పొలిటికల్

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట కల్పిస్తూ.. నిర్ణయం తీసుకుంది. రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు...

రసవత్తరంగా కడప మైదుకూరు రాజకీయాలు..!

మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు 10వ తేదీన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే పార్టీలోకి ఎవరొచ్చినా సీటు...

కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాల ఢీ

కేంద్రదర్యాప్తు సంస్థల దాడులు చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఘటించడం ఇలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయాలు తూట్లు పొడుస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాల్లో ఎవరు గొప్ప.....

నరసాపురంలో జనసేన లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు

పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా జనసేన పార్టీ తొలి కమిటీని ప్రకటించింది. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటరీ కమిటీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా బొమ్మదేవర...

చంద్రబాబు, జగన్‌లకు సవాల్‌..పవన్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్‌

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవ్వరినీ వదలడంలేదు. ఏపీ సీఎం, ప్రతిపక్ష నేతకు సవాల్ విసిరిన...

కాంగ్రెస్‌ చేరనున్న బిగ్‌బాస్‌ విన్నర్‌

'బాబీ జీ ఘర్‌ పర్‌ హై' ఫేమ్‌, బిగ్‌బాస్‌ 11 సీజన్‌ విన్నర్‌ శిల్పా షిండే మంగళవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ కండువా...

ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...

ఆటో నడిపిన చంద్రబాబు.. హర్షం వ్యక్తం చేసిన డ్రైవర్లు

ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పెద్దసంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు...

ఏపీలో బంద్ ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు...

వేతన జీవులకు మోడీ సర్కారు వరం

వేతన జీవులకు, పింఛన్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఊరట కల్పించింది. కేంద్రం ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను...

నల్ల దుస్తులు ధరించిన సీఎం చంద్రబాబు

కేంద్రం తీరుకు నిరసనగా ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా ఏపీ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి...

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు: జగన్

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని......

పేదలకు కనీస ఆదాయ హామీ: రాహుల్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలిస్తే "కనీస ఆదాయ హామీ"ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన రైతుల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఎన్డీఏ...

వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేయకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు

గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల మైదానంలో 'జనసేన శంఖారావం' పేరిట నిర్వహించిన సభలో పవన్‌ ప్రసంగించారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు,...

కేసీఆర్, కేటీఆర్‌లతో జనసేనాని ముచ్చట్లు!

తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రముఖులకు...

వైసీపీలో చాలా అవమానించారు: వంగవీటి రాధా

విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని.. ఈ అవమానాలు మరొకరికి జరగకూడదని అన్నారు. తన...

రేపు విశాఖలో వామపక్షాలతో జనసేన చర్చలు

జనసేన, వామపక్షాల సమావేశం శుక్రవారం విశాఖపట్నంలో జరగనుంది. సాయిప్రియా రిసార్ట్స్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నికల పొత్తులు, మేనిఫెస్టో, ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి.. తదితర అంశాలపై జనసేన అధ్యక్షడు...

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఓటు హక్కును తొలగించాలి

యోగా గురువు బాబా రాందేవ్‌ జనాభా నియంత్రణపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే వారికి ఓటుహక్కు తొలగించాలని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఓ...

యూపీ రాజకీయాల్లో యువ నేతలు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన కోసం బుధవారం అమేథీ చేరుకున్నారు. ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా యూపీ యువత కలలను నెరవేరుస్తారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రియాంక గాంధీ...

కాపులకు 5% రిజర్వేషన్లు చరిత్రాత్మకం : చంద్రబాబు

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరినా కేంద్రంలోని బీజేపీ నేతలు ఒప్పుకోలేదని అందుకే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం...

కేసీఆర్ ఫాంహౌస్‌లో మహాయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం సంప్రదాయబద్ధంగా సాగుతోంది. రెండోరోజు యాగంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సహస్ర చండీయాగానికి కేసీఆర్...

బీసీల్లో అపోహలు సృష్టించే కుట్ర జరుగుతోంది: చంద్రబాబు

ప్రధాని మోదీ పాలనలో సంక్షేమం పడకేసిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు ఏపీకి కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ గతంలో వైఎస్‌ను...

ఉత్తరాంధ్రపై పవన్ దృష్టి

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.. మరికొన్ని జిల్లాల నేతలతో అక్కడి పరిస్థితులపై సమీక్షలు నిర్వహించారు....

ఆరోగ్యశ్రీయే ఉత్తమం: కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌పై మరోసారి విశ్వాసం ఉంచిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ పలు సమస్యలను...

కేసీఆర్‌ రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తే నేను మూడు ఇస్తా: చంద్రబాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్క రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తే తిరిగి మూడు గిఫ్ట్‌లు ఇస్తాం తప్ప వదిలే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సీబీఐని జగన్‌ మెడ మీద పెట్టి...

చంద్రబాబుకు ఏం తెలుసు?: తలసాని

తెలంగాణలో స్థిరపడిన ఏపీ ప్రజలకు అండగా ఉంటామని టీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఏపీ అభివృద్ధికి తాము అడ్డుపడుతున్నామంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో తెలంగాణ...

చీకటి ఒప్పందం బహిర్గతం అయ్యింది

ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారని.. ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతం అయ్యిందని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈమేరకు ఇవాళ...

వైసీపీ షర్మిల ఫిర్యాదుపై చంద్రబాబు స్పందన

వైసీపీ నాయకురాలు షర్మిలపై జరుగుతున్న దుష్ప్రచారంతో తనకుగానీ, టీడీపీ నేతలకుగానీ సంబంధం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. టీడీపీపైన, తనపైన షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని...

పవన్‌కు ఒక్క సీటు కూడా రాదు

ఇవాళ విజయవాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ ఓడిపోకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. జనసేన సింగిల్‌గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదని.. పవన్ కల్యాణ్‌ కూడా...

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ప్రజాసంకల్పయాత్రను పూర్తిచేసుకుని కడప జిల్లాకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్నారు. దర్గా వద్దకు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు...
error: Content is protected !!