పార్టీ గుర్తుగా గాజు గ్లాస్.. ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలిపిన జనసేనాని
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు....
త్వరలో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు:చంద్రబాబు
తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారానికి తాను వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో...
బీజేపీ తెలివి తక్కువ విధానాలతో దేశం అతలాకుతలం
బీజేపీ తెలివితక్కువ విధానాలతో దేశం అతలాకుతలమైందని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న విషయంపై సంక్రాంతి నాటికి...
సిరిసిల్లను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా: కేటీఆర్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తనకంటూ రాష్ట్రంలో ఒక గుర్తింపు, రాజకీయంగా ఉనికి లభించిందంటే దానికి...
16 ఎంపీలు గెలిచి కీలక పాత్ర పోషిస్తాం..
ఢిల్లీలో ఇతర టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ కవిత... పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం మంత్రులను కలుస్తామని... రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో...
టీఆర్ఎస్ను తిరుగు లేని రాజకీయ శక్తిగా మారుస్తా: కేటీఆర్
వందేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమయ్యేలా మార్పులు చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం...
పెథాయ్ తుఫాన్పై జనసైనికులకు పిలుపునిచ్చిన పవన్
పెథాయ్ తుఫాన్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలోనూ.. కాకినాడకు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం...
పెథాయ్ తుఫాను తీరాన్ని తాకింది
కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్ తుఫాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై...
రెడ్అలర్ట్ ప్రకటించిన చంద్రబాబు.. అధికారులతో టెలికాన్ఫరెన్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెథాయ్ తుఫానును అత్యవసర పరిస్థితిగా భావించాలనిఅధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో రెడ్అలర్ట్ ప్రకటించి దానికి తగ్గట్లుగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం...
మోడీకి పవన్ లేఖ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జనసేనాని దృష్టికి హెచ్1బీ వీసా కొత్త నిబంధనలను, వాటితో తెలుగువారిపై, వారి భవిష్యత్తుకు ఎదురయ్యే...
ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది: కేటీఆర్
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు చిరస్మరణీయమైన విజయం కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు. ఇంతటి...
పనిభారంతోనే కేటీఆర్కు బాధ్యతలు అప్పగించా: కేసీఆర్
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి కార్యవర్గ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్ను రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా...
కేసీఆర్ వ్యాఖ్యలకు నేను భయపడను: చంద్రబాబు
గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలోని తగరపువలసలో చిట్టివలస జ్యూట్మిల్లు మైదానంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సదస్సులో మాట్లాడారు.తెలంగాణ ప్రయోజనాలకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, రెండు రాష్ట్రాలు విభేదాల్లేకుండా ముందుకు పోవాలని...
తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాజ్భవన్లోని దర్బార్ హాల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు....
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఆగమేఘాల మీద భర్తీ చేస్తాం: కేసీఆర్
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఈసీ గెజిట్ జారీ చేయాల్సి ఉందని, ఆ తర్వాతే నూతన ప్రభుత్వం కొలువుదీరుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. రేపు తాను ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని.. అయితే...
కేసీఆర్ నాకేదో గిఫ్ట్ ఇస్తారట: చంద్రబాబు
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞాన భేరిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ పడిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు....
బాబు కుట్రను ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు గుర్తించారు: రోజా
ఇవాళ గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తెలంగాణలో ఫలితాలు చూసి ఏపీ ప్రజలు సంతోషపడ్డారని చెప్పారు. 'కాంగ్రెస్ తో కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ప్రజలు దాన్నే నిజంచేశారు....
కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి: పోసాని
తెలంగాణకు చంద్రబాబు వచ్చినట్టుగానే కేసీఆర్ సైతం ఆంధ్రప్రదేశ్కు వెళ్లి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తాను దేవుణ్ని కోరిన మొదటి కోరిక ఇదేనని చెప్పారు. ఇవాళ...
రేపు కేసీఆర్ ప్రమాణస్వీకారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ఈ మేరకు పార్టీ తరఫున గెలుపొందిన 88 మంది ఎమ్మేల్యేలతో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది.. ఈ...
తెలంగాణ ప్రజల మనసులో మాట ఇదే: పవన్ కల్యాణ్
తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ సంచలన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్కు సినీ నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలుపుతూ లేఖను విడుదల చేశారు. ఈ...
దేశ రాజకీయాల్లో అద్భుతమైన మార్పు తెస్తా: కేసీఆర్
శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి తెలంగాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు,...
కేసీఆర్కి అభినందనలు తెలిపిన చంద్రబాబు
ఈరోజు వెలువడిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టి కూటమిగా పోటీకి దిగిన చంద్రబాబు ప్రజాతీర్పును గౌరవిస్తామని తెలిపారు....
సిరిసిల్లలో కేటీఆర్ ఘన విజయం
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతోంది. సిరిసిల్లలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్కు చెందిన సమీప ప్రత్యర్థి కె.కె. మహేందర్రెడ్డిపై కేటీఆర్ జయకేతనం ఎగురవేశారు....
గెలిచినా ఓడినా.. సమస్యలపై పోరాడుతాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా.. ప్రజల మధ్య ఉండే వారి సమస్యలపై పోరాడుతానన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రజాకూటమి ఓటమి తమపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఎన్నికల...
రికార్డుల రారాజు హరీశ్రావు
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీజేఎస్ అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై 92,909 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. 2004 ఉపఎన్నికల్లో తొలిసారి...
పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: కవిత
ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఈ విషయం గురించి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని...
వెనుకంజలో కాంగ్రెస్ ముఖ్యనేతలు
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతుంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహా వెనుకంజలో ఉన్నారు. కొడంగల్లో రేవంత్పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి,...
గన్ గురిపెట్టిన కేటీఆర్.. ప్రొఫైల్ పిక్.. వైరల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్న సమయంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రొఫైల్ పిక్ మార్చడం పెద్ద చర్చగా మారింది. గన్ గురిపెట్టినట్టుగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్...
జోరు మీదున్న కారు
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 89, ప్రజాకూటమి 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా...
గెలుపు మాదంటే..మాది అంటున్న టీఆర్ఎస్, ప్రజాకూటమి
తెలంగాణలో ఓట్లు లెక్కింపునకు మరికొద్ది గంటలే ఉండటంతో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్, ప్రజాకూటమి నేతలు ఎవరికి వారు తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం తమకే...





