క్యాన్సర్ నాలుగో దశ.. బతికే అవకాశం తక్కువన్నారు: సొనాలి
బాలీవుడ్ నటి సొనాలి బింద్రే తాను బతికే అవకాశం కేవలం ముప్పై శాతం ఉందని అప్పట్లో వైద్యులు చెప్పారని అన్నారు. ఆమె క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది...
నేను రాశాను, రాసిందే ‘కథనం’లో జరిగింది అంటున్న అనసూయ
స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కథనం'. ఎన్. రాజేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, ధనరాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్యప్...
లక్ష్మీస్ ఎన్టీఆర్.. ట్రైలర్2
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని రెండో ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ పరపతిని ఎలా ఎవరు దెబ్బతీశారు. ఎందుకు ఆయన పార్టీ నుంచి బయటకు...
మెగాస్టార్తో శృతిహాసన్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా'. ఈ మూవీ షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ సొంతబ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్...
ఫన్నీగా ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ ట్రైలర్
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్'. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కామెడీ హర్రర్...
‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్లుక్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది....
అరేంజ్డ్ మ్యారేజీలో ఫీలింగ్ ఎక్కడ అంటున్న నాగచైతన్య
'లవింగ్ ఎక్కడ?.. ఫీలింగ్ ఎక్కడ?..' అంటూ తెగ బాధపడుతున్నారు అక్కినేని నాగచైతన్య. ఈయన హీరోగా నటిస్తున్న సినిమా 'మజిలీ'. ఈ సినిమాలో సమంత, దివ్యాంశాకౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు....
తెలుగు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ దాయాదుల్లా ఒకరితో ఒకరు తలపడుతున్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం మొదలైంది. 10...
వైసీపీలో చేరిన సహజ నటి
తెలుగు సినిమాల్లో సహజ నటిగా పేరుతెచ్చుకున్న సీనియర్ నటి, టీడీపీ నాయకురాలు జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. అనంతరం వైసీపీలో...
రాజమహేంద్రవరంలో జనసేన ఆవిర్భావ సభ
జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 14న రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ నిర్ణయించారు. తొలుత విజయవాడ వేదికగా సభ నిర్వహించాలని పవన్ భావించినా,...
పార్టీ ఆఫీసులో గోశాల ఏర్పాటు చేసిన జనసేన!
ప్రకృతిని ప్రేమించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు వ్యవసాయం, పశు పోషణ అంటే చాలా ఇష్టం. రైతు జీవితం... పాడి, పంట కలనేత అని చెబుతారు జనసేనాని. వీలు చిక్కినప్పుడల్లా స్వయంగా...
తన తండ్రి కలను నెరవేర్చబోతున్న కరణ్ జోహార్..!
ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "కళంక్" పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా భట్, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి...
మరోసారి ఆమెకే ఓటు వేసిన అల్లు అర్జున్, త్రివిక్రమ్!
అల్లు అర్జున్... త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడో సినిమా తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా జరుగుతున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వస్తున్న మూడో...
అదా శర్మ ‘తల్లి’ గాల్లో యోగాతో ఆశ్చర్యపరుస్తుందిగా..
'హార్ట్ అటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ హీరోయిన్ అదా శర్మ. 'సన్నాఫ్ సత్యంమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నాని సరసన 'జెర్సీ' సినిమాలో...
కళ్యాణ్ రామ్ ‘118’ మహేశ్ ట్వీట్
నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్తో ఫుల్ ఫామ్లోకి వచ్చిన .. అటుపై మళ్లీ సక్సెస్ లేక రేసులో వెనుకబడిపోయాడు. అయినా సరే పట్టువదల కుండా మరో కొత్త జానర్ను టచ్చేస్తూ.. '118'తో ఆడియన్స్ను...
నాని ‘స్పిరిట్ ఆఫ్ జెర్సీ’ లిరికల్ వీడియో
నాని హీరోగా నటిస్తున్న సినిమా 'జెర్సీ'. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. నాని సరసన శ్రద్ధా...
మహేశ్ బాబుతో రష్మిక
టాలీవుడ్లో 'ఛ'లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి రష్మిక మందన్న. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గీత గోవిందం, దేవదాస్ లాంటి...
అనిల్ రావిపూడితో సినిమా కన్ఫర్మ్ చేసిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ ఫోన్...
‘సాహో’ ఓవర్సీస్ షాకింగ్ రైట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత .. చేస్తున్న మూవీ సాహో. ప్రభాస్ కు జోడిగా ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉన్నది. రీసెంట్...
‘మజిలీ’కి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్
అక్కినేని నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'మజిలీ'. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావటంతో మజిలిపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న...
పొలిటికల్ డ్రామా ‘అర్జున’తో రాజశేఖర్
రాజశేఖర్ హీరోగా కన్మణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున'. ఈ సినిమాలో మరియమ్ జకారియా హీరోయిన్గా నటిస్తుంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి...
కంగన వ్యాఖ్యలపై అలియాభట్ స్పందన
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిప్రాయాలను తనలోనే ఉంచుకోవాలని అలియాభట్ సూచించింది. జాతీయ, రాజకీయ విషయాలపై స్పందించడంలో అలియాభట్ బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తోందని ఇటీవల కంగనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై అలియాభట్...
దయచేసి నన్ను ఫాలో అవ్వకండి: విజయ్
తమిళనాడులో రజనీ తరువాత అంతటి అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరో విజయ్. ఇళయ దళపతిగా ఈ హీరోను ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ కింగ్గా దూసుకుపోతున్నారు. తన సినిమాలతో ఈజీగా...
జమ్ము బస్టాండ్లో భారీ బాంబు పేలుడు
పుల్వామా ఉగ్రదాడిని మరవకముందే జమ్ముకశ్మీర్లో మరో దారుణం చోటుచేసుకుంది. జమ్ము బస్టాండ్లో భారీ పేలుడు సంభవించి పలువురు గాయాలపాలయ్యారు.
జమ్ములోని జనరల్ బస్టాండ్లోని నిలిపి ఉంచిన ఓ బస్సులో ఈ పేలుడు సంభవించింది. బస్సు...
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ లోకేష్ కౌంటర్
తెలుగు రాష్ర్టాల్లోని అధికార పార్టీల మధ్య సాగుతున్న ఎత్తుగడల్లో రిటర్న్ గిఫ్ట్ అనే పదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన...
సైబరాబాద్ సీపీపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు
డేటా చోరీ వ్యవహారం మరింత ముదిరి పాకానపడుతోంది. ఈ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డేటా...
చంద్రబాబు సైబర్ నేరానికి పాల్పడ్డారు.. గవర్నర్కు ఫిర్యాదు చేసిన జగన్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. డేటా వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సైబర్ నేరానికి పాల్పడ్డారని జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కేంద్ర...
ఏడుగురు స్టార్ హీరోయిన్లతో ‘కిట్టి పార్టీ’
ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా 'కిట్టి పార్టీ'. సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో 'మైనే ప్యార్ కియా' (తెలుగులో 'ప్రేమ...
మేనకోడలు శ్రావ్య ఫొటోను షేర్ చేసిన వర్మ .. !
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. అంతా నాఇష్టం.. నాకు నచ్చిందే చేస్తా.. ఎవరేమనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తా.. నచ్చితే చూడండి అని చెబుతుంటాడు. కాగా ప్రస్తుతం వర్మ...
పాకిస్థానీ టీ యాడ్ లో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్? మీరే చూడండి
భారతీయ వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫిబ్రవరి 27న పాకిస్థాన్ కు బందీగా చిక్కి మార్చి 1న విడుదలైయ్యాడు. కాగా ఇప్పుడు ఒక పాకిస్థానీ టీ వ్యాపార ప్రకటన స్పూఫ్...





