పొలిటికల్

కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇదేనా అంటూ లోకేష్‌ కౌంటర్

తెలుగు రాష్ర్టాల్లోని అధికార పార్టీల మ‌ధ్య సాగుతున్న ఎత్తుగ‌డ‌ల్లో రిట‌ర్న్ గిఫ్ట్ అనే ప‌దం తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల అనంత‌రం త‌మ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసిన...

చంద్రబాబు సైబర్‌ నేరానికి పాల్పడ్డారు.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. డేటా వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సైబర్‌ నేరానికి పాల్పడ్డారని జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర...

జగన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు... విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన .. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోతున్నాడు... ఇది...

సినీ నటుడు అలీకి గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ సీటు..?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటుడు అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే గుంటూరు నగరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరులో ఓటు...

బీజేపీ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలి: పవన్ కల్యాణ్ వార్నింగ్

జనసేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు రోడ్ షోలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. దేశభక్తి మీకే ఉందా..? మిగతా ఎవరికీ లేదా? అని ప్రశ్నించారు. "బీజేపీ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు తలనొప్పిగా మారిన ఇంటిపోరు…!

సార్వత్రిక ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి. ఓవైపు వైఎస్ జ‌గ‌న్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి అన్ని స‌న్నాహాలు చేస్తుంటే మ‌రో వైపు నేత‌ల అల‌క‌లు జ‌గ‌న్‌కు కాస్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీని క్షేత్ర స్థాయిలో...

రాజకీయాలపై కల్యాణ్‌ రామ్‌ ఏమన్నాడు?

నందమూరి క‌ళ్యాణ్ రామ్ మాత్రం మొదటి నుంచీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. కానీ ఇప్పుడు దీనిపై ఆయ‌న ద‌గ్గ‌రికి కూడా చ‌ర్చ వ‌చ్చింది. ప్ర‌స్తుతం 118 సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా...

యుద్ధానికి తెరతీశారు… బీజేపీపై మండిపడ్డ పవన్‌కల్యాణ్

లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు పవన్ కల్యాణ్‌. ఈ సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల...

పాక్‌ జవాన్ల ట్రీట్‌ బాగుంది.. నేను క్షేమంగా ఉన్న..

భారత పైలట్‌ విక్రమ్ అభినందన్‌కు సంబంధించి మరో వీడియోను పాక్‌ విడుదల చేసింది. భారత యుద్ధ విమానం మిగ్‌-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్‌ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు...

జగన్ ఇలాకాలో జనసేనానిపై అభిమానుల పూల వర్షం

జనసేన పోరాట యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కడప జిల్లాలో అడుగుపెట్టారు. ఆయనకు కడపలో ప్రజలు నీరాజనాలు పట్టారు. దేవుని...

వైమానిక దళ పైలట్లకు సెల్యూట్‌.. ప్రశంసించిన రాహుల్‌గాంధీ

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్‌ బాంబుల వర్షం కురిపించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యసాహసాలు కనబర్చి మెరుపుదాడులను చేపట్టిన...

టార్గెట్‌ ఫినిష్ చేశాం.. ధ్రువీకరించిన భారత్‌

నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు దాడి వివరాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా సమావేశంలో...

అందుకే మోడీని కౌగిలించుకున్నా: రాహుల్‌

పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీని కౌగిలించుకోవడానికి గల కారణాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బయటపెట్టారు. ద్వేషానికి ప్రేమే సమాధానం అని అందుకే అలా చేసినట్లు ఆయన తెలిపారు. శనివారం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో...

కాలి నడకన తిరుమలకు చేరుకున్న రాహుల్‌ గాంధీ

ఏఐఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తిరుపతిలో పర్యటించారు. ఇవాళ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన అక్కడి నుంచి అలిపిరి అద్దాల మండపం వద్దకు కారులో చేరుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు...

బీజేపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు

దేశభక్తి.. దేశభద్రత గురించి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాఠాలు చెప్పించుకునే స్థితిలో లేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పాకిస్థాన్ ప్రధానమంత్రిని తాను విశ్వసిస్తున్నానని ...భారత ప్రధానిపై...

వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ?

ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నారా లోకేశ్ చాలా కాలంపాటు పార్టీ వ్యవహారాలే చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో సైతం లోకేష్ పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్‌‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన...

మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

కడప జిల్లా రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ‌ నియోజకవర్గాల వారీగా నేతలతో చంద్రబాబు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత...

పాక్‌కి మన వాట నీళ్లు వెళ్లకుండా చేస్తాం.. కేంద్రం నిర్ణయం.. నితిన్‌ గడ్కరీ ప్రకటన

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ చర్యలు తీసుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుందని నితిన్‌ గడ్కరీ తెలిపారు. 'సింధూ నది...

నాకు ఎలాంటి అసంతృప్తి లేదు.. కేసీఆర్‌ ఆదేశాలను తూచ పాటిస్తా

తెలంగాణ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని...

మీలానే.. నా హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉంది: మోడీ

ప్రస్తుతం ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో... తన హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో పర్యటిస్తున్న ఆయన బరౌనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పట్నా మెట్రోరైల్‌...

వారికి బిన్‌లాడెన్‌కు పట్టిన గతే పట్టాలి: రామ్ దేవ్‌ బాబా

జైషే మహ్మద్ అధినేత మసూద్‌ అజహర్‌, హఫీజ్ సయీద్‌ను భారత్‌కు తీసుకురావాలని, లేకపోతే ఒసామా బిన్‌లాడెన్‌కు పట్టిన గతే వారికి పట్టాలని యోగా గురువు రామ్ దేవ్‌ బాబా శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు....

16వ లోక్ సభలో మోడీ..చివరి ప్రసంగం

సార్వత్రిక ఎన్నికలకు ముందు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 16వ లోక్ సభలో చివరిసారిగా ప్రసంగించారు. ప్రసంగంలో తన ప్రభుత్వ పనితీరుని వివరిస్తూనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పలుమార్లు సెటైర్లు వేశారు....

తొలి దరఖాస్తు చేసుకున్న పవన్‌

వచ్చే సాధారణ ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి దింపే అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) మంగళవారం చర్చించింది. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన విజయవాడలోని...

‘చంద్రబాబు ఇవాళ హీరో అయ్యారు’: సిన్హా

విభజన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాట దీక్షకు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, బీజేపీ అసమ్మతి నేత శతృఘ్నసిన్హా దీక్షాస్థలికి...

ధర్మపోరాట దీక్షకు జాతీయ నేతల సంఘీభావం

ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌,...

ఏపీ ఈ దేశంలో భాగం కాదా?: రాహుల్‌

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ప్రధాని మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారన్నారు. ఏపీ...

గుంటూరు సభలో ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

'నా కంటే సీనియర్‌ అని చంద్రబాబు చెప్పుకుంటారు. అవును, కొత్త కూటములు జత కట్టడంలో మీరు సీనియర్‌. ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్‌. ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్‌. ఆ...

మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

తనను దూషించడానికి మాత్రమే ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కానీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండానే తిట్టి వెళ్లిపోయారని విమర్శించారు. విజయవాడలో లక్ష...

పైరసీరాయులపై కేంద్రం సంచలన నిర్ణయం.

చలనచిత్ర పరిశ్రమకు పైరసీ భూతం పెద్ద సమస్యగా మారింది. ఇకపై సినిమాకి చెందిన సంబంధిత వ్యక్తుల అనుమతులు లేకుండా సినిమాను కాపీ చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సినిమాటోగ్రఫీ 1952 సవరణ...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ఏపీ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు...
error: Content is protected !!