను తీసుకొచ్చారని.. వాటి ద్వారా 3500 మందికి ఉపాధి కలిగిందని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. నియోజకవర్గాన్ని...

అనకాపల్లిని ఓ స్మార్ట్‌సిటీగా మారుస్తా: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్‌ను ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏ పనీ చేయలేదని విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్‌ కాదు కదా.. కనీసం అండర్‌...

నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు.. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవళ్లే

'మీ పిల్లల్ని బడికి పంపించండి. వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత నాది. వారి చదువుకు ఏడాదికి రూ.18వేలు ఇస్తా. నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే'...

లోటస్‌పాండ్‌లో కూర్చొని రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు కుట్ర: చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన రోడ్‌షో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని, జిల్లాలోని అన్ని...

మీడియా సమావేశంలో శివాజీ.. సంచలన వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. ఒకవేళ కేసీఆర్‌ అనుకూల ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని ఆరోపించారు. అలాగే రాజధాని సైతం తరలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు....

పవన్‌తో ప్రచార సభలో రామ్‌ చరణ్‌!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వడదెబ్బ నుంచి కోలుకున్నారు. శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవన్.. డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రానికి ఆయన కోలుకోవడంతో గుంటూరు జిల్లా తెనాలిలో ఈ...

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలోని ముఖ్యంశాలను శనివారం ప్రకటించారు. తొలుత దుర్గమ్మను దర్శించుకుని మేనిఫెస్టోకు పూజలు చేయించిన సీఎం.. ఉండవల్లిలోని ప్రజావేదికలో...

వైసీపీ మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో...

రేపో, ఎల్లుండో నన్నూ అరెస్టు చేస్తారు.. ఖబడ్దార్‌ మోడీ.. నీ ఆటలు సాగవు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బదిలీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్‌ డీజీ సహా ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారని, ఇప్పుడు సీఎస్‌ను...

పవన్‌కల్యాణ్‌ ఆరోగ్యంపై నాదెండ్ల వివరణ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు వడదెబ్బ తగిలింది. ఇవాళ సాయంత్రం విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయణ్ను వ్యక్తిగత...

జగన్‌ గెలిస్తే కాల్వల్లో నీరు పారదు.. కన్నీరే పారుతుంది: చంద్రబాబు

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీ ప్రాజెక్టులను కేసీఆర్‌ నియంత్రణలోకి తీసుకుంటారని అన్నారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మూసేయాలని కేసీఆర్‌ కోరుతున్నారని.. అలా జరిగితే రాయలసీమ ఎడారిగా మారుతుందని చెప్పారు....

అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్ కల్యాణ్‌‌!

ఎన్నికల వేళ అభిమానులు, కార్యకర్తల తీరు పార్టీ అధినేతలు, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రోడ్‌షోలో వైసీపీ నేత వైఎస్ షర్మిల ఉంగరాన్ని లాక్కెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించగా.....

పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. రెండు సభలు రద్దు!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్‌ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది....

పసుపు – కుంకుమ పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు - కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ పథకాలు లబ్ధిదారులకు అమలుకాకుండా చూడాలని కోరుతూ...

ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రా ప్రజలు వేరు.. పాలకులు వేరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. తన చేతిలో తెలంగాణ ఉద్యమం ఉండుంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనపై...

ఎన్నాళ్లు పార్టీ నడుపుతారు అని అడిగారు: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ..'నేనే బావుండాలి.. మిగతా వాళ్లంతా నాపై ఆధారపడాలి' అనే ధోరణి వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిదని ధ్వజమెత్తారు. తనకు టీడీపీతో గానీ, వైసీపీతో గానీ వ్యక్తిగతంగా ఎలాంటి...

వైసీపీకి ఓటేస్తే మన ఇంట్లో మనం అద్దెకు ఉండాల్సిందే: చంద్రబాబు

దుష్టచతుష్టయం కుట్రలపై పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్ని దాడులు చేయాలో అన్నీ చేస్తున్నారని, న్యాయస్థానం కొట్టేసిన వంశీ పాత కేసును తిరగదోడి.. నాన్ బెయిల్...

‘వైసీపీ నాయకుల నెత్తిపై రూ.వెయ్యి పెడితే ..పదికి కూడా కొనే పరిస్థితి ఉండదు: చంద్రబాబు

2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీలో ఉద్యోగులకు కనీసం జీతాలు వస్తాయా? వృద్ధులకు పింఛన్లు వస్తాయా? అనే అనుమానం ప్రజల్లో కలిగిందని, కానీ ఐదేళ్లలో రాష్ట్ర రూపురేఖలు మార్చగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని...

జనసేన మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో పేర్కొంది. రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్‌...

అధికారంలోకి వస్తాం.. పవనే ముఖ్యమంత్రి: మాయావతి

ఆంధ్రప్రదేశ్‌లో మా అలయన్స్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.. పూర్తి మెజార్టీ వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి... మూడు రోజుల పర్యటన కోనం...

జగన్‌ మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడు.. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

కార్యకర్తలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. నిన్నంతా హైదరాబాద్‌లోనే జగన్ ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని గ్రహించాలని పార్టీ ముఖ్య నాయకులు, ఆ పార్టీ నేతలను అప్రమత్తం...

ప్రత్యర్థులు ఎంత ఖర్చుపెట్టినా నేను అసెంబ్లీలో అడుగుపెడతా: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అసెంబ్లీలో తాను అడుగుపెట్టి తీరతానని, అవినీతిపరుల భరతం పడతానని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని ప్రత్యర్థి...
error: Content is protected !!