టీడీపీ, వైసీపీ అనే కంసులకి జనసేన అనే కృష్ణుడంటే భయం: పవన్ కల్యాణ్
ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండా దించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలతో జనసేనకు సంబంధాలను అంటగట్టడం మానుకోవాలన్నారు. పశ్చిమగోదావరి...
జగన్ పెద్దరౌడీ అయితే.. చెవిరెడ్డి చిన్నరౌడీ: చంద్రబాబు
టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. తన పాలనలో దళారీ వ్యవస్థ.. అవినీతి లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల...
దేశంలో సమస్యలు అన్నీ వదిలి.. నా జాతకం మీద పడ్డవేంటి?: కేసీఆర్
తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా స్పందిచారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు.. గోదావరిఖని నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... దేశంలో ఎన్నో సమస్యలుంటే అవన్ని...
పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తుంది: చంద్రబాబు
సోమవారం సాయంత్రం కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచార రోడ్షోలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గర్జించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తోందని, రైతులు పండించిన పంటను...
వైసీపీలో చేరిన జీవిత, రాజశేఖర్, పలువురు సినీ నటులు
సినీ నటులు జీవిత, రాజశేఖర్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఈ ఉదయం వారు జగన్తో సమావేశమయ్యారు....
పోలరవం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారు: మోడీ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలరవం ఇరిగేషన్ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం...
అన్ని రాజకీయ పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి: పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ శ్రీకాకుళాన్ని వాడుకున్నాయే తప్ప అభివృద్ధి చేయలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కుటుంబ పాలనే నడుస్తోందని, అన్ని...
మీరు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని’: చంద్రబాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ..'మీరు బాహుబలి అయితే.. నేను మహా బాహుబలిని' అని కేసీఆర్ను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎన్నికల ప్రచారం ఆయన కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు....
అందుకే గాజువాక నుంచి పోటీ: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార రోడ్షో నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని అగనంపూడి శివాలయం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. భారీగా తరలివచ్చిన...
చంద్రబాబుని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే: మోహన్బాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుది కుటుంబపాలన అని ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత మోహన్బాబు ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి 365 రోజులూ సరిపోవని వ్యాఖ్యానించారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మోహన్బాబు మాట్లాడుతూ.....
అమరావతిని బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారుస్తా: చంద్రబాబు
ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి...
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫామ్లను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని ఐలాపురం హోటల్లో తమ...
కేసీఆర్ అందుకే భయపడుతున్నారు: చంద్రబాబు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు .. హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొదట్లో అందరూ బెంగళూరు వెళ్లేవారని.. హైదరాబాద్ను అభివృద్ధి చేశాక అక్కడికి వచ్చారని చెప్పారు. ఈ...
కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. కర్నూలు జిల్లా కొణిదెలలో ఇవాళ పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ...
‘అంతేగా.. అంతేగా’.. అంటు ‘f2’ను రీమేక్ చేయనున్న బోనీ కపూర్..
టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా జంటగా నటించిన చిత్రం 'f2'. 'అంతేగా.. అంతేగా' ఈ ఒక్క డైలాగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చిత్రం సంక్రాంతి...
ఐదేళ్ల కష్టాన్ని ఐదు నిమిషాల్లో మరిచిపోయా: చంద్రబాబు
ఏపీ అభివృద్ధి చూసి పక్క రాష్ట్ర సీఎం ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే జగన్తో కలిసి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 'అమరావతికి శంకుస్థాపన సమయంలో రూ.500 కోట్లు ఇద్దామని...
తల తెగిపడినా జగన్లా మోదీ ముందు మోకరిల్లబోను: పవన్
జనసేన తెదేపా భాగస్వామేనంటూ వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని తేల్చి చెప్పారు. తల తెగిపడినా జగన్లా మోదీ, అమిత్షాల...
10 వేల మంది యువ రైతుల్ని తయారు చేస్తా: పవన్ కల్యాణ్
అనంతపురం జిల్లా నుంచే 10 వేల మంది యువ రైతుల్ని తయారు చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు వ్యవసాయంపై అక్కడ స్ఫూర్తి పొందానని.. ఇక్కడి కంటే దారుణమైన...
పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చంద్రబాబు,...
జైలు నుంచి వచ్చిన జగన్ను ఎలా పిలవాలని: పవన్
జనసేన టీడీపీ భాగస్వామేనంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని తేల్చి చెప్పారు. తల తెగిపడినా జగన్లా మోడీ, అమిత్షాల...
అక్కడే ఉండి కేసీఆర్కు ఊడిగం చేయాలి: చంద్రబాబు
అధికారులపై ఎన్నికల సంఘానికి అవినీతి పార్టీ ఫిర్యాదు చేస్తే విచారణ కూడా లేకుండా వారిని బదిలీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. చివరికి ఎన్నికల పరిధిలో లేని అధికారులను సైతం బదిలీ చేశారని...
జగన్పై జమ్మూ-కాశ్మీర్ మాజీ సీఎం తీవ్ర విమర్శలు
ఓవైపు ఎండలు.. మరోవైపు రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిపోయాయి... ఇక టీడీపీ తరపున రంగంలోకి దిగిన జాతీయ నేతలు కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను టార్గెట్ చేసి...
యువత మార్పు కోరుకుంటోంది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్షోలో మాట్లాడారు. కుటుంబాల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయని ఆవేదన...
వైసీపీలో అందుకే చేరాను: మోహన్ బాబు
ఏ పదవీ ఆశించి తాను వైసీపీ చేరడం లేదని నటుడు మంచు మోహన్ బాబు స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుంది అని మాత్రమే పార్టీలో చేరాను...
వైసీపీ చేరిన మోహన్బాబు
ప్రముఖ సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్బాబు వైసీపీలో చేరారు. లోటస్పాండ్లో ఆ పార్టీ అధినేత జగన్ను ఆయన మంగళవారం ఉదయం కలిశారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఫీజు...
మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.3 వేలు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్లను రూ.3వేలకు పెంచుతామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును తగ్గిస్తామని తెలిపారు. 300 చదరపు అడుగుల...
జనసేన అభ్యర్ధి ఇంట్లో విందు చేసిన పవన్..
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన షేక్ జియా ఉర్ రెహ్మాన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా...
లోకేష్కి ప్రత్యర్థిగా తమన్నా
గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అయిన తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళగిరి రిటర్నింగ్ ఆఫీస్ కి వచ్చారు. స్వార్థపూరిత రాజకీయాల విముక్తి...
రూపాయి వాసన చూపిస్తే మోసపోయే తరం కాదిది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మా పార్టీ అధికారంలోకి రాగానే 3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానే వస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన గుంటూరులో...
కేసీఆర్ అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు: చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేసీఆర్ చేస్తున్న పనులు తప్పని ఇప్పటికే స్పష్టం చేశామని, ఆయన తన తీరు మార్చుకోవాలని హితవు...





