పొలిటికల్

మరోసారి కన్నుకొట్టిన రాహుల్‌..!

రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోన్న సమయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి కన్నుకొట్టి కెమెరాకు చిక్కారు. రఫేల్‌పై చర్చ సందర్భంగా తమిళనాడు అన్నాడీఎంకే నేత...

నరేంద్ర మోడిపై శత్రుఘ్నసిన్హా వ్యంగ్యాస్త్రాలు

భారత ప్రధాని నరేంద్ర మోడిపై బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తమ పార్టీ అధిష్ఠానంపై చాలా కాలంగా ఆయన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మోడి ఇంటర్వ్యూపై ఆయన స్పందిస్తూ... "స్క్రిప్టు,...

175 నియోజక వర్గాల్లోనూ పోటీచేస్తాం: పవన్

రాబోయే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. 175 నియోజక వర్గాల్లోనూ పోటీచేస్తామని స్పష్టంచేశారు. కేంద్రంపై పోరాటానికి పవన్‌ కలిసి రావాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత...

పవన్ కల్యాణ్ ట్వీట్ వైరల్

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. జనసేన పార్టీపై తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్ అంటూ.. మూడు నెలల క్రితం పవన్ కల్యాణ్...

చంద్రబాబు-పవన్ రహస్య మిత్రులా?

మేం జనసేనతో పొత్తు పెట్టుకుంటే జగన్‌కు ఎందుకు బాధ అని నిన్న మీడియా సమావేశంలో చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోసారి టీడీపీ-జనసేన ఒక్కటవుతున్నారా అని చర్చ జరుగుతోంది. చంద్రబాబు...

రఫేల్‌ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రాహుల్‌

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రఫేల్‌ వ్యవహారంపై పార్లమెంటులో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఫేల్‌పై సమాధానం ఇచ్చేందుకు ప్రధాని మోడీకి ధైర్యం లేదని, అందుకే ఆయన తన గదిలో ఉండిపోయారని రాహుల్‌ ఎద్దేవా...

కేంద్రం తీరుపై కోపం, ఆవేశం, బాధ ఉన్నాయి: బాబు

బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబుకు ఆక్రోశం ఉందంటూ నిన్న ఏఎన్‌ఐ వార్తా సంస్థ ముఖాముఖిలో ప్రధాని నరేంద్ర మోడీ...

ఏపీ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: సినీ నటుడు శివాజీ

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10శాతం అధికారులు పనిచేస్తున్నారని సినీ నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో ప్రభుత్వంపై కొత్త తరహా దాడులకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు....

ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారు: మోడీ

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖ, విజయనగరం బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తలతో ఢిల్లీ నుంచి మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 'జాతీయ...

మోడి విధానాలతో దేశానికి ఎంతో నష్టం:చంద్రబాబు

మహాకూటమి విఫలమైందని ఏపీ సీఎం చంద్రబాబు ఆక్రోశంతో మాట్లాడుతున్నారంటూ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా కూటమి విఫలం కాలేదని, కేంద్రంలో ఎన్డీయే...

విజయవాడ చేరుకున్న హైకోర్టు ఉద్యోగులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగియనుంది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ...

ప్రత్యేక హోదాపై కేసీఆర్‌ వ్యాఖ్యలపై జగన్‌ రియాక్షన్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం హర్షణీయమని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం కోసం...

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం: కేటీఆర్‌

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కచ్చితంగా 16 లోక్‌సభ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ బలం ఉంటేనే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని...

మీరు కేసు పెడతానంటే మేం నాలుగు కేసులు పెడతాం:చంద్రబాబు

కేసీఆర్‌ హుందాతనం కోల్పోయి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం హోదాలో ఉండి అనాగరికంగా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. తనను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని...

చంద్రబాబు నాయకుడు కాదు.. మేనేజర్‌ మాత్రమే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు చెప్పాం.. లోక్‌సభలో చెప్పాం, రాజ్యసభలో చెప్పామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.....

ఆరోవ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు - అభివృద్ధిపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇవాళ మానవవనరుల అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మానవ వనరులు సరిగా వినియోగించుకుంటేనే సమాజ...

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం..!

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం శుక్రవారం పార్టీ ఎంపీలు ఢిల్లీలోని కొన్ని ప్రభుత్వ స్థలాలను...

మోడీకీ చంద్రబాబే స్వాగతం పలకాలి..

ప్రధాని నరేంద్ర మోడీ... ఏపీ పర్యటనపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. అయితే ఆంధ్రలో ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు స్వాగతం పలకాలని...

ఏపీ సచివాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద సీఎం...

హైకోర్టు విభజనకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు వేర్వేరుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 16...

మోడీకి 16 అంశాలపై కేసీఆర్‌ వినతి

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఢిల్లీలోని 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. పెండింగ్‌లో ఉన్న...

రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదు.. గైర్హాజరు కావడమే తీవ్ర నిరసన

ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిలో కీలక దశలో ఉందని.. అడ్డంకులు పెట్టేందుకు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీనీ నేతలతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తన...

మోడీతో కేసీఆర్‌ భేటీపై చంద్రబాబు స్పందన

నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసిన టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. బుధవారం ప్రధాని మోడీతో భేటీ కానుండటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఫ్రంట్‌ అంటూ పర్యటనలు చేస్తున్న...

ఇలాంటి దారుణాలు ఇంకెన్నిచూడాలో: విజయశాంతి

  సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి టీఆర్ఎస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి యథారాజా...తథా ప్రజా...

కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్‌ బహిరంగ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 15న తీసుకొచ్చిన పంచాయతీ రాజ్‌ ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను...

మాణిక్యాలరావు లేఖపై స్పందించిన చంద్రబాబు

మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. తన నియోజకవర్గాన్ని, పశ్చిమగోదావరి జిల్లాను రాష్ట్రప్రభుత్వం సరిగా పట్టించుకోవడంలేదంటూ ఆయన చేసిన ఆరోపణల్ని సీఎం కొట్టిపారేశారు....

అంబేద్కర్‌ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు: చంద్రబాబు

సంపద సృష్టితోనే పేదరికం పాలదోలడం సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే అంబేద్కర్‌ ఇచ్చిన స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసి పేదరికంలేని సమాజం కోసం కృషి చేస్తున్నామని వివరించారు....

ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు

పోలవరం స్పిల్‌వేలో క్రస్ట్‌ గేట్లను అమర్చే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సులో సీఎం మాట్లాడారు. ప్రధాని మోడీకి గుజరాత్‌...

మమతతో కేసీఆర్‌ భేటీ.. త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ పూర్తి స్థాయి ప్రణాళిక

కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి ఏర్పాటే తన మిషన్‌ అని, ఇందుకు సంబంధించి త్వరలోనే నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఒడిశా పర్యటన ముగించుకొని ఈ సాయంత్రం కోల్‌కతాకు చేరుకున్న...

విభజన చట్టంపై ఏపీ శ్వేతపత్రం విడుదల

ఏపీపై కేంద్రం కావాలనే వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హోదా అడిగితే తమపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్‌ యూటర్న్‌ తీసుకుందని, అలాంటి...
error: Content is protected !!